అతనో రైతు.. 50 ఎకరాల మామిడి తోటను కౌలుకు తీసుకున్నారు. తోటకు మందులు కొట్టడానికి అప్పులు చేశారు. ఆయనకు ప్రమాదం జరగడం, భార్య అనారోగ్యానికి గురవడంతో...
స్నేహితుడినని నమ్మించి ఉల్లి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టిస్తానంటూ ఓ వ్యాపారికి రూ.24లక్షలకు పైగా కుచ్చుటోపీ వేశాడో సైబర్ మోసగాడు.
వివాహేతర సంబంధం కోసం భర్తను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది.. పనిలో పనిగా డబ్బులూ కలిసి వస్తాయని భావించింది.. రూ.3 కోట్లకు బీమా పాలసీలు చేయించింది..
హైకోర్టు న్యాయవాది ఖాజా మొహియుద్దీన్ హత్య కేసు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ హత్యకు సూత్రధారులుగా అనుమానిస్తున్న తండ్రీ ...
కన్న కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడిన తండ్రికి పోక్సో ప్రత్యేక కోర్టు సోమవారం 20ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. రంగారెడ్డి జిల్లా షాబాద్ ...
వృద్ధాప్యంలో ఉన్న కన్నతల్లిని కంటికి రెప్పలాగా చూసుకోవాల్సిన ఓ కుమార్తె ఘాతుకానికి పాల్పడింది. తాను మూడో పెళ్లికి సిద్ధమవగా తల్లి ఒప్పుకోకపోవడంతో..
రైళ్లలో దొంగలు హల్చల్ చేస్తున్నారు. సాధారణ ప్రయాణికుల్లా వచ్చి అదును చూసి దోపిడీలకు పాల్పడుతూ హడలెత్తిసున్నారు. బ్యాగ్లు, సెల్ఫోన్లు, ల్యాప్టాప్లు, బంగారు ఆభరణాలను అపహరించి క్షణాల్లో మాయమవుతున్నారు.
సూర్యాపేట జిల్లా ఎర్కారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధు హత్యకు దారితీసింది ప్రతీకారమేనని పోలీసులు తెలిపారు..
కొత్తగా పెళ్లైన ఒక యువతి నిత్యం ఫోన్లో బిజీగా ఉండటం చూసిన ఆమె భర్తకు డౌటొచ్చింది. భార్య ఫోన్ చెక్ చేయగా ఆమె చేసిన మోసం బయటపడింది. నిర్ఘాంతపోయిన అతడు పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేశాడు. మధ్యప్రదేశ్లో ఇటీవల జరిగిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..
ఓ కానిస్టేబుల్ను హత్య చేయించేందుకు కుట్ర పన్నాడనే ఆరోపణలతో తిరుపతి పోలీసులు ఓ న్యాయవాదిపై కేసు నమోదు చేశారు.