• Home » Crime

క్రైమ్

భార్యను హత్య చేయడానికి తుపాకీ కొనుగోలు

భార్యను హత్య చేయడానికి తుపాకీ కొనుగోలు

భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఎలాగైనా ఆమెను అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం తెలిసిన వ్యక్తుల ద్వారా బిహార్‌ నుంచి తుపాకీ, ఆరు బుల్లెట్లు కొనుగోలు చేశాడు.

వయసు 28.. దొంగతనాలు 88

వయసు 28.. దొంగతనాలు 88

రాత్రి వేళల్లో ఇంటి తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు ఘరానా దొంగలను సిటీ చార్మినార్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఉద్యోగం పేరుతో యువకుడికి టోకరా

ఉద్యోగం పేరుతో యువకుడికి టోకరా

పార్ట్‌ టైమ్‌ ఆన్‌లైన్‌ ఉద్యోగం పేరుతో ఓ యువకుడిని మోసగించి సైబర్‌ మోసగాళ్లు రూ.3.80 లక్షలు కాజేశారు. సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

రూ.1000 కోసం హత్య

రూ.1000 కోసం హత్య

నగరంలో వెయ్యి రూపాయల కోసం ఒకరిని చంపేశారు. ఓ రిక్రూట్‌మెంట్‌ సంస్థ నిర్వాహకుడు తన కార్యాలయంలోనే దారుణ హత్యకు గురయ్యాడు.

అప్పుల బాధతో చేనేత కార్మికుడి ఆత్మహత్య

అప్పుల బాధతో చేనేత కార్మికుడి ఆత్మహత్య

అప్పుల బాధతో చేనేత కార్మికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. యాదాద్రిభువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామంలో మంగళవారం ఈ విషాద ఘటన జరిగింది.

అలిపిరి టోల్‌గేట్‌ వద్ద రూ.65 లక్షలు పట్టివేత

అలిపిరి టోల్‌గేట్‌ వద్ద రూ.65 లక్షలు పట్టివేత

తిరుపతిలోని అలిపిరి టోల్‌గేట్‌ వద్ద ఓ కారులో భారీ మొత్తంలో నగదును గుర్తించిన టీటీడీ విజిలెన్స్‌ సిబ్బంది ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

మళ్లీ అదే చోట కారు బోల్తా

మళ్లీ అదే చోట కారు బోల్తా

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన సంఘటన జరిగి వారం రోజులు గడవక ముందే అదే ప్రదేశంలో తాజాగా మరో ప్రమాదం చోటుచేసుకుంది.

 ట్రేడింగ్‌ పేరుతో రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగికి కుచ్చుటోపీ.. రూ.94.36 లక్షలు స్వాహా

ట్రేడింగ్‌ పేరుతో రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగికి కుచ్చుటోపీ.. రూ.94.36 లక్షలు స్వాహా

ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని నమ్మించిన సైబర్‌ నేరగాళ్లు రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగి నుంచి రూ.94.36 లక్షలు కాజేశారు. కొత్తపేటకు చెందిన రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగి (70)ని సైబర్‌ నేరగాళ్లు సంప్రదించారు.

బీమా డబ్బుల కోసం భర్తనే చంపించింది!

బీమా డబ్బుల కోసం భర్తనే చంపించింది!

అనారోగ్యంతో ఉన్న భర్త ఎలాగూ చనిపోతాడని పథకం ప్రకారం పెద్ద మొత్తంలో జీవిత బీమా పాలసీ తీసుకుందామె! నెలలు గడస్తున్నా అతడు చనిపోకపోవడంతో బీమా డబ్బులపై ఆశతో మరో నలుగురితో కలిసి చంపించింది.

కన్న పిల్లలను పెంచలేక హత్య చేసిన తండ్రి

కన్న పిల్లలను పెంచలేక హత్య చేసిన తండ్రి

పెంచి పోషించలేక ఓ కసాయి తండ్రి తన ముగ్గురు కూతుర్లను హత్య చేసి చెరువులో పడేశాడు. ఆపై వారు అదృశ్యమయ్యారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు....



తాజా వార్తలు

మరిన్ని చదవండి