ఆన్లైన్ డిజిటల్ ఫారెక్స్, షేర్లలో పెట్టుబడుల పేరుతో హైదరాబాద్లో జరిగిన ఓ భారీ మోసం వెలుగులోకి వచ్చింది.
డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ విశ్రాంత ఉపాధ్యాయుడి నుంచి రూ.35 లక్షలు కొల్లగొట్టారు. బాపట్ల జిల్లా అమృతలూరులో జరిగిన ఈ ఘటన వివరాలను గురువారం పోలీసులు మీడియాకు వివరించారు.
ఉమ్మడి కుటుంబంలో తన కుమారుడికి తగిన గుర్తింపు లభించడం లేదనే భావనతో ఓ మహిళ తన తోటి కోడలి కుమారుడిపై హత్యాయత్నం చేసింది.
ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఓ పీజీ వైద్య విద్యార్థి.. సీనియర్ వైద్యుల నుంచి ఎదురైన కులపరమైన వేధింపుల కారణంగా నిండు ప్రాణాలు తీసుకున్నాడు. ఉస్మానియా ఆసుపత్రి పీజీ క్వార్టర్స్లో ....
తాను అవివాహితుడనని, ప్రేమిస్తున్నానని, తన కోసం మతం కూడా మార్చుకుంటానని మాయమాటలు చెప్పి ఓ వ్యక్తి తనను పెళ్లి చేసుకొని మోసం చేశాడని.. మతం మార్చుకోకపోగా..
తమిళనాడులోని విరుదునగర్ జిల్లా శివకాశిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు దుర్మరణంపాలయ్యారు.
బెంగళూరు నగరంలో మరో దారుణ సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. 14 ఏళ్ల కుమార్తెను గొంతునులిమి హత్య చేశాక ఇంట్లోనే ఉరివేసుకుని తల్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
హైదరాబాద్ నగరంలోని బోరబండకు చెందిన నారాయణరెడ్డి రెండు(హోండా యాక్టివా స్కూటర్లు) వాహనాలకు ఉద్దేశపూర్వకంగా ఒకే రిజిస్ట్రేషన్ నంబర్ను పెట్టుకున్నట్లు పోలీసులు తనిఖీల్లో గుర్తించారు.
హైదరాబాద్ శివారు ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెట్లకు నీళ్లు పోస్తున్న ట్యాంకర్ను వెనుక నుంచి కారు ఢీకొంది.
ఢిల్లీలో కొనుగోలు చేసిన కారును తెలంగాణకు తీసుకువస్తే రూ.లక్షల్లో రోడ్డు ట్యాక్స్ కట్టాలని భావించిన ఓ యువ వైద్యుడు కొత్త ఎత్తుగడ వేశాడు.