భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఎలాగైనా ఆమెను అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం తెలిసిన వ్యక్తుల ద్వారా బిహార్ నుంచి తుపాకీ, ఆరు బుల్లెట్లు కొనుగోలు చేశాడు.
రాత్రి వేళల్లో ఇంటి తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు ఘరానా దొంగలను సిటీ చార్మినార్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
పార్ట్ టైమ్ ఆన్లైన్ ఉద్యోగం పేరుతో ఓ యువకుడిని మోసగించి సైబర్ మోసగాళ్లు రూ.3.80 లక్షలు కాజేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
నగరంలో వెయ్యి రూపాయల కోసం ఒకరిని చంపేశారు. ఓ రిక్రూట్మెంట్ సంస్థ నిర్వాహకుడు తన కార్యాలయంలోనే దారుణ హత్యకు గురయ్యాడు.
అప్పుల బాధతో చేనేత కార్మికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. యాదాద్రిభువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామంలో మంగళవారం ఈ విషాద ఘటన జరిగింది.
తిరుపతిలోని అలిపిరి టోల్గేట్ వద్ద ఓ కారులో భారీ మొత్తంలో నగదును గుర్తించిన టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన సంఘటన జరిగి వారం రోజులు గడవక ముందే అదే ప్రదేశంలో తాజాగా మరో ప్రమాదం చోటుచేసుకుంది.
ఆన్లైన్ ట్రేడింగ్లో పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని నమ్మించిన సైబర్ నేరగాళ్లు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి నుంచి రూ.94.36 లక్షలు కాజేశారు. కొత్తపేటకు చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి (70)ని సైబర్ నేరగాళ్లు సంప్రదించారు.
అనారోగ్యంతో ఉన్న భర్త ఎలాగూ చనిపోతాడని పథకం ప్రకారం పెద్ద మొత్తంలో జీవిత బీమా పాలసీ తీసుకుందామె! నెలలు గడస్తున్నా అతడు చనిపోకపోవడంతో బీమా డబ్బులపై ఆశతో మరో నలుగురితో కలిసి చంపించింది.
పెంచి పోషించలేక ఓ కసాయి తండ్రి తన ముగ్గురు కూతుర్లను హత్య చేసి చెరువులో పడేశాడు. ఆపై వారు అదృశ్యమయ్యారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు....