ఖరీదైన మద్యం బాటిళ్లలో కల్తీ మద్యాన్ని నింపుతున్న విషయం బట్టబయలైంది. ఈ సందర్బంగా ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
పాన్ మసాల మాటున డ్రగ్స్ విక్రయిస్తున్న విషయం బట్టబయలైంది. ఈగల్ ఫోర్స్, పోలీసులు పట్టుకున్నారు. బతుకుదెరువు కోసం హైదరాబాద్ కు వచ్చి ఈ డ్రగ్స్ విక్రయాలు చేస్తున్నట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
కుటుంబ కలహాలతో కట్టుకున్న భర్తను భార్య తన పిల్లలతో కలిసి కొట్టి చంపిన ఘటన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది.
పోలీస్ స్టేషన్లోనే తాళి తీసి భర్త మొహంపై విసిరికొట్టి..తల్లిదండ్రులతో కలసి యువతి వెళ్లిపోయిన సంఘటన కర్ణాటక రాష్ట్రం చిక్కబళ్ళాపురలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై స్ర్పే చల్లి ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లాక ఆమె ఒంటిపై ఉన్న నగలను తీసుకొని ఉడాయించిన సంఘటన హైదరాబాద్ నగరంలోని సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి,
అనంతపురం జిల్లాలోని తూముకుంట చెక్పోస్టు వద్ద ఉన్న ఎస్బీఐలో గత ఏడాది జూలై 26న రాత్రి భారీ చోరీ జరిగిన విషయంపై పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. బ్యాంకులో ఉన్న 11.5 కిలోల బంగారం, ఆభరణాలు, రూ.40లక్షలు ఎత్తుకెళ్లారు.
చెత్తకుప్ప వద్ద.. నెలలు నిండని శిశువు మృతదేహం లభ్యమైంది. నగరంలోని కాటేదాన్ డివిజన్ బాబుల్రెడ్డినగర్ బస్తీలో ఆడ శిశువు మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. స్నేహితులే పగబడుతున్నారు. చిన్నచిన్న ఘర్షణలను మనసులో పెట్టకొని ఏకంగా ప్రాణాలనే తీస్తున్నారు. అలాగే... అక్రమ సంబంధాల వ్యవహారాల్లో ఇటీవల హత్యలు ఎక్కువయ్యాయి.
హైదరాబాద్ మహానగరం సైబర్ మోసాలకు అడ్డాగా మారిందనే విమర్శలొస్తున్నాయి, ప్రతిరోజు, ప్రతిరోజు, ఎవరోఒకరు, ఎక్కడో ఓచోట ఈ సైబర్ మోసానికి బలవుతూనే ఉన్నారు. తాజాగా కాచిగూడ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఈ సైబర్ మోసానికి గురయ్యాడు.
ఐఏఎస్ ఆఫీసర్నని చెప్పుకుని తిరుగుతున్న ఓ వ్యక్తిని ఝార్ఖండ్ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. సివిల్స్లో విఫలమైన అతడు చివరకు ఇలా నకిలీ ఐఏఎస్లా మారి ఏడేళ్లుగా జనాలను బురిడీ కొట్టిస్తున్నట్టు గుర్తించారు.