• Home » Crime

క్రైమ్

అంకుల్‌ కాదు.. మానవ మృగం

అంకుల్‌ కాదు.. మానవ మృగం

కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ 45 ఏళ్ల వ్యక్తి రాక్షసుడిలా మారాడు. ఓ 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నించాడు. అతడి తీరుకు బాలిక కేకలు వేయగా..

మర్డర్‌ కేసులో అప్పీల్‌పై విచారణకు 41 ఏళ్లా?

మర్డర్‌ కేసులో అప్పీల్‌పై విచారణకు 41 ఏళ్లా?

హత్య కేసులో కింది కోర్టు విధించిన శిక్షను సవాలు చేస్తూ నిందితుడు దాఖలు చేసిన అప్పీలును అలహాబాద్‌ హైకోర్టు ఏకంగా 41 ఏళ్ల పాటు పెండింగ్‌లో..

నేను ఎస్‌ఐ.. కారు కావాలి..!

నేను ఎస్‌ఐ.. కారు కావాలి..!

ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా వసూళ్లకు పాల్పడుతున్న నకిలీ ఎస్‌ఐని కళ్యాణదుర్గం రూరల్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

విశాఖలో దంపతుల ఉసురు తీసిన బిర్యానీ

విశాఖలో దంపతుల ఉసురు తీసిన బిర్యానీ

బిర్యానీ కోసం తలెత్తిన వివాదం దంపతుల ప్రాణాలను బలితీసుకుంది. ఈ వివాదంతో మనస్తాపం చెందిన భార్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోగా..

ఏపీకేకి ఫార్మాట్‌ మంత్రం..!

ఏపీకేకి ఫార్మాట్‌ మంత్రం..!

గుర్తుతెలియని నంబర్ల నుంచి వాట్సాప్‌ ద్వారా వస్తున్న ఏపీకే ఫైల్స్‌ సాధారణ ప్రజలను గుల్లచేస్తున్నాయి. సైబర్‌ పోలీసు స్టేషన్‌కు వస్తున్న బాధితుల్లో ఏపీకే ఫైల్స్‌ వల్ల మోసపోయినవారే సగం మంది ఉంటున్నారు

హైదరాబాద్‌లో అదృశ్యం.. ఏపీలో మృతదేహం

హైదరాబాద్‌లో అదృశ్యం.. ఏపీలో మృతదేహం

హైదరాబాద్‌లో గత నెల 27న అదృశ్యమైన ఇంజనీరింగ్‌ విద్యార్థి అంకం రాహుల్‌ (21) ఆంధ్రప్రదేశ్‌లోని సింగరాయకొండలో విగత జీవిగా తేలాడు.

ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడొద్దన్నందుకు కత్తి దూశాడు

ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడొద్దన్నందుకు కత్తి దూశాడు

ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిసగా మారిన పదహారేళ్ల బాలుడి దురాగతమిది. మొబైల్‌ లో ఆన్‌లైన్‌ గేమ్‌ ఆడొద్దన్నందుకు కన్నవారిపైనే కాలయముడిగా మారాడు. తల్లిదండ్రులతోపాటు సోదరిపై కత్తితో దాడి చేశాడు.

అమెరికాలో తెలంగాణ యువకుడి దారుణహత్య

అమెరికాలో తెలంగాణ యువకుడి దారుణహత్య

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి.. పిజ్జా డెలివరీ పర్సన్‌గా పార్ట్‌ టైమ్‌ ఉద్యోగం చేస్తున్న తెలంగాణ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.

తిరుమలలో రెండు గ్యాంగ్‌ల మధ్య కొట్లాట

తిరుమలలో రెండు గ్యాంగ్‌ల మధ్య కొట్లాట

ప్రశాంతమైన తిరుమలలో రెండు గ్యాంగులు దాడి చేసుకుని భక్తులను భయభ్రాంతులకు గురిచేశాయి.

అనాథ శవంగా అమ్మ..

అనాథ శవంగా అమ్మ..

గత నెల 31వ తేదీన తుంగభద్ర నదిలో దూకి బలవన్మరణానికి పాల్పడిన హిందూపురానికి చెందిన ఓ మహిళకు మంత్రాలయంలోనే అంత్యక్రియలు నిర్వహించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి