మద్యం మత్తులో ఓ వ్యక్తి మరో వ్యక్తిపై బండరాయితో దాడిచేసి హత్య చేసిన సంఘటన సనత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది.
తల్లితో గొడవపడిన ఓ ఎంబీబీఎస్ విద్యార్థిని శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడింది. అల్వాల్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
గ్రామాల్లో గంజాయి వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. గంజాయి మత్తులో యువత చిత్తు అవుతున్నారు. మత్తులో విచక్షణ కోల్పోయి కొట్లాటలకు దిగుతున్నారు.
అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతురాలు లీలాదేవికి పప్పురామ్ సొంత తమ్ముడు కాదని తేలింది. లీలాదేవి తల్లిదండ్రులకు ఏడుగురు ఆడపిల్లలు.
నగరంలో సైబర్ నేరగాళ్లు వృద్ధులను టార్గెట్గా చేసుకుని మోసాలకు పాల్పడ్డారు. షేక్పేటలో నల్లా బిల్లు చెల్లించాలని ఏపీకే ఫైల్తో రూ.5.51లక్షలు కాజేయగా.. ట్రేడింగ్ పేరుతో సికింద్రాబాద్లో ఓ వృద్దుడికి రూ.42.75లక్షలు శఠగోపం పెట్టాడు.
కుమార్తె పెళ్లి రద్దయిందని మనస్తాపంతో తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బోరబండ పోలీస్స్టేషన్ పరిధిలోని హబీబ్ ఫాతిమానగర్లో జరిగింది.
ఓ మూగజీవిపై పెంచుకున్న మమకారం ఆ యువతి ప్రాణాలు తీసింది. తాను ప్రాణప్రదంగా పెంచుకున్న పిల్లి చనిపోవడాన్ని జీర్ణించుకోలేక ఓ డిగ్రీ విద్యార్థి..
కాకతీయ యూనివర్సిటీ ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ రెండో ఏడాది స్టూడెంట్ పెద్దమళ్ల శ్రీవిద్య ఆత్మహత్య ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి...
ఉద్యోగం రావడం లేదని జీవితంపై విరక్తితో ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని తెల్దారుపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.
నగరవాసుల నుంచి ఒకేరోజులో భారీ మొత్తాన్ని సైబర్నేరగాళ్లు దోచుకున్నారు. పెట్టుబడుల పేరుతో నలుగురిని నమ్మించి నట్టేట ముంచారు.