• Home » Crime

క్రైమ్

కాబోయే భార్యను ఫ్లాట్‌కు రమ్మని చెప్పిన యువకుడు.. ఇంతలో దారుణం!

కాబోయే భార్యను ఫ్లాట్‌కు రమ్మని చెప్పిన యువకుడు.. ఇంతలో దారుణం!

కాబోయే భార్యను తన ఫ్లాట్‌కు రమ్మని చెప్పిన ఒక యువకుడు ఆమె వచ్చే లోపే మరణించాడు. లైంగిక సామర్థ్యం పెంచేందుకు వేసుకున్న ఔషధాలు వికటించడంతో అతడు మరణించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. గురుగ్రామ్‌లో (హర్యానా) ఈ ఘటన ఇటీవల వెలుగు చూసింది.

స్నేహితుడిని చంపేసి.. పాతిపెట్టి..

స్నేహితుడిని చంపేసి.. పాతిపెట్టి..

మద్యం మత్తులో ముగ్గురు స్నేహితుల మధ్య వాగ్వాదం నెలకొనడంతో వారిలో ఇద్దరు కలిసి ఒకరిని ఇనుప రాడ్డుతో కొట్టి చంపారు. ఆపై నేరం బయటపడకుండా ఉండేందుకు చెరువు సమీపంలో ఏపుగా పెరిగిన తుంగలో మృతదేహాన్ని పాతిపెట్టారు.

‘శక్తి’ యాప్‌తో సేఫ్‌

‘శక్తి’ యాప్‌తో సేఫ్‌

శక్తి యాప్‌ వినియోగంతో గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్‌ పోలీసులు ఓ యువతిని సకాలంలో రక్షించి, నిందితుడైన ఆటో డ్రైవర్‌ను అరెస్టు చేశారు.

కార్పొరేట్‌ స్కూల్‌ సూపర్‌వైజర్‌ కామ చేష్టలు

కార్పొరేట్‌ స్కూల్‌ సూపర్‌వైజర్‌ కామ చేష్టలు

విద్యార్థుల ఫోన్లను చోరీ చేసి మహిళలకు అసభ్యకర చిత్రాలను పంపాడు ఓ కార్పొరేట్‌ విద్యాసంస్థలోని సూపర్‌వైజర్‌. ఓ బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి...

మృతదేహం మీది బంగారు ఆభరణాలు మాయం

మృతదేహం మీది బంగారు ఆభరణాలు మాయం

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ క్రిటికల్‌ కేర్‌ విభాగంలో గురువారం తెల్లవారు జామున అనారోగ్యంతో ఏల్పుల బాలవ్వ(80) అనే వృద్ధురాలు మృతిచెందగా ఆమె చెవులకు ఉన్న ఆభరణాలు మాయమయ్యాయి.

పాన్‌షాప్‌ సీజ్‌.. మనస్తాపంతో వ్యాపారి హఠాన్మరణం

పాన్‌షాప్‌ సీజ్‌.. మనస్తాపంతో వ్యాపారి హఠాన్మరణం

పాతికేళ్లుగా నిర్వహిస్తున్న పాన్‌షాపు సీజ్‌ కావడంతో ఉపాధి పోయిందని మనస్తాపం చెందుతూ బోరబండకు చెందిన ఓ వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు.

ఏటీఎంలో డెడ్‌బాడీ..

ఏటీఎంలో డెడ్‌బాడీ..

ఏటీఎంలో డెడ్‌బాడీ ఉండడం కలకలం రేపింది. మెహిదీపట్నం ఇన్‌స్పెక్టర్‌ మల్లేశ్‌ తెలిపిన కథనం ప్రకారం.. ఓ గుర్తుతెలియని వ్యక్తి విజయనగర్‌కాలనీలోని హెచ్‌డీఎఫ్‏సీ బ్యాంక్‌ ఏటీఎమ్‌లో మృతి చెంది ఉన్నాడు.

సంగారెడ్డి సెంట్రల్‌ జైల్లో ఖైదీ ఆత్మహత్యాయత్నం

సంగారెడ్డి సెంట్రల్‌ జైల్లో ఖైదీ ఆత్మహత్యాయత్నం

సంగారెడ్డి సెంట్రల్‌ జైల్లో ఓ ఖైదీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సంగారెడ్డి జిల్లా ఝరాసంఘం మండం శంశోద్దీన్‌పూర్‌కు చెందిన..

వారంలో పెళ్లి.. ఇంతలో మృత్యువు..

వారంలో పెళ్లి.. ఇంతలో మృత్యువు..

మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలంలోని గిరిపురం రెవెన్యూ పరిధిలో ఇటుకలగడ్డ తండాలో బుధవారం ఓ యువతి బావిలో పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెం దింది.

హైటెన్షన్‌ టవర్‌ ఎక్కిన ప్రియుడు

హైటెన్షన్‌ టవర్‌ ఎక్కిన ప్రియుడు

ప్రేయసితో పెళ్లి జరిపించాలని పెట్రోల్‌ డబ్బాతో ఒక యువకుడు హైటెన్షన్‌ టవర్‌ ఎక్కాడు. బోరబండ పోలీసులు అతడితో మాట్లాడాక కిందికి దిగాడు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి