భార్యపై అనుమానం పెంచుకున్న భర్త పలుమార్లు ఆమెతో గొడవ పడ్డాడు. ఆమెకు వివాహేతర సంబంధం ఉందని వేధించాడు. చివరకు నిద్రిస్తున్న ఆమెను రోకలిబండతో మోది దారుణంగా చంపేశాడు.
తక్కువ సమ యంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో ఆన్లైన్ బెట్టింగ్కు బానిసలైన ఇద్దరు యువకులు..
డెలివరీ ఏజెంట్ల కారణంగా రోడ్డుపై రద్దీ పెరిగిందన్న కోపంతో ఓ ప్రభుత్వ డాక్టర్ రెచ్చిపోయాడు. తన కారుతో ఓ డెలివరీ ఏజెంట్ను ఢీకొట్టాడు. గురుగ్రామ్లో ఈ ఘటన వెలుగు చూసింది.
నగరానికి చెందిన ఓ వ్యక్తి సైబర్ మోసగాడి చేతిలో బలయ్యాడు. మొత్తం రూ.7.75 లక్షలు పొగొట్టుకున్నాడు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన తక్కువగా ఉండడంతో ప్రతిరోజు, ఎవరోఒకరు, ఎక్కడో ఓచోట మోసపోతూనే ఉన్నారు. తాజాగా ఓ వ్యక్తి సైబర్ మోసానికి గురయ్యాడు. వివరాలిలా ఉన్నాయి.
తన ఎఫైర్ గురించి బయటపెట్టేస్తాడన్న భయంతో కన్న బిడ్డను హత్య చేసిన ఓ మహిళకు కోర్టు తాజాగా యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మధ్యప్రదేశ్లో ఈ ఘటన వెలుగు చూసింది.
వికలాంగుడైన కొడుకును సాకలేక ఓ తండ్రి కఠిన నిర్ణయం తీసుకున్నాడు. కొడుకుకు సేవలు చేస్తూ పనులు చేసుకోలేకపోవడంతో అంతంతమాత్రం సంపాదనతో అప్పులపాలయ్యాడు.
దేశంలో బాలలపై పెరుగుతున్న నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రెండు దశాబ్దాల కాలంలో బాలలపై నేరాలు ఏకంగా 12 రెట్లు పెరిగాయి.
భర్త స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదన్న కోపంలో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడిన ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. నేపాల్ నుంచి యువతి తన భర్తతో కలిసి వచ్చిందని పోలీసులు తెలిపారు. ఆ జంట స్థానికంగా చైనీస్ ఫుడ్ స్టాల్ నిర్వహించే వారని చెప్పారు.
వృద్ధురాలి ఇంట్లోకి చోరీకి వచ్చిన దొంగలు ఆమె అనుమతితోనే చేతులూ కాళ్లు కట్టేసి సైలెంట్గా డబ్బు దోచుకుపోయారు. గుజరాత్లోని ఖేడా జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది.
పిల్లచేష్టలు ప్రాణం మీదకు వచ్చాయి. సరదాగా జరిగిన వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారి ఒకరిని తీవ్ర గాయాలపాలు చేసింది. సరదాగా తొండను విసరడం.. ఇంటికి నిప్పుపెట్టడం, ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు కావడం.. జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.