Home » Business » Stock Market
మళ్లీ ఎప్పటిలాగే ఐపీఓల వీక్ రానే వచ్చేసింది. అయితే ఈసారి స్టాక్ మార్కెట్లో ఎన్ని ఐపీఓలు (Upcoming IPOs) రాబోతున్నాయి. ఎన్ని కోట్ల పెట్టుబడులను తీసుకొస్తున్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. కానీ దీనిపై పరిశోధన చేసి అనేక మంది కూడా తక్కువ మొత్తంతో, తక్కువ టైంలోనే భారీ మొత్తాలను సంపాదిస్తున్నారు. అందుకు ఈ వార్తనే ఉదాహరణ అని చెప్పవచ్చు. అది ఎలా అనేది ఇక్కడ తెలుసుకుందాం పదండి.
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు (మే 12న) భారీ లాభాలతో ముగిశాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ ఏకంగా 2975 పాయింట్లు జంప్ చేయగా, మరోవైపు నిఫ్టీ కూడా 872 పాయింట్లు పెరిగింది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు భారీ లాభాలను దక్కించుకున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
సెన్సెక్స్ ఈ రోజు గరిష్ట స్థాయి నుండి దాదాపు వెయ్యి పాయింట్లు పడిపోయింది, నిఫ్టీ 24,250 కంటే దిగువకు చేరుకుంది. మార్కెట్ క్షీణతకు కీలక కారణాలలో అమెరికా మాంద్యం భయాలు ఉన్నాయి.
భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ ఫుల్ జోష్ ప్రదర్శించాయి. ఈ ఉదయం మార్కెట్ గ్యాప్ అప్ అయి, వారంభాన్ని భారీ లాభాలతో స్టార్ట్ చేస్తే, రోజంతా దాదాపు అదే ఊపుని కొనసాగించాయి భారత మార్కెట్లు.
వరుసగా ఎనిమిది రోజుల పాటు బుల్ ర్యాలీ కొనసాగడం.. భారీ స్థాయిలో ఇండెక్సులు పెరగడం.. దీనికి తోడు పాకిస్థాన్ తో యుద్ధవాతావరణం నడుమ, మన స్టాక్ మార్కెట్లు శుక్రవారం..
బుధవారం భారత స్టాక్ మార్కెట్లు భారీ వోలటైల్ సెషన్ చూపించాయి. ఈ ఉదయం భారీ గ్యాప్ అప్ తో ఓపెన్ అయిన మార్కెట్లు నిమిషాల వ్యవధిలోనే భారీగా పడ్డాయి. అయితే..
భారత స్టాక్ మార్కెట్లు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. 2021 తర్వాత వరుసగా ఐదు రోజులపాటు మార్కెట్లు బుల్ ర్యాలీ తీయడం ఇవాళ కనిపించింది. బ్యాంకింగ్ రంగం క్యూ4 ఫలితాలు మంచి లాభాలతో ఉండటంతో..
మహేంద్ర సింగ్ ధోనీ అంటే ఎంతమందికో ఒక పిచ్చి. బాలీవుడ్ స్టార్ యాక్ట్రస్ దీపికా పదుకునేకి కూడా ఎంతో మంది ఫ్యాన్స్. అయితే, ఈ సెలబ్రెటీలిద్దరూ ఇప్పుడు బాధితుల జాబితాలో ఉన్నారంటే ఆశ్చర్యమే కదా..
భారత స్టాక్ మార్కెట్లు వారం చివరి రోజు(గురువారం) బుల్ ర్యాలీ తీశాయి. మార్కెట్లు మొదలైనప్పటి నుంచి ఏకబిగిన మార్కెట్లు ముందుకు సాగాయి. వరుసగా నాలుగవ రోజును భారీ లాభాలతో ముగించాయి.