Home » Business » Stock Market
ఆర్థిక నిర్వహణలో భారతీయ మహిళల ఆలోచన ధోరణి క్రమంగా మారుతోంది. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం గణనీయంగా పెరిగింది. ‘విన్వెస్టర్ పల్స్ 2025-26’ పేరుతో డీఎస్పీ మ్యూచువల్ ఫండ్...
అనిశ్చిత సమయాల్లో ఓపికగా ఉండటమే ఉత్తమ వ్యూహమని క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే అన్నారు. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గడిచిన రెండు వారాల్లో....
మధ్యప్రాశ్చ్యంలో యుద్ధం, అంతర్జాతీయ పరిణామాలతో అమ్మకాల ఒత్తిడి పెరిగి భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీగా పతనమయ్యాయి. దాదాపు అన్ని రంగాల షేర్లూ అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. సెన్సెక్స్ 1,470.50 పాయింట్లు, నిఫ్టీ 488.05 పాయింట్లు కోల్పోయాయి.
ఇరాన్తో అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం మొదలు పెట్టినప్పటి నుంచి భారత స్టాక్ మార్కెట్లు భారీ గా నష్టపోయాయి. ఫిబ్రవరి 27 నుంచి ఇప్పటివరకు సెన్సెక్స్ 5,252.77 పాయింట్లు (6.46 శాతం) క్షీణించింది...
మదుపరి మరణాంతరం సెక్యూరిటీలను అతడు/ఆమె నామినీలు లేదా చట్టబద్ధ వారసులు క్లెయిమ్ చేసుకునేందుకు అవసరమైన డాక్యుమెంటేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేయాలని...
పశ్చిమాసియాలో యుద్ధం భీకర రూపం దాలుస్తుండటంతో ముడిచమురు ధరలు మళ్లీ ఎగబాకాయి. దాంతో భారత స్టాక్ మార్కెట్లు మళ్లీ కుప్పకూలాయి. బీఎ్సఈ సెన్సెక్స్ 77000...
ఇరాన్తో యుద్ధం త్వరలోనే ముగియనుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ముడి చమురు మళ్లీ 90 డాలర్ల స్థాయికి దిగొచ్చింది. క్రూడ్ ధరల సెగ తగ్గడంతో...
పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధ జ్వాలలపై ముడి చమురు సలసలా కాగుతోంది. ఆ సెగతో భారత్ సహా ప్రపంచ స్టాక్ మార్కెట్లు విలవిల్లాడుతున్నాయి. క్రూడాయిల్ పీపా ధర దాదాపు...
భారత కాలమాన ప్రకారం రాత్రి 12 గంటలకు అమెరికా స్టాక్ మార్కెట్లు డౌజోన్స్...
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం మరింత ఒడుదొడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రతరం కావటం, మిత్ర దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలు, రిఫైనరీల మీద దాడులు చేయటం ద్వారా...