తెలంగాణతో సహా తొమ్మిది రాష్ట్రాల్లో తన నిర్వహణలోని 1,692.5 కిలోమీటర్ల పొడవైన 17 జాతీయ రహదారి ప్రాజెక్టుల నుంచి...
జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ లాభాల్లోకి అడుగుపెట్టింది. గడచిన ఆర్థిక సంవత్సరం (2025-26) మార్చితో ముగిసిన త్రైమాసికం (క్యూ4)లో...
రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్..మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో రూ.521.66 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయంపై రూ.52.11 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది....
అంతర్జాతీయ మార్కెట్లో బులియన్ ధరలు పడిపోవడం, డాలర్ బలపడటం వంటి కారణాలతో భారత మార్కెట్లో పసిడి ధరలు దిగివచ్చాయి. గురువారం ఉదయం 10 గంటల సమయంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
బంగారం ధరలు స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాలతో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి కారణంగా ఇటీవల పెరిగిన బంగారం ధరలు క్రమంగా కిందకు దిగి వస్తున్నాయి. గురువారం ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
పశ్చిమాసియా యుద్ధంపై దేశీయ బీమా పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ యుద్ధానికి వెంటనే తెరపడకపోతే, ఆ ప్రభావం దేశీయ బీమా పరిశ్రమ వృద్ధి రేటు ను దెబ్బతీసే ప్రమాదం ఉందని...
భారత్ జనాభా 147 కోట్ల పైమాటే. అందులో నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్ (ఎన్ఎ్సఈ) నమోదిత ఇన్వెస్టర్ల సంఖ్య 13 కోట్ల పైచిలుకే. మన ఎన్ఎస్ఈ ఇన్వెస్టర్లలో కనీసం ఆరో వంతు జనాభా కూడా లేని చిన్న దేశం...
అమర రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ పెద్దఎత్తున వ్యాపార విస్తరణకు సిద్ధమవుతోంది. ఇందుకోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో కార్యకలాపాల విస్తరణ కోసం...
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆభరణాలు మెరిశాయి. ఇటీవల జరిగిన 79వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో బాలీవుడ్ నటి అలియా భట్....
దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజూ నష్టాలు చవిచూసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, విదేశీ సంస్థాగత పెట్టుబడుల ఉపసంహరణ నేపథ్యంలో...