• Home » Business

బిజినెస్

విదేశీ పెట్టుబడులకు  మరింత ఊతం

విదేశీ పెట్టుబడులకు మరింత ఊతం

విదేశీ పెట్టుబడులను పెద్దఎత్తున ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రస్తుత పన్నుల చట్టాలను సవరిస్తూ కొత్త బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం..

వ్యూహాత్మక ఖనిజంగా పసిడి

వ్యూహాత్మక ఖనిజంగా పసిడి

పసిడిని వ్యూహాత్మక ఖనిజంగా గుర్తించాలనే డిమాండ్‌ పెరుగుతోంది. దిగుమతులకు చెక్‌ పెట్టి.. దేశీయ ఉత్పత్తి పెంచుకోవాలంటే ఈ లోహాన్ని ‘వ్యూహాత్మక’ ఖనిజంగా వర్గీకరించడమే మేలని...

వచ్చే ఎఫ్‌డీఐ కంటే పోయేదే ఎక్కువ

వచ్చే ఎఫ్‌డీఐ కంటే పోయేదే ఎక్కువ

దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) వెల్లువెత్తుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. అయితే భారత్‌కు వచ్చే ఎఫ్‌డీఐతో పోలిస్తే.. మన దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్లే మన...

వరుస లాభాలకు బ్రేక్‌

వరుస లాభాలకు బ్రేక్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు నాలుగు రోజుల పాటు వరుసగా నమోదు చేసిన లాభాల పరంపరకు బ్రేక్‌ పడింది. మంగళవారం సెన్సెక్స్‌, నిఫ్టీ సూచీలు నష్టాలతో...

రూ.లక్ష కోట్లకు చేరువలో యాపిల్‌ ఇండియా ఆదాయం

రూ.లక్ష కోట్లకు చేరువలో యాపిల్‌ ఇండియా ఆదాయం

యాపిల్‌ ఇండియా రాబడి జోరుగా పెరుగుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రాబడి వార్షిక ప్రాతిపదికన 20 శాతానికి పైగా పెరిగి రూ.లక్ష కోట్లకు చేరువైంది...

ఎయిర్‌టెల్‌ లాభం రూ.8,167 కోట్లు

ఎయిర్‌టెల్‌ లాభం రూ.8,167 కోట్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికానికి భారతీ ఎయిర్‌టెల్‌ నికర లాభం 37.3 శాతం పెరిగి రూ.8,167 కోట్లకు...

2030 నాటికి 1.9 ట్రిలియన్ డాలర్లకు భారత ప్రైవేట్ వినియోగ రంగం!

2030 నాటికి 1.9 ట్రిలియన్ డాలర్లకు భారత ప్రైవేట్ వినియోగ రంగం!

భారత్‌లో ప్రైవేట్ వినియోగం 2030 నాటికి రూ. 165 లక్షల కోట్లకు పైగా చేరుకోనుందని FICCI- డెలాయిట్ సంయుక్త నివేదిక వెల్లడించింది. పెరుగుతున్న ప్రజల తలసరి ఆదాయం, శరవేగంగా జరుగుతున్న డిజిటల్ మార్పుల విప్లవంతో ఇది సాధ్యమౌతుందని తెలిపింది.

నాలుగు రోజుల లాభాలకు బ్రేక్.. సూచీలకు నష్టాలు..

నాలుగు రోజుల లాభాలకు బ్రేక్.. సూచీలకు నష్టాలు..

వరుసగా నాలుగు సెషన్ల పాటు లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు మంగళవారం కిందకు దిగి వచ్చాయి. గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో సూచీలు నష్టాల బాటలో నడిచాయి.

స్థిరంగా బంగారం ధరలు.. నేడు మీ నగరంలో పసిడి ధరలు ఇవీ

స్థిరంగా బంగారం ధరలు.. నేడు మీ నగరంలో పసిడి ధరలు ఇవీ

దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అమెరికా-ఇరాన్ చర్చల నేపథ్యంలో ముడి చమురు ధరల తగ్గుదల, డాలర్ బలహీనపడటంతో పసిడి పరుగులకు బ్రేకులు పడ్డాయి.

ఆఫ్‌షోర్‌ ఫండ్స్‌కు పన్ను ఊరట

ఆఫ్‌షోర్‌ ఫండ్స్‌కు పన్ను ఊరట

భారత్‌ను గ్లోబల్‌ ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆఫ్‌షోర్‌ ఫండ్లు (అర్హత కలిగిన..



తాజా వార్తలు

మరిన్ని చదవండి