ఆర్బీఐ కీలక రెపోరేటు మరో పావు శాతం తగ్గించినా తమ నికర వడ్డీ లాభాలకు ఢోకా ఉండదని ఎస్బీఐ భావిస్తోంది. బ్యాంకు చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ...
అంతర్జాతీయ చిప్స్ బ్రాండ్ ‘రెడ్ రాక్ డెలీ’ని పెప్సికో భారత్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. కెటిల్ కుక్డ్, బేక్డ్, పాప్డ్ వంటి మూడు విభిన్న పద్ధతుల్లో దేశీయంగా నే ఉత్పత్తి చేస్తూ...
టెక్ ఉద్యోగాల్లో కోతల పర్వం కొనసాగుతోంది. వచ్చే మూడేళ్లలో నాలుగు వేల నుంచి ఆరు వేల మంది ఉద్యోగులను తీసివేయనున్నట్టు పర్సనల్ కంప్యూటర్ల (పీసీ) తయారీ సంస్థ హెచ్పీ ఇంక్ ప్రకటించింది...
ఖాతాదారుల జీవన శైలికి చేరువలోనే చార్జింగ్ స్టేషన్ల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయబోతున్నట్టు ఈవీ కార్ల దిగ్గజం టెస్లా ఇండియా జీఎం శరద్ అగర్వాల్ వెల్లడించారు. ఈవీ వాహనదారులు టిఫిన్లు...
పర్యావరణ పరిరక్షణకు ఉపకరించే పెట్టుబడులు మన ఆర్థిక వ్యవస్థకు కూడా పెద్ద ఊతం కానున్నాయి. 2047 నాటికి ఈ రంగంలోకి వచ్చే 4.1 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.364.9 లక్షల కోట్లు) పెట్టుబడులతో...
ద్రవ్యోల్బణ అంచనాల్లో తమకు ఎలాంటి వ్యవస్థాగత పక్షపాతం లేదని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ పూనం గుప్తా స్పష్టం...
మంగళవారం విదేశీ పెట్టుబడిదారులు భారీగా కొనుగోళ్లు జరపడం మదుపర్లు సెంటిమెంట్ను పెంచింది. అలాగే హెవీ వెయిట్ షేర్లలో కొనుగోళ్లు సూచీలను భారీగా లాభాల వైపు నడిపించాయి. మరోవైపు క్రూడ్ ఆయిల్ ధరలు కూడా పడిపోవడం సూచీలకు కలిసి వచ్చింది. దీంతో ఈ రోజు సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాలతో రోజును ముగించాయి.
ఇవాళ (నవంబర్ 26) కొంతకాలంగా చుక్కలనంటిన బంగారం ధరలు ఇటీవల కొంతమేర దిగివచ్చి ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. డిసెంబర్లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే అంచనాలు గత వారంతో పోలిస్తే మరింత బలపడటంతో అంతర్జాతీయ మార్కెట్లలో పసిడిపై భారీగా కొనుగోళ్లు జరుగుతున్నాయి.
చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా, చిన్నమెత్తు బంగారం ఉంటే చాలు. ఏదో ఒక బ్యాంకు లేదా ఎన్బీఎ్ఫసీ దగ్గర కుదువ పెట్టి నాలుగు రాళ్లు అప్పుగా తీసుకుని సమస్య నుంచి బయటపడవచ్చు. బంగారం ధరల...
రాబోయే సంవత్సరాల్లో ముడిచమురు దిగుమతుల భారం నుంచి భారత్కు, ఇంధన ధరల పోటు నుంచి వాహనాదారులకు భారీ ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో 60 డాలర్ల ఎగువన...