• Home » Business

బిజినెస్

Foreign assets alert: విదేశీ ఆస్తులు వెల్లడించని 25 వేల మందిపై ఐటీ శాఖ దృష్టి.. మీరు కూడా ఈ జాబితాలో ఉన్నారా?

Foreign assets alert: విదేశీ ఆస్తులు వెల్లడించని 25 వేల మందిపై ఐటీ శాఖ దృష్టి.. మీరు కూడా ఈ జాబితాలో ఉన్నారా?

విదేశాల్లో ఉన్న ఆస్తులను ఐటీ రిటర్నుల్లో వెల్లడించని వారిపై ఆదాయ పన్ను మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. 2025-26 ఏడాదికి గాను వ్యక్తిగతంగా ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసిన వారిలో తమకు విదేశాల్లోవున్న ఆస్తులను వెల్లడించని వారిని గుర్తించినట్టు వెల్లడించింది.

India's GDP: దూసుకుపోతున్న భారత జీడీపీ.. ఈసారి వృద్ధి రేటు ఎంతో తెలిస్తే..

India's GDP: దూసుకుపోతున్న భారత జీడీపీ.. ఈసారి వృద్ధి రేటు ఎంతో తెలిస్తే..

జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో భారత జీడీపీ 8.2 శాతం మేర వృద్ధి చెందింది. గత ఆరు త్రైమాసికాలతో పోలిస్తే ఇదే అత్యధికం. భారత్ 2047 నాటికల్లా అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే ఏటా సగటున 8 శాతం వృద్ధి సాధించాలి.

Stock Market: వరుస లాభాలకు బ్రేక్..ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..

Stock Market: వరుస లాభాలకు బ్రేక్..ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..

క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, గరిష్టాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణ సూచీలను వెనక్కి లాగింది. దీంతో ఈ రోజు సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప నష్టాలతో రోజును ముగించాయి. గత రెండ్రోజుల్లో భారీగా లాభపడిన దేశీయ సూచీలు శుక్రవారం నేల చూపులు చూశాయి.

Gold and Silver Rate Updates: మార్కెట్లో దూసుకుపోతున్న పసిడి, వెండి.. ప్రస్తుత ధరలివే..

Gold and Silver Rate Updates: మార్కెట్లో దూసుకుపోతున్న పసిడి, వెండి.. ప్రస్తుత ధరలివే..

గురువారంతో పోలిస్తే శుక్రవారం ఉదయం నాటికి స్వల్పంగా పెరిగిన బంగారం ధర ప్రస్తుతం దూసుకుపోతోంది. అటు వెండి కూడా భారీ స్థాయిలో పెరుగుదలను నమోదుచేస్తోంది. నేటి మధ్యాహ్నానికి మార్కెట్లో ట్రేడవుతున్న పసిడి, వెండి ధరలను ఓసారి పరిశీలిస్తే...

PM Jeevan Jyoti Bima Yojana: ఏడాదికి రూ. 436 చెల్లిస్తే.. మీ కుటుంబానికి రక్షణ

PM Jeevan Jyoti Bima Yojana: ఏడాదికి రూ. 436 చెల్లిస్తే.. మీ కుటుంబానికి రక్షణ

కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం దేశ ప్రజల సంక్షేమానికి, వారి కుటుంబ భద్రతకు పలు రకాల బీమా సౌకర్యాలు కల్పిస్తోంది. తక్కువ ప్రీమియం చెల్లించడం ద్వారా విపత్కర పరిస్థితుల్లో ఫ్యామిలీకి ఆర్థిక భద్రత కల్పించే అవకాశం ఇస్తోంది. ఇందులో భాగంగానే కేవలం రూ. 436 చెల్లించి..

Gold Rates on Nov 28: వెండి ధరలకు రెక్కలు.. స్వల్పంగా తగ్గిన పసిడి

Gold Rates on Nov 28: వెండి ధరలకు రెక్కలు.. స్వల్పంగా తగ్గిన పసిడి

రెండు రోజులుగా మార్కెట్లలో భారీ పెరుగుదలను నమోదు చేసిన బంగారం ధరలు.. శుక్రవారం ఉదయం నాటికి కాస్త దిగొచ్చాయి. అటు వెండి రేట్లు మాత్రం భారీగా ఎగబాకాయి. మన దేశంలోని ఆయా ప్రముఖ ప్రాంతాల్లో గోల్డ్, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయంటే...

India Food Services Market: విందు మహా పసందు

India Food Services Market: విందు మహా పసందు

వచ్చే ఐదేళ్లలో (2030 నాటికి) భారత ఆహార సేవల మార్కెట్‌ 12,500 కోట్ల డాలర్ల (సుమారు రూ.11.25 లక్షల కోట్లు) స్థాయికి చేరుకోవచ్చని ఒక నివేదిక అంచనా వేసింది. అలాగే, సంఘటిత ఆహార సేవల విభాగ పరిమాణం...

Mahindra XUV9S Electric SUV: మార్కెట్లోకి మహీంద్రా ఎక్స్‌ఈవీ 9ఎస్‌

Mahindra XUV9S Electric SUV: మార్కెట్లోకి మహీంద్రా ఎక్స్‌ఈవీ 9ఎస్‌

దేశీయ ఆటో దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్‌ మహీంద్రా కొత్త విద్యుత్‌ కారు ఎక్స్‌ఈవీ 9ఎస్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఏడు సీట్లుండే ఈ కారు ప్రారంభ ధర రూ.19.95 లక్షలు కాగా టాప్‌ ఎండ్‌ వేరియెంట్‌ ధర...

Gold Price May Reach 5000 Dollars: వచ్చే ఏడాది 5000 డాలర్లకు గోల్డ్‌

Gold Price May Reach 5000 Dollars: వచ్చే ఏడాది 5000 డాలర్లకు గోల్డ్‌

బంగారం పరుగు ఇప్పట్లో ఆగదని ఇప్పటికే పలు ఆర్థిక సంస్థలు, విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. తాజాగా ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) సీఈఓ డేవిడ్‌ టైట్‌ కూడా ఇదే మాట అంటున్నారు...

Rainbow Childrens Hospital: రూ.900 కోట్లతో రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌ విస్తరణ

Rainbow Childrens Hospital: రూ.900 కోట్లతో రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌ విస్తరణ

హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌ పెద్దఎత్తున కార్యకలాపాలు విస్తరించేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా 2029 మార్చి నాటికి రూ.900 కోట్ల పెట్టుబడితో...



తాజా వార్తలు

మరిన్ని చదవండి