విదేశాల్లో ఉన్న ఆస్తులను ఐటీ రిటర్నుల్లో వెల్లడించని వారిపై ఆదాయ పన్ను మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. 2025-26 ఏడాదికి గాను వ్యక్తిగతంగా ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసిన వారిలో తమకు విదేశాల్లోవున్న ఆస్తులను వెల్లడించని వారిని గుర్తించినట్టు వెల్లడించింది.
జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో భారత జీడీపీ 8.2 శాతం మేర వృద్ధి చెందింది. గత ఆరు త్రైమాసికాలతో పోలిస్తే ఇదే అత్యధికం. భారత్ 2047 నాటికల్లా అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే ఏటా సగటున 8 శాతం వృద్ధి సాధించాలి.
క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, గరిష్టాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణ సూచీలను వెనక్కి లాగింది. దీంతో ఈ రోజు సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప నష్టాలతో రోజును ముగించాయి. గత రెండ్రోజుల్లో భారీగా లాభపడిన దేశీయ సూచీలు శుక్రవారం నేల చూపులు చూశాయి.
గురువారంతో పోలిస్తే శుక్రవారం ఉదయం నాటికి స్వల్పంగా పెరిగిన బంగారం ధర ప్రస్తుతం దూసుకుపోతోంది. అటు వెండి కూడా భారీ స్థాయిలో పెరుగుదలను నమోదుచేస్తోంది. నేటి మధ్యాహ్నానికి మార్కెట్లో ట్రేడవుతున్న పసిడి, వెండి ధరలను ఓసారి పరిశీలిస్తే...
కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం దేశ ప్రజల సంక్షేమానికి, వారి కుటుంబ భద్రతకు పలు రకాల బీమా సౌకర్యాలు కల్పిస్తోంది. తక్కువ ప్రీమియం చెల్లించడం ద్వారా విపత్కర పరిస్థితుల్లో ఫ్యామిలీకి ఆర్థిక భద్రత కల్పించే అవకాశం ఇస్తోంది. ఇందులో భాగంగానే కేవలం రూ. 436 చెల్లించి..
రెండు రోజులుగా మార్కెట్లలో భారీ పెరుగుదలను నమోదు చేసిన బంగారం ధరలు.. శుక్రవారం ఉదయం నాటికి కాస్త దిగొచ్చాయి. అటు వెండి రేట్లు మాత్రం భారీగా ఎగబాకాయి. మన దేశంలోని ఆయా ప్రముఖ ప్రాంతాల్లో గోల్డ్, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయంటే...
వచ్చే ఐదేళ్లలో (2030 నాటికి) భారత ఆహార సేవల మార్కెట్ 12,500 కోట్ల డాలర్ల (సుమారు రూ.11.25 లక్షల కోట్లు) స్థాయికి చేరుకోవచ్చని ఒక నివేదిక అంచనా వేసింది. అలాగే, సంఘటిత ఆహార సేవల విభాగ పరిమాణం...
దేశీయ ఆటో దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా కొత్త విద్యుత్ కారు ఎక్స్ఈవీ 9ఎస్ను మార్కెట్లోకి తెచ్చింది. ఏడు సీట్లుండే ఈ కారు ప్రారంభ ధర రూ.19.95 లక్షలు కాగా టాప్ ఎండ్ వేరియెంట్ ధర...
బంగారం పరుగు ఇప్పట్లో ఆగదని ఇప్పటికే పలు ఆర్థిక సంస్థలు, విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. తాజాగా ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) సీఈఓ డేవిడ్ టైట్ కూడా ఇదే మాట అంటున్నారు...
హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ పెద్దఎత్తున కార్యకలాపాలు విస్తరించేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా 2029 మార్చి నాటికి రూ.900 కోట్ల పెట్టుబడితో...