• Home » Business

బిజినెస్

ఎఫ్‌పీఐల ఉపసంహరణ రూ.1.14 లక్షల కోట్లు

ఎఫ్‌పీఐల ఉపసంహరణ రూ.1.14 లక్షల కోట్లు

విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు మార్చి నెలలో ఈక్విటీ మార్కెట్‌ నుంచి భారీ ఎత్తున నిధులు తరలించుకుపోయారు. శుక్రవారం వరకు వారు తరలించుకుపోయిన...

మరిన్ని ఆటుపోట్లకు అవకాశం..

మరిన్ని ఆటుపోట్లకు అవకాశం..

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారంలోనూ తీవ్ర ఆటుపోట్లను ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, పశ్చిమాసియా యుద్ధం మరింత...

టెక్‌ వ్యూ మద్దతు స్థాయిలు 22450, 22000

టెక్‌ వ్యూ మద్దతు స్థాయిలు 22450, 22000

గత వారం సైతం నిఫ్టీ డౌన్‌ట్రెండ్‌ను కొనసాగించింది. ఇండెక్స్‌ డౌన్‌ట్రెండ్‌లో ట్రేడ్‌ కావడం వరుసగా ఇది ఐదో వారం. వారం మొత్తం మీద 295 పాయింట్ల మేరకు...

ఐదు లిస్టెడ్‌ కంపెనీలుగా వేదాంత

ఐదు లిస్టెడ్‌ కంపెనీలుగా వేదాంత

ఆయిల్‌ టు మెటల్స్‌ దిగ్గజ కంపెనీ వేదాంత లిమిటెడ్‌ ఐదు లిస్టెడ్‌ కంపెనీలుగా మారనుంది. వచ్చే నెల ప్రారంభానికల్లా...

ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలు

ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలు

ఏప్రిల్ 1 నుంచి పలు కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. మరి అవేంటో వివరంగా తెలుసుకుందాం పదండి.

స్థిరంగా వెండి, బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

స్థిరంగా వెండి, బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు హెచ్చు తగ్గులకు లోనవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు (మార్చి 29న) ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.

ఆటుపోట్ల మార్కెట్లో మదుపరుల వ్యూహం ఎలా?

ఆటుపోట్ల మార్కెట్లో మదుపరుల వ్యూహం ఎలా?

పశ్చిమాసియా యుద్ధంతో స్టాక్‌ మార్కెట్‌ కుదేలవుతోంది. ఫ్రంట్‌లైన్‌ స్టాక్స్‌తో పాటు స్మాల్‌ అండ్‌ మిడ్‌ క్యాప్‌ షేర్లూ ‘బేర్‌’మంటున్నాయి. ఈ నేపథ్యంలో రిటైల్‌ మదుపరుల పెట్టుబడుల వ్యూహం...

బ్యాంకింగ్‌లో కొత్త నిబంధనలు

బ్యాంకింగ్‌లో కొత్త నిబంధనలు

ఏప్రిల్‌ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతోంది. అదే సమయంలో బ్యాంకింగ్‌లోనూ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అవేమిటంటే...

పీఎం ఈ-డ్రైవ్‌ స్కీమ్‌లో సవరణలు

పీఎం ఈ-డ్రైవ్‌ స్కీమ్‌లో సవరణలు

ప్రధాన మంత్రి ఎలక్ట్రిక్‌ డ్రైవ్‌ రెవల్యూషన్‌ ఇన్‌ ఇన్నోవేటివ్‌ వెహికిల్‌ ఎన్‌హాన్స్‌మెంట్‌ (పీఎం ఈ-డ్రైవ్‌) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం సవరించింది. కొత్త అర్హత గడువును నిర్దేశించడంతో...

ముప్పేట దాడిలో గ్లోబల్ మార్కెట్లు.. $200 దాటనున్న క్రూడాయిల్ ధరలు?

ముప్పేట దాడిలో గ్లోబల్ మార్కెట్లు.. $200 దాటనున్న క్రూడాయిల్ ధరలు?

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను కుదిపేసేలా కనిపిస్తున్నాయి. ఈ యుద్ధ వాతావరణం ఇలాగే కొనసాగితే, రానున్న రోజుల్లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 200 డాలర్ల మార్కును చేరుకోవచ్చని మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి