ప్రపంచంలోని ఆయా నగరాల్లో ప్రస్తుతం నిర్వహణలో ఉన్న డేటా సెంటర్ల మొత్తం సామర్థ్యం పరంగా ముంబై 15వ స్థానంలో ఉండగా.. హైదరాబాద్కు 27వ స్థానం దక్కింది...
భారతీయ జీవిత బీమా కార్పొరేషన్ (ఎల్ఐసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్తో ముగిసిన మొదటి త్రైమాసికానికి (క్యూ1) 23 శాతం వృద్ధితో రూ.13,492 కోట్ల నికర...
స్టాండర్డ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ లిమిటెడ్ (ఎస్ఈటీఎల్).. జూన్తో ముగిసిన తొలి త్రైమాసికంలో...
హైదరాబాద్, తిరుపతి మధ్య రోజూ డైరెక్ట్ విమాన సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నట్టు...
బ్యాంకుల రుణ వసూళ్లపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక ఆదేశాలు జారీ చేసింది. తాము ఇచ్చిన వ్యక్తిగత, వాహన లేదా గృహ రుణాల చెల్లింపుల్లో విఫలమైన...
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గురువారం స్వల్పంగా తగ్గాయి. హోర్ముజ్ను తెరవడం గురించి ఇరాన్-ఒమన్ మధ్య కొనసాగుతున్న చర్చలు సానుకూలంగా మారాయి.
బంగారం ధరలు గురువారం భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.3,980 వరకు పెరిగింది.
దీర్ఘకాలం మన్నే పాలిమర్ (ప్లాస్టిక్) కరెన్సీ నోట్లను వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం (2027 ఏప్రిల్)లో మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా...
ఈ ఆర్థిక సంవత్సరంలో జరిగిన మూడో ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ కీలక వడ్డీ (రెపో) రేటును యథాతథంగా కొనసాగించింది. రెపో రేటును మార్చకపోవడం వరుసగా ఇది నాలుగోసారి...
మన దేశంలో అత్యంత ఆకర్షణీయమైన ఎంప్లాయర్ బ్రాండ్గా గూగుల్ నిలిచింది. ఈ కంపెనీ తర్వాత రెండో స్థానంలో టాటా గ్రూప్, మూడో స్థానంలో అమెజాన్...