పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తున్నాయి. బంగారం, వెండి ధరలు ఆల్టైమ్ గరిష్ఠాల నుంచి దిగి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు (మార్చి 31న) ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.
పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్ ఈ నెలలో భారీ పతనాన్ని చవిచూసింది. గడిచిన నెల రోజుల్లో బీఎస్ఈ సెన్సెక్స్ 9,340 పాయింట్లు .....
భారత కరెన్సీ సరికొత్త జీవితకాల కనిష్ఠానికి జారుకుంది. ఫారెక్స్ ట్రేడింగ్లో డాలర్తో రూపాయి మారకం విలువ సోమవారం ఒక దశలో రూ.95.22 వద్దకు చేరుకుంది.
గల్ఫ్లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారవచ్చన్న అంచనాల నడుమ నేడు దేశీయ స్టాక్ మార్కెట్స్ భారీ నష్టాలను చవిచూశాయి. నిఫ్టీ 488 పాయింట్ల మేర సెన్సెక్స్ 1635 పాయింట్ల మేర పతనమయ్యాయి.
నిన్న 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ బంగారం ధర 1,48,090 దగ్గర.. 22 క్యారెట్ బంగారం ధర 1,35,750 దగ్గర.. 18 క్యారెట్ బంగారం ధర 1,11,070 దగ్గర ట్రేడ్ అయింది.
భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో మరో బ్లాక్ మండే నమోదైంది. సోమవారం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే సెన్సెక్స్ 1,000 పాయింట్లకు పైగా, నిఫ్టీ 300 పాయింట్ల వరకు పతనమయ్యాయి. అంతర్జాతీయ పరిణామాలు భారత మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి.
అంతర్జాతీయ క్రిప్టో మార్కెట్లో డిజిటల్ కరెన్సీ అయిన బిట్ కాయిన్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ప్రస్తుతం 66,500 డాలర్లకు దిగి వచ్చింది. మార్చి 27వ తేదీన 65,720 డాలర్ల కనిష్ఠానికి కూడా పడిపోయింది. గత వారం రోజుల్లో బిట్కాయిన్ దాదాపు 4 శాతం మేర విలువను కోల్పోయింది.
అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు హెచ్చు తగ్గులకు లోనవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు (మార్చి 30న) ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.
పశ్చిమాసియా యుద్ధం భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద సవాల్గా మారుతోందని ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ తాజాగా ఒక నివేదికలో హెచ్చరించింది. ‘2026 పశ్చిమాసియా యుద్ధం, దాని...
పశ్చిమాసియా సంక్షోభం.. భారత స్థిరాస్తి రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఈ ఏడాది జనవరి- మార్చి మధ్య కాలంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో గృహ విక్రయాలు...