కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ.. డైవర్సిఫైడ్ ఈక్విటీ ఆల్ క్యాప్ ఓమ్ని ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్ఓఎ్ఫ)ను ప్రారంభించింది. ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్స్ ఆధారంగా...
దేశవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగిస్తున్న యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ చెల్లింపులపై వినియోగదారులకు ఎలాంటి రుసుము విధించబోమని ఫోన్పే సీఈఓ, సహ వ్యవస్థాపకుడు సమీర్ నిగమ్ స్పష్టం చేశారు.
గత కొద్దిరోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూ పోతున్నాయి. ఈ రోజు (శుక్రవారం) కూడా బంగారం ధరలు పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 1090 రూపాయలు.. 22 క్యారెట్ల బంగారంపై 1000 రూపాయలు.. 18 క్యారెట్ల బంగారంపై 820 రూపాయలు పెరిగింది.
ఈ వారంలో ఇప్పటివరకూ బంగారం ధరల్లో ర్యాలీ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం వివిధ నగరాల్లో రేట్స్ ఎలా ఉన్నాయంటే..
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ఆర్థిక ఫలితాలు మార్కెట్ అంచనాలను మించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో జూన్తో ముగిసిన మొదటి త్రైమాసికానికి..
రుణాల వసూళ్లకు సంబంధించి భారత రిజర్వ్ బ్యాంకు నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. రుణగ్రహీతలకు రికవరీ ఏజెంట్స్ వేధింపుల నుంచి రక్షణ కల్పించేలా నూతన మార్గదర్శకాలు జారీ చేసింది.
భారత్లో బంగారం ధరలు వరుసగా మూడో రోజూ పెరిగాయి. గత రెండు రోజులుగా భారీగా పెరిగిన ధరలు నేడు మాత్రం స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయంటే..
ఈ రోజు (శుక్రవారం) బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల 24..22..18 క్యారెట్ల బంగారంపై 10 రూపాయల చొప్పున పెరిగింది.
హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే మరో హాస్పిటల్ చెయిన్ యాజమాన్యం చేతులు మారుతోంది. మెడికవర్ పేరుతో పశ్చిమ, దక్షిణ భారత్లో 24 హాస్పిటల్స్ను నిర్వహిస్తున్న మెడికవర్ హాస్పిటల్స్ ఇండియా...
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గురువారం విడుదల చేసిన అప్పర్ లేయర్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్బీఎ్ఫసీ)ల తాజా జాబితాలో టాటా సన్స్ పేరును కొనసాగించింది...