• Home » Business

బిజినెస్

నష్టాలతో ప్రారంభమై కోలుకున్నాయి.. సూచీలకు స్వల్ప లాభాలు..

నష్టాలతో ప్రారంభమై కోలుకున్నాయి.. సూచీలకు స్వల్ప లాభాలు..

సోమవారం భారీ లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు మంగళవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అయితే ఆ తర్వాత ఆరంభ నష్టాల నుంచి కోలుకున్నాయి. ఇరాన్‌పై మళ్లీ అమెరికా దాడులకు దిగడంతోనే సూచీలు కాస్త ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి.

గుడ్‌న్యూస్.. స్థిరంగా బంగారం, వెండి ధరలు..

గుడ్‌న్యూస్.. స్థిరంగా బంగారం, వెండి ధరలు..

నిన్న(సోమవారం) మార్కెట్ క్లోజ్ అయ్యే సమయానికి హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 1,59,390 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,46,110 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం 1,19,550 రూపాయల వద్ద ట్రేడ్ అయింది.

చమురే కాదు..  ఎరువులూ భగ్గు

చమురే కాదు.. ఎరువులూ భగ్గు

పశ్చిమాసియాలో సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురుతో పాటు ఎరువుల ధరలు కూడా ఊహకందని స్థాయికి ఎగబాకాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు....

అన్‌క్లెయిమ్డ్‌ ఆర్థిక ఆస్తులు రూ.లక్ష కోట్లు దాటాయ్‌..

అన్‌క్లెయిమ్డ్‌ ఆర్థిక ఆస్తులు రూ.లక్ష కోట్లు దాటాయ్‌..

ఇప్పటివరకు ఎవరూ హక్కు కోరని (అన్‌క్లెయిమ్డ్‌) ఆర్థిక ఆస్తుల మొత్తం విలువ గత ఆర్థిక సంవత్సరంలో రూ.1.1 లక్షల కోట్లకు చేరుకుంది. లోక్‌సభకు ప్రభు త్వం సమర్పించిన డేటా ప్రకారం...

హైదరాబాద్‌లో పానటోని మాన్యుఫాక్చరింగ్‌ ప్రాజెక్టు

హైదరాబాద్‌లో పానటోని మాన్యుఫాక్చరింగ్‌ ప్రాజెక్టు

ఇండస్ట్రియల్‌ రియల్‌ ఎస్టేట్‌, లాజిస్టిక్స్‌ ప్రాపర్టీల నిర్మాణంలో ప్రసిద్ధిగాంచిన అంతర్జాతీయ కంపెనీ పానటోని హైదరాబాద్‌లోకి....

అమర రాజా లాభం రూ.314 కోట్లు

అమర రాజా లాభం రూ.314 కోట్లు

అమర రాజా ఎనర్జీ అండ్‌ మొబిలిటీ.. గడచిన ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో...

చల్లబడిన ముడిచమురు

చల్లబడిన ముడిచమురు

అమెరికా-ఇరాన్‌ మధ్య చర్చల నేపథ్యంలో నెలకొన్న సానుకూల వాతావరణం వల్ల అంతర్జాతీయ మార్కెట్లలో ర్యాలీ...

సైయెంట్‌ సెమీకండక్టర్స్‌కు రూ.286 కోట్లు

సైయెంట్‌ సెమీకండక్టర్స్‌కు రూ.286 కోట్లు

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న సైయెంట్‌ సెమీకండక్టర్స్‌.. ఎడల్‌వీజ్‌ నుంచి రూ.286 కోట్ల (3 కోట్ల డాలర్లు) నిధులను...

స్ట్రింగ్‌ మెటావర్స్‌ ఆదాయం రూ.359 కోట్లు

స్ట్రింగ్‌ మెటావర్స్‌ ఆదాయం రూ.359 కోట్లు

డిజిటల్‌, ఏఐ ఫైనాన్షియల్‌ ఇన్‌ఫ్రా సంస్థ స్ట్రింగ్‌ మెటావర్స్‌.. మార్చి త్రైమాసికంలో రూ.359.40 కోట్ల ఆదాయంపై..

రూపాయి వాస్తవిక విలువ కంటే తక్కువగా ట్రేడ్ అవుతోంది: ఆర్బీఐ గవర్నర్

రూపాయి వాస్తవిక విలువ కంటే తక్కువగా ట్రేడ్ అవుతోంది: ఆర్బీఐ గవర్నర్

డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి బలహీనపడుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు చేశారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి