• Home » Business

బిజినెస్

భారీ నష్టాల్లో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు

భారీ నష్టాల్లో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్ సూచీలు నేడు నష్టాలతో ముగిశాయి. వరుసగా నాలుగు సెషన్లను లాభాలతో ముగిసిన నిఫ్టీ సూచీ, వరుసగా మూడు సెషన్లలో లాభాలతో ఎగిసి, నిన్న స్వల్ప నష్టంతో ముగిసిన సెన్సెక్స్ ఇవాళ కింది చూపులు చూశాయి.

బంగారం కిందకు.. వెండి పైకి.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

బంగారం కిందకు.. వెండి పైకి.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

గత మూడు, నాలుగు రోజులు స్థిరంగా కొనసాగిన బంగారం ధర కిందకు వచ్చింది. ఇటీవల క్రమంగా తగ్గుతూ వచ్చిన వెండి ధర మళ్లీ పైకి ఎగసింది. చెప్పుకోదగిన స్థాయిలో పెరుగుదల నమోదు చేసింది. బంగారం గ్రాముకు రూ.1200 మేర తగ్గింది. వెండి కిలోకు రూ.5000 పెరిగింది.

ఐటీ సెక్టార్‌కు ఏఐ దెబ్బ.. నష్టాల్లో దేశీయ సూచీలు..

ఐటీ సెక్టార్‌కు ఏఐ దెబ్బ.. నష్టాల్లో దేశీయ సూచీలు..

అమెరికాలో తాజాగా విడుదలైన జాబ్ డేటా, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందనే అంచనాల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తమయ్యారు. అలాగే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో ఐటీ రంగం తీవ్ర పోటీ ఎదుర్కొంటుందంటూ తాజాగా విడుదలైన మరో రిపోర్ట్ కూడా ప్రతికూలంగా మారింది.

స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

ఇటీవల ఒడిదుడుకులకు లోనైన బంగారం మళ్లీ పుంజుకుంటోంది. కానీ, వెండి మాత్రం పెట్టుబడిదారులకు నిరాశ కలిగిస్తోంది. గురువారం బంగారం స్వల్ప పెరుగుదల నమోదు చేసింది. వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది.

మహీంద్రా @ 50,000కోట్లు

మహీంద్రా @ 50,000కోట్లు

దేశీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీం ద్రా రూ.50,000 కోట్ల ఆదాయం మైలురాయిని దాటింది. ఒక త్రైమాసికంలో కంపెనీ ఆదాయం కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఈ కీలక స్థాయిని...

అమర రాజా లాభం రూ.140 కోట్లు

అమర రాజా లాభం రూ.140 కోట్లు

వర్తమాన ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అమర రాజా ఎనర్జీ అండ్‌ మొబిలిటీ లిమిటెడ్‌ ఏకీకృత నికర లాభం రూ.140 కోట్ల కు పరిమితమైంది. గత ఆర్థిక...

దివీస్‌కు లేబర్‌ కోడ్‌ ఎఫెక్ట్‌

దివీస్‌కు లేబర్‌ కోడ్‌ ఎఫెక్ట్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో హైదరాబాద్‌కు చెందిన దివీస్‌ లేబొరేటరీస్‌...

బ్యాంకుల మిస్‌సెల్లింగ్‌కు చెక్‌

బ్యాంకుల మిస్‌సెల్లింగ్‌కు చెక్‌

బ్యాంకుల మిస్‌సెల్లింగ్‌కు (కస్టమర్లకు అవసరం లేకున్నా తమ ఆర్థిక సాధనాలు లేదా సేవలను అంటగట్టడం) చెక్‌ పెట్టేందుకు ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు ఏదేని ఆర్థిక...

24.64 లక్షల ఐటీ రిటర్న్‌ల పెండింగ్‌

24.64 లక్షల ఐటీ రిటర్న్‌ల పెండింగ్‌

ఐటీ రిటర్న్‌ల వ్యవస్థను ఎంతగా ఆధునికం చేసినా రిటర్న్‌ల ప్రాసెసింగ్‌లో జాప్యం కొనసాగుతూనే ఉంది. 2025-26 పన్ను మదింపు సంవత్సరానికి సంబంధించి...

మార్కెట్లో నిస్తేజం..

మార్కెట్లో నిస్తేజం..

స్టాక్‌ మార్కెట్లో మూడు రోజుల వరుస ర్యాలీకి తెరపడింది. బుధవారం ట్రేడింగ్‌లో స్తబ్దత కారణంగా పరిమిత శ్రేణిలో కదలాడిన సూచీలు చివరికి మిశ్రమంగా...



తాజా వార్తలు

మరిన్ని చదవండి