భారత స్టాక్ మార్కెట్ సూచీలు నేడు నష్టాలతో ముగిశాయి. వరుసగా నాలుగు సెషన్లను లాభాలతో ముగిసిన నిఫ్టీ సూచీ, వరుసగా మూడు సెషన్లలో లాభాలతో ఎగిసి, నిన్న స్వల్ప నష్టంతో ముగిసిన సెన్సెక్స్ ఇవాళ కింది చూపులు చూశాయి.
గత మూడు, నాలుగు రోజులు స్థిరంగా కొనసాగిన బంగారం ధర కిందకు వచ్చింది. ఇటీవల క్రమంగా తగ్గుతూ వచ్చిన వెండి ధర మళ్లీ పైకి ఎగసింది. చెప్పుకోదగిన స్థాయిలో పెరుగుదల నమోదు చేసింది. బంగారం గ్రాముకు రూ.1200 మేర తగ్గింది. వెండి కిలోకు రూ.5000 పెరిగింది.
అమెరికాలో తాజాగా విడుదలైన జాబ్ డేటా, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందనే అంచనాల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తమయ్యారు. అలాగే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్తో ఐటీ రంగం తీవ్ర పోటీ ఎదుర్కొంటుందంటూ తాజాగా విడుదలైన మరో రిపోర్ట్ కూడా ప్రతికూలంగా మారింది.
ఇటీవల ఒడిదుడుకులకు లోనైన బంగారం మళ్లీ పుంజుకుంటోంది. కానీ, వెండి మాత్రం పెట్టుబడిదారులకు నిరాశ కలిగిస్తోంది. గురువారం బంగారం స్వల్ప పెరుగుదల నమోదు చేసింది. వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది.
దేశీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీం ద్రా రూ.50,000 కోట్ల ఆదాయం మైలురాయిని దాటింది. ఒక త్రైమాసికంలో కంపెనీ ఆదాయం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఈ కీలక స్థాయిని...
వర్తమాన ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అమర రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ లిమిటెడ్ ఏకీకృత నికర లాభం రూ.140 కోట్ల కు పరిమితమైంది. గత ఆర్థిక...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో హైదరాబాద్కు చెందిన దివీస్ లేబొరేటరీస్...
బ్యాంకుల మిస్సెల్లింగ్కు (కస్టమర్లకు అవసరం లేకున్నా తమ ఆర్థిక సాధనాలు లేదా సేవలను అంటగట్టడం) చెక్ పెట్టేందుకు ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు ఏదేని ఆర్థిక...
ఐటీ రిటర్న్ల వ్యవస్థను ఎంతగా ఆధునికం చేసినా రిటర్న్ల ప్రాసెసింగ్లో జాప్యం కొనసాగుతూనే ఉంది. 2025-26 పన్ను మదింపు సంవత్సరానికి సంబంధించి...
స్టాక్ మార్కెట్లో మూడు రోజుల వరుస ర్యాలీకి తెరపడింది. బుధవారం ట్రేడింగ్లో స్తబ్దత కారణంగా పరిమిత శ్రేణిలో కదలాడిన సూచీలు చివరికి మిశ్రమంగా...