జొమాటో ప్లాట్ఫామ్ ఫీజును భారీగా పెంచేసింది. ప్రతీ ఆర్డర్పై రూ.2.40 పెంచింది. 12.50 రూపాయలు ఉన్న ప్లాట్ఫామ్ ఫీజును 14.90 రూపాయలు చేసింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ ఇంధన మార్కెట్పై పడుతోంది. తాజాగా ప్రీమియం పెట్రోల్ ధర లీటరుకు రూ.2.35 పెరిగింది. దేశవ్యాప్తంగా వీటి ధరలను పెంచినట్టు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు శుక్రవారంనాడు ప్రకటించాయి. తక్షణం పెంచిన ధరలు అమల్లోకి వచ్చాయి.
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే బ్యారెల్ ముడి చమురు ధర ఏప్రిల్ నెలాఖరు నాటికి 180 డాలర్లకు చేరే అవకాశం ఉందని సౌదీ అధికారులు అంచనావేస్తున్నారు.
నిన్నటి భారీ పతనం తర్వాత ఇవాళ భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఓపెన్ అయ్యాయి. ఒక పక్క మధ్యప్రాశ్చంలో యుద్ధం తారాస్థాయిలో ఉన్నా భారత మార్కెట్లు ఇవాళ ముందుకు సాగుతున్నాయి. కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లు చేపట్టడంతో మార్కెట్ గ్రీన్ గా కనిపిస్తోంది.
అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో రూపాయి రికార్డు స్థాయిలో పతనమైంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 93.15 వద్ద తచ్చాడుతోంది.
నిన్న భారీగా తగ్గిన బంగారం ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. మరి దేశంలోని వివిధ నగరాల్లో ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఉగాది పర్వదినం వేళ గురువారం బంగారం ధరలు భారీగా తగ్గాయి.
ముడి చమురు ధర భగ్గుమనడంతో భారత్ సహా ప్రపంచ స్టాక్ మార్కెట్లు బెంబేలెతాయి. ఇందుకు తోడు హెచ్డీఎ్ఫసీ బ్యాంక్ చైర్మన్ ఆకస్మిక రాజీనామాతో ఆ బ్యాంక్ షేరు భారీగా నష్టపోయింది...
పశ్చిమాసియా యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో క్రూడాయిల్ ధరలు భగ్గుమన్నాయి. ప్రపంచానికి 20ు సహజవాయువు సరఫరా చేసే ఖతార్లోని రాస్ లప్ఫాన్ టెర్మినల్తో పాటు...
దేశంలో రెండో పెద్ద బ్యాంక్ అయిన హెచ్డీఎ్ఫసీ బ్యాంకులో సంక్షోభం తలెత్తింది. బ్యాంకు స్వతంత్ర డైరెక్టర్, పార్ట్ టైమ్ చైర్మన్ అతాను చక్రబర్తి తన పదవులకు రాజీనామా చేశారు.,,,