• Home » Business

బిజినెస్

మార్కెట్లో ‘మెలోడీ’ మాయ

మార్కెట్లో ‘మెలోడీ’ మాయ

స్టాక్‌ మార్కెట్లో వెర్రి వెంగళప్పలు పెరిగిపోతున్నారు. బుధ, గురువారాల్లో పార్లే ఇండస్ట్రీస్‌ షేర్లలో చోటు చేసుకున్న ర్యాలీనే ఇందుకు ఉదాహరణ. ప్రధాని మోదీ తన ఇటలీ పర్యటనలో...

ఎల్‌ఐసీ లాభంలో 23 శాతం వృద్ధి

ఎల్‌ఐసీ లాభంలో 23 శాతం వృద్ధి

దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బీమా సంస్థ అయిన లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) 2025-26 ఆర్థిక సంవత్సరం...

మారుతి కార్ల ధరల పెంపు

మారుతి కార్ల ధరల పెంపు

దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ ఇండియా.. కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. నిరంతరం పెరుగుతున్న...

 ఐటీసీ లాభం రూ.5,469 కోట్లు

ఐటీసీ లాభం రూ.5,469 కోట్లు

ఐటీసీ లిమిటెడ్‌ మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికి కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.5,469.74 కోట నికర లాభాన్ని...

ఎస్‌బీఐ ఉద్యోగుల సమ్మె హెచ్చరిక

ఎస్‌బీఐ ఉద్యోగుల సమ్మె హెచ్చరిక

తమ డిమాండ్లకు ఒప్పుకోకపోతే వచ్చే సోమవారం నుంచి రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా సమ్మె తప్పదని...

మార్కెట్లో లాభాల స్వీకరణ

మార్కెట్లో లాభాల స్వీకరణ

ఎంపిక చేసిన ఐటీ, ఫైనాన్షియల్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ షేర్లలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో ప్రామాణిక సూచీలైన...

ఉదయం లాభాలను కోల్పోయిన సూచీలు.. నష్టాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ..

ఉదయం లాభాలను కోల్పోయిన సూచీలు.. నష్టాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ..

ఉదయం లాభాలతో ప్రారంభమైన దేశీయ సూచీలు మధ్యాహ్నం తర్వాత కిందకు దిగి వచ్చాయి. ఇంట్రాడే గరిష్ఠంతో పోల్చుకుంటే సెన్సెక్స్ దాదాపు 750 పాయింట్లు కోల్పోయింది. విదేశీ మదుపర్లు బుధవారం రూ.1597 కోట్ల విలువైన షేర్లను అమ్మేయడం ప్రతికూలంగా మారింది.

రుణాలు చెల్లించని వారి పట్ల బ్యాంకులు, రికవరీ ఏజెంట్ల తీరుపై రిజర్వ్ బ్యాంక్ తీవ్ర ఆగ్రహం

రుణాలు చెల్లించని వారి పట్ల బ్యాంకులు, రికవరీ ఏజెంట్ల తీరుపై రిజర్వ్ బ్యాంక్ తీవ్ర ఆగ్రహం

రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించని కస్టమర్లను వేధించే బ్యాంకులు, రికవరీ ఏజెంట్ల తీరుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్సనల్ లోన్, కార్ లోన్ లేదా హోమ్ లోన్ బకాయిలను వసూలు చేయడానికి కస్టమర్ల మొబైల్ ఫోన్లను డిసేబుల్ చేయడం వంటి పద్ధతులకు స్వస్తి పలకాలని ప్రతిపాదించింది.

మెటా అధినేత కీలక ప్రకటన.. లేఆఫ్స్ ఇక ఉండబోవు..!

మెటా అధినేత కీలక ప్రకటన.. లేఆఫ్స్ ఇక ఉండబోవు..!

ఈ ఏడాదిలో లేఆఫ్స్ ఇక ఉండబోవని మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. ఇటీవల 8 వేల మంది ఉద్యోగులు ఉద్వాసనకు గురైన నేపథ్యంలో మిగిలిన వారిని ఉద్దేశిస్తూ ఒక మెమోను పంపించారు.

గోల్డ్, సిల్వర్ రేట్స్.. నేడూ అదే ట్రెండ్

గోల్డ్, సిల్వర్ రేట్స్.. నేడూ అదే ట్రెండ్

భారత్‌లో బంగారం, వెండి ధరలు నేడు ఒక మోస్తరు స్థాయిలో పెరిగాయి. ప్రస్తుతం వివిధ నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..



తాజా వార్తలు

మరిన్ని చదవండి