గత వారమంతా నష్టాల్లో పయనించిన భారత స్టాక్ మార్కెట్కు ఊరట లభించింది. ఐదు రోజుల నష్టాలకు తెరిదించిన సూచీలు సోమవారం ట్రేడింగ్లో లాభాల బాట పట్టాయి. అమెరికా-ఇరాన్ పరస్పర...
వరుసగా ఐదు ట్రేడింగ్ సెషన్ల పాటు నష్టాలను చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం బలంగా పుంజుకున్నాయి. కొనుగోళ్లు ఊపందుకోవడంతో ప్రధాన సూచీలన్నీ లాభాల్లో ముగిశాయి.
సోమవారం బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. ఉదయం 10 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు దిగివచ్చాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర ఏకంగా 4.3 శాతం తగ్గి 92 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది.
సోమవారం ఉదయం బంగారం ధరలు స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. ఉదయం 6 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
వచ్చే నెలలో క్యాపిటల్ మార్కెట్లో పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)ల సందడి నెలకొననుంది. ఆగస్టులో డజనుకు పైగా కంపెనీలు ఈ ఐపీఓల ద్వారా...
హైదరాబాద్కు చెందిన జెన్ టెక్నాలజీస్.. తన స్వదేశీ రక్షణ సాంకేతిక పరిజ్ఞాన పోర్ట్ఫోలియోను మరింతగా విస్తరించింది. ఇందులో భాగంగా దేశంలో తొలి...
ఈ వారం భారత స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకులకు లోను కావచ్చు. సైడ్వేస్లో చలించే అవకాశం ఉంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగటం, క్రూడాయుల్ ధరల పెరుగుదల, ఎఫ్ఐఐల...
నిఫ్టీ గత వారం ఆరంభంలోనే 200 పాయింట్ల మేర నష్టపోయి 24,200 స్థాయిలకు పడిపోయి మరోసారి అప్రమత్తతను సూచించింది. నిఫ్టీ గతవారం అంతా డౌన్ట్రెండ్ను కొనసాగిస్తూ చివరికి...
జూనిఫ్టీ గత వారం 24,266-23,606 పాయింట్ల మధ్యన కదలాడి 2.33 శాతం నష్టంతో 23,727 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 24,100 ఎగువన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది....