ఇప్పటివరకు ఎవరూ హక్కు కోరని (అన్క్లెయిమ్డ్) ఆర్థిక ఆస్తుల మొత్తం విలువ గత ఆర్థిక సంవత్సరంలో రూ.1.1 లక్షల కోట్లకు చేరుకుంది. లోక్సభకు ప్రభు త్వం సమర్పించిన డేటా ప్రకారం...
ఇండస్ట్రియల్ రియల్ ఎస్టేట్, లాజిస్టిక్స్ ప్రాపర్టీల నిర్మాణంలో ప్రసిద్ధిగాంచిన అంతర్జాతీయ కంపెనీ పానటోని హైదరాబాద్లోకి....
అమర రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ.. గడచిన ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో...
అమెరికా-ఇరాన్ మధ్య చర్చల నేపథ్యంలో నెలకొన్న సానుకూల వాతావరణం వల్ల అంతర్జాతీయ మార్కెట్లలో ర్యాలీ...
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సైయెంట్ సెమీకండక్టర్స్.. ఎడల్వీజ్ నుంచి రూ.286 కోట్ల (3 కోట్ల డాలర్లు) నిధులను...
డిజిటల్, ఏఐ ఫైనాన్షియల్ ఇన్ఫ్రా సంస్థ స్ట్రింగ్ మెటావర్స్.. మార్చి త్రైమాసికంలో రూ.359.40 కోట్ల ఆదాయంపై..
డాలర్తో పోల్చుకుంటే రూపాయి బలహీనపడుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు చేశారు.
గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 320 రూపాయలు.. 22 క్యారెట్ల బంగారంపై 300 రూపాయలు.. 18 క్యారెట్ల బంగారంపై 250 రూపాయలు పెరిగింది.
ఇరాన్తో యుద్ధం ముగింపు దశకు చేరుకుందని అమెరికా అధ్యక్షుడు ప్రకటించడం సూచీలకు సానుకూలంగా మారింది. ఈ ప్రకటనతో అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు భారీగా పడిపోయాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర తిరిగి వంద డాలర్ల దిగువకు వచ్చేసింది.
గత కొన్ని రోజులుగా పెరుగుతూ వెళ్లిన బంగారం ధరలు ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతుండడంతో కొనుగోలుదారులకు కొంత ఊరట లభిస్తోంది. సోమవారం ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..