క్వాలిటీ కేర్ ఇండియా (క్యూసీఐఎల్), ఇన్ట్యూటివ్తో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది....
ఇరాన్ యుద్ధానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం కీలక ప్రకటన చేశారు. ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులను ఐదు రోజుల పాటు వాయిదా వేస్తున్నామని ప్రకటించారు. ట్రంప్ ప్రకటనతో ఒక్కసారిగా చమురు ధరలు దిగి వచ్చాయి.
ఇరాన్ యుద్ధం ముగింపు దిశగా అడుగులు సాగుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం స్టాక్ మార్కెట్లలో జోష్ తీసుకొచ్చింది. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ కూడా చర్చల పట్ల సానుకూలంగా ఉన్నట్టు వార్తలు రావడంతో బ్రెంట్ క్రూడాయిల్ ధర భారీగా తగ్గింది.
నిన్నటి భారీ పతనం తర్వాత ఇవాళ భారతీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం మార్కెట్ ప్రారంభం కాగానే సెన్సెక్స్ సూచీ ఏకంగా 1,500 పాయింట్లు పెరగగా, నిఫ్టీ 22,900 మార్కు చేరువలోకి వెళ్లింది. పెట్టుబడిదారుల సంపద కొన్ని గంటల్లోనే లక్షల కోట్లు పెరిగిపోయింది.
నేడు బంగారం ధరలు మరింతగా తగ్గాయి. డాలర్ బలంగా ఉండటం, ప్రాఫిట్ బుకింగ్, ఫెడ్ వడ్డీ కోతపై తగ్గుతున్న ఆశలు పసిడి ధర పతనం అయ్యేలా చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
యుద్ధ భయాలు, యూఎస్ బాండ్స్పై రాబడులు పెరగడం తదితర కారణాలతో లోహాల ధరలు భారీ కుదుపులకు లోనవుతున్నాయి. ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయంటే..
పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు.. ముడిచమురు సెగలతో మార్కెట్లు మలమల మాడిపోతున్నాయి. నాలుగో వారంలోకి ప్రవేశించి న యుద్ధం ఇప్పట్లో ఆగకపోవచ్చన్న భయాలతో ఇన్వెస్టర్లు మరోసారి అమ్మకాలను...
విలువైన లోహాలు కొండ దిగుతున్నాయి. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (99.9ు స్వచ్ఛత) బంగారం ధర సోమవారం రూ.9,050 తగ్గి రూ.1,43,600కు జారుకుంది. కిలో వెండి...
ఇరాన్ పవర్ ప్లాంట్లు, ఇతర ఇంధన మౌలిక వసతులపైౖ దాడుల ప్రణాళికను 5 రోజులపాటు వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో...
డాలర్ మారకంలో రూపాయి సోమవారం సరికొత్త కనిష్ఠానికి జారుకుంది. రూపాయి విలువ ఒకదశలో 50 పైసలు క్షీణించి రూ.94.03 వద్దకు చేరింది. రూపాయి మారకం రేటు రూ.94 దాటడం ఇదే...