వర్తమాన ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలు దేశంలోని 28 లిస్టెడ్ రియల్టీ కంపెనీలకు బాగానే కలిసొచ్చింది. ఈ కాలంలో ఈ కంపెనీలు రూ.92,437 కోట్ల విలువైన ఇళ్ల అమ్మకాలు నమోదు చేశాయి..
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం మిశ్రమంగా కదలాడవచ్చు. క్రితం వారం ప్రారంభంలో రాణించిన సూచీలు గ్లోబల్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల తో ఆఖరిలో చతికిలపడ్డాయి...
గత వారం నిఫ్టీ కీలక స్థాయి 26,000 వర కు వెళ్లి రియాక్షన్లో పడినప్పటికీ గురువారం తిరిగి కోలుకుని జీవితకాల గరిష్ఠ స్థాయి 26,300 వరకు వెళ్లింది. శుక్రవారం నాటి రియాక్షన్లో కూడా 26,000 కన్నా...
నిఫ్టీ గత వారం 26246-25864 పాయింట్ల మధ్యన కదలాడి 158 పాయింట్ల లాభంతో 26068 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 26375 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది...
ప్రభుత్వ రంగంలోని మూడు బీమా కంపెనీల విలీన ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం ఇందుకు సంబంధించిన బిల్లును సభలో ప్రవేశపెట్టే అవకాశం...
అదానీ గ్రూప్కు చెందిన జాయింట్ వెంచర్ అదానీకనెక్స్..ముంబైకి చెందిన మౌలిక వసతుల అభివృద్ధి కంపెనీ ట్రేడ్ క్యాజిల్ టెక్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ను (టీసీటీపీపీఎల్) రూ. 231.34 కోట్లకు...
దేశంలో పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. అయితే, ఇన్వెస్టర్లు మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో వివిధ నగరాల్లో బంగారం, వెండి రేట్స్ ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
బీమా పాలసీ తీసుకోవడం ఒక ఎత్తు. అవసరమైనప్పుడు దాన్ని క్లెయిమ్ చేసుకోవడం మరో ఎత్తు. పాలసీ గడువు ముగిసినా పాలసీదారులు మర్చిపోవడం లేదా వారి వారసులు లేదా నామినీలకు తమ వారి పేరున ఒక బీమా...
ఆర్థిక కష్టాల్లోకి కూరుకుపోయిన ఎడ్యుటెక్ స్టార్టప్ బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్ బైజుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. బైజూస్ ఆల్ఫాతో పాటు అమెరికాకు చెందిన రుణదాత గ్లాస్ ట్రస్ట్ కంపెనీ ఎల్ఎల్సీకి...
కేంద్ర ప్రభుత్వం, ఎల్ఐసీ ప్రధాన వాటాదారులుగా ఉన్న ఐడీబీఐ బ్యాంక్ కొనుగోలు బరిలో కోటక్ మహీంద్రా బ్యాంక్ ముందంజలో ఉన్నట్లు సమాచారం. కెనడాలో స్థిరపడిన ప్రవాస భారతీయుడు...