దేశంలో అత్యవసర, తక్షణ వైద్య సరఫరాల కోసం రన్వే అవసరం లేకుండా నిలువుగా ఎగిరే, దిగే ఎలక్ట్రిక్ విమానాల (ఈవీటీఓఎల్)ను వినియోగించే దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి...
నకిలీ నోట్ల చలామణిపై అత్యంత అప్రమత్తంగా ఉండాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ).. బ్యాంకులను కోరింది. అంతర్జాతీయ సరిహద్దులకు చేరువలోని జిల్లాల్లో ఉన్న బ్యాంకు శాఖలు...
బాబా రాందేవ్ నేతృత్వంలోని పతంజలి ఆయుర్వేద్.. తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది. కొత్తగా జనరల్ ఇన్సూరెన్స్ రంగంలోకి ప్రవేశిస్తోంది...
చాలా ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కో-లొకేషన్ కేసులను పరిష్కరించుకునేందుకు క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) రూ.1,491.21 కోట్లు...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1).. దేశీయ కార్ల తయారీ దిగ్గజ సంస్థ మారుతి సుజుకీ ఇండియా (ఎంఎ్సఐ)కు పెద్దగా కలిసిరాలేదు. ఈ కాలానికి కంపెనీ...
అమెరికా మార్కెట్ చరిత్రలోనే మునుపెన్నడూ లేని ఒక అద్భుతమైన రికార్డు నమోదైంది. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఏకంగా ఒక్క రోజులోనే తన మార్కెట్ విలువను సుమారు రూ.39 లక్షల కోట్లు పెంచుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది.
ఈరోజు భారత స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆసియా మార్కెట్ల నుంచి వస్తున్న మిశ్రమ సంకేతాల మధ్య బెంచ్ మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడింగ్ మొదలుపెట్టాయి.
భారత పసిడి డిమాండ్ జోరుకు బ్రేక్ పడింది. ఈ ఏడాది జూన్తో ముగిసిన రెండో త్రైమాసికం (క్యూ2)లో దేశంలో పసిడి డిమాండ్ 131.4 టన్నులకు పడిపోయినట్టు ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) వెల్లడించింది....
దేశంలో పారిశ్రామిక, వ్యాపార రంగాలతో పాటు పలు రంగాల్లో అత్యంత ప్రభావవంతమైన మహిళలతో కూడిన 2026 క్యాండేర్ హురున్ ఇండియా విమెన్ లీడర్స్ జాబితా గురువారం...
ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ ఒలెకా్ట్ర గ్రీన్టెక్ లిమిటెడ్ (ఓజీఎల్) కీలక మైలురాయిని అధిగమించింది. ఇప్పటి వరకు ఈ సంస్థ.. వివిధ రాష్ట్ర ప్రభుత్వ రోడ్డు రవాణా...