అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ జరిగే సూచనలు కనిపిస్తున్నాయని వార్తలు రావడంతో అంతర్జాతీయ మార్కెట్లు లాభాలు ఆర్జిస్తున్నాయి. ఆసియా మార్కెట్లు కూడా లాభాల బాటపట్టాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాలను ఆర్జించాయి
పశ్చిమాసియా భీకర యుద్ధం కొనసాగుతున్న వేళ.. బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి మళ్లీ పుంజుకున్నాయి. మేలిమి బంగారం ధర బుధవారం భారీగా పెరిగింది.
ఏప్రిల్ 1న బ్యాంకుల వార్షిక ఖాతాల ముగింపు సందర్భంగా సెలవు ఉండనుంది. ఏప్రిల్ 2న మౌనీ గురువారం సందర్భంగా కేరళలో సెలవు ఉండనుంది. ఏప్రిల్ 3న గుడ్ ఫ్రైడే కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. కానీ ఈ రోజు బుధవారం బంగారం, వెండి ధరలు పెరిగాయి.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్ పవర్ ప్లాంట్లు, ఇంధన మౌలిక వసతులపైౖ దాడులకు 5 రోజుల విరామం ప్రకటించడంతో...
ఎయిర్ కండీషనర్స్ (ఏసీ) ధరలు పెంచుతున్నట్లు బ్లూస్టార్ లిమిటెడ్ వెల్లడించింది. ముడి పదార్ధాలైన కాపర్, అల్యూమినియం, ప్లాస్టిక్...
మొబైల్ ప్రీ-పెయిడ్ పథకాల్లో 30 రోజుల గడువు ప్లాన్లకు అధిక ప్రచారం కల్పించాలని టెలికాం కంపెనీలను కేంద్ర ప్రభుత్వం కోరింది. ప్రస్తుతం టెలికాం కంపెనీలు...
నాట్కో ఫార్మా రెండు కంపెనీలుగా మారనుంది. కంపెనీకి చెందిన ఆగ్రో కెమికల్స్ వ్యాపారాన్ని నాట్కో క్రాప్ హెల్త్ సైన్సెస్ లిమిటెడ్ (ఎన్సీహెచ్ఎ్సఎల్) పేరుతో ప్రత్యేక...
దేశంలో మీడియా, వినోద పరిశ్రమ జోరందుకుంది. గత ఏడాది (2025) ఈ పరిశ్రమ మార్కెట్ రూ.2.78 లక్షల కోట్లకు చేరింది. 2024తో పోలిస్తే...
పశ్చిమాసియా యుద్ధం ఈ సంవత్సరం (2026) భారత జీడీపీ వృద్ధి రేటుకు గండి కొట్టే అవకాశం ఉందని అంతర్జాతీయ ఇన్వె్స్టమెంట్ బ్యాంక్ గోల్డ్మన్ శాక్స్ అంచనా వేసింది....