• Home » Business

బిజినెస్

నవయుగకు ‘సుప్రీం’లో ఊరట

నవయుగకు ‘సుప్రీం’లో ఊరట

తీస్తా ేస్టజ్‌-3 ప్రాజెక్టుకు సంబంధించిన కార్మిక సంక్షేమ నిధి వివాదంలో మౌలిక సదుపాయాల కల్పన రంగంలోని నవయుగ ఇంజనీరింగ్‌ కంపెనీ లిమిటెడ్‌...

హెయిర్‌ షాంపు విభాగంలోకి మారికో

హెయిర్‌ షాంపు విభాగంలోకి మారికో

దేశీయ ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం మారికో తమ హెయిర్‌ కేర్‌ వ్యాపార విస్తరణలో భాగంగా షాంపు మార్కెట్లోకి అడుగుపెట్టింది...

కోల్‌ ఇండియాలో 2 శాతం వాటా విక్రయం

కోల్‌ ఇండియాలో 2 శాతం వాటా విక్రయం

ప్రభుత్వ రంగ బొగ్గు ఉత్పత్తి దిగ్గజం కోల్‌ ఇండియాలో 2 శాతం వరకు ఈక్విటీ వాటాను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా...

మార్కెట్‌ మళ్లీ నష్టాల్లోకి..

మార్కెట్‌ మళ్లీ నష్టాల్లోకి..

భారత స్టాక్‌ మార్కెట్లో రెండు రోజుల వరు స ర్యాలీకి తెరపడింది. దక్షిణ ఇరాన్‌లో అమెరికా మిలటరీ దాడులకు పాల్పడిన...

ప్రీమియర్‌ ఎనర్జీలో 5.29 శాతం వాటా విక్రయం

ప్రీమియర్‌ ఎనర్జీలో 5.29 శాతం వాటా విక్రయం

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న ప్రీమియర్‌ ఎనర్జీస్‌ లిమిటెడ్‌ (పీఈఎల్‌) షేర్లలో భారీ బ్లాక్‌ డీల్‌ చోటు చేసుకుంది. ఈ డీల్‌ ద్వారా...

సూచీలకు నష్టాలు.. 470 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌..

సూచీలకు నష్టాలు.. 470 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌..

లాభాల స్వీకరణ కారణంగా దేశీయ సూచీలు మంగళవారం నష్టాల బాట పట్టాయి. సోమవారం సూచీలు భారీ లాభాలు ఆర్జించిన నేపథ్యంలో గరిష్ఠాల వద్ద మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపడం ప్రతికూలంగా మారింది.

'ఇది కేవలం ట్రైలర్ మాత్రమే.. ఏఐ ప్రభావంతో కోట్ల ఉద్యోగాలు కనుమరుగు..'

'ఇది కేవలం ట్రైలర్ మాత్రమే.. ఏఐ ప్రభావంతో కోట్ల ఉద్యోగాలు కనుమరుగు..'

భారత్‌లో వైట్ కాలర్ ఉద్యోగాలకు సమీప భవిష్యత్తులో పెద్ద ముప్పు పొంచి ఉందని ప్రముఖ మార్కెట్ నిపుణుడు సౌరభ్ ముఖర్జీయా అన్నారు. మనుషులు చేసే పనులను ఆటోమేట్ చేయడానికి కంపెనీలు పోటీ పడుతున్నందున కోట్ల ఉద్యోగాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.

నష్టాలతో ప్రారంభమై కోలుకున్నాయి.. సూచీలకు స్వల్ప లాభాలు..

నష్టాలతో ప్రారంభమై కోలుకున్నాయి.. సూచీలకు స్వల్ప లాభాలు..

సోమవారం భారీ లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు మంగళవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అయితే ఆ తర్వాత ఆరంభ నష్టాల నుంచి కోలుకున్నాయి. ఇరాన్‌పై మళ్లీ అమెరికా దాడులకు దిగడంతోనే సూచీలు కాస్త ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి.

గుడ్‌న్యూస్.. స్థిరంగా బంగారం, వెండి ధరలు..

గుడ్‌న్యూస్.. స్థిరంగా బంగారం, వెండి ధరలు..

నిన్న(సోమవారం) మార్కెట్ క్లోజ్ అయ్యే సమయానికి హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 1,59,390 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,46,110 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం 1,19,550 రూపాయల వద్ద ట్రేడ్ అయింది.

చమురే కాదు..  ఎరువులూ భగ్గు

చమురే కాదు.. ఎరువులూ భగ్గు

పశ్చిమాసియాలో సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురుతో పాటు ఎరువుల ధరలు కూడా ఊహకందని స్థాయికి ఎగబాకాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు....



తాజా వార్తలు

మరిన్ని చదవండి