భారత స్టాక్ మార్కెట్లు ఈ వారంలో సైడ్వేస్ నుంచి సానుకూల ధోరణిలో సాగే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి సంబంధించిన కార్పొరేట్ ఆర్థిక ఫలితాల జోరు, విదేశీ సంస్థాగత...
నిఫ్టీ గత సోమవారం 230 పాయింట్ల బలమైన బౌన్స్బ్యాక్తో ప్రారంభమై తదుపరి ప్రధాన స్థాయి 24,000 వరకు వెళ్లిన తర్వాత మరింత అప్ట్రెండ్ను కొనసాగించింది. చివరకు గత శుక్రవారం 24,400 వరకు...
నిఫ్టీ గత వారం: 23,892-24,429 పాయింట్ల మధ్యన కదలాడి 24,384 వద్ద ముగిసింది...
ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం) వినియోగదారులకు తీపి కబురు అందించింది. ప్రత్యేక...
ఇండిగో ఎయిర్లైన్స్ ఈనెల 4న 20 వసంతాలు పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో ఎయిర్లైన్స్ అంతర్జాతీయ మార్గాల్లో..
వరుసగా నాలుగు నెలల పాటు భారత ఈక్విటీ మార్కెట్ నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకున్న విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ).. జూలైలో రూ.20,200 కోట్ల నికర పెట్టుబడులు...
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ త్వరలో ఆహార డెలివరీ రంగంలోకి కూడా అడుగుపెట్టనుంది. ఇప్పటికే ఆన్లైన్ షాపింగ్, క్విక్ కామర్స్ సేవలు అందిస్తున్న సంస్థ ఆగస్టు 15వ తేదీ నుంచి బెంగళూరులో పైలట్ ప్రాజెక్ట్గా ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.
ఐటీ రిటర్నుల ఫైలింగ్ ముగిసింది. ఇప్పటికే చాలా మంది తమ రిటర్నులు ఫైల్ చేసి ఉంటారు. అయితే మనం ఫైల్ చేసిన రిటర్న్ సరిగా ఉందా? లేదా? ఏమైనా తప్పులు ఉన్నాయి? అనే విషయాలను ఎలక్ట్రానిక్ (ఈ)-వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది.
శనివారం బంగారం ధరలు తగ్గుదల నమోదు చేశాయి. ఉదయం 10 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
శనివారం ఉదయం బంగారం ధరలు స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. ఉదయం 6 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..