వేల్పూరు గ్రామంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ–కృష్ణ తులసి దంపతుల ఆధ్వర్యంలో నిర్మించిన 45 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు.
దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన ‘నీట్’ యూజీ–2026’ ఉమ్మడి పశ్చిమ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది.
మిర్చి సాగు ఈ ఏడాది రైతులకు లాభాల పంట పండించింది. ఆశించిన దిగుబడి, గిట్టుబాటు ధరల లభించడంతో ఆర్థికంగా కలిసొచ్చింది.
సనాతన ధర్మంలోని నైతిక విలువలు ఆధునిక సమాజానికి అవసరమైన మానవీయ విలువలను అందిస్తాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు.
అప్పటి వరకు ఎండ..ఇంతలోనే వాతావరణం మారిపోయింది. ఒక్కసారిగా మబ్బులు కమ్ముకున్నాయి.
జిల్లాలో 27 మండలాలకు కేవలం 14 ప్రధాన మండలాల్లో మాత్రమే సర్వేయర్లు ఉన్నారు.
ఆస్తి పన్ను ముందస్తు చెల్లింపులు చేపట్టే వారికి ప్రభుత్వం ఐదు శాతం తగ్గింపు ఆఫర్ను ప్రకటించింది.
స్వగ్రామం నుంచి విదేశానికి వెళుతూ కారు ప్రమాదంలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. మరో పది గంటల్లో విమానం ఎక్కాల్సి ఉండగా ఈ ఘోర ప్రమాదానికి గురికావడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
రాష్ట్రంలో ప్రతి నియోజక వర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా చింతలపూడి నియోజకవర్గంలో పట్టాయిగూడెం గ్రామాన్ని ఎంపిక చేసి 69.5 ఎకరాలు సేకరించారు.
ఆకివీడు పెదపేట రామాలయాన్ని పునఃనిర్మాణం సంద ర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.