బ్రిటీష్ వారికి ఎదురొడ్డి పోరాడిన వడ్డే ఓబన్న గొప్ప పోరాట వీరుడని వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ మంత్రి సవిత, రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా గురుకుల సొసైటీ పాఠశాలు, వివిధ కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, అధికారుల ఉద్యోగ విరమణ వయస్సు 62కు పెరగనుంది.
నేరాల నియంత్రణ, ప్రజల భద్రతే ధ్యేయంగా ఏలూరు జిల్లా పోలీస్ యంత్రాంగం ఇటీవల కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. ఎస్పీ కొమ్మి ప్రతాప శివకిశోర్ ఆదేశాల మేరకు ట్రైనీ ఐపీఎస్ అధికారిణి జయశర్మ ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సెర్చ్ను ఏలూరు రూరల్ మండలం పాలగూడెం ఇందిరమ్మ కాలనీలో ఆదివారం వేకువజాము నుంచి నిర్వహించారు.
వేసవి ఎండలతో కొల్లేరు సరస్సులో నీరు అడుగంటు తోంది. దీంతో అటవీశాఖ అధికారులు పక్షుల కేంద్రంలో నీటిని పెంచేందుకు ఆయిల్ ఇంజన్లతో సరస్సులో నీటిని చెరువులోకి తోడుతున్నారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వాడివేడిగా జరిగింది. సమస్యలపై ప్రధానంగా చర్చించారు.
నరసాపురం పట్టణంలో మళ్లీ చెత్త సమస్య తలెత్తింది.
ప్రభుత్వ ఆదాయంలో ఎక్సయిజ్ శాఖ కీలకంగా ఉంటోంది. ఇటీవల జిల్లాలో లక్ష్యాన్ని చేరుకోలేక పోతున్నారు. గత ప్రభుత్వ హయాంలోనూ ఇదే పరిస్థితి. ఇప్పుడు కూడా లక్ష్య సాధనలో జిల్లా వెనుకపడి పోయింది.
అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రతి ఏఎంసీ పరిధిలో రూ.1.50 కోట్లు మంజూ రుచేశారు. వీటితో పలు రోడ్లను అభివృద్ధి చేశారు. తర్వాత వచ్చిన వైసీపీ ఐదేళ్ల పాలనలో ఏఎంసీ నిధులను సైతం ప్రభుత్వం సొంతానికి వాడుకుంది.
వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంగా కారణంగా సొంత గూడు కల చెదిరిన పేదలకు ఊరటనిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అవర్తనం కారణంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన ఒక మోస్తరు వర్షం కురిసింది.