• Home » Andhra Pradesh » West Godavari

పశ్చిమ గోదావరి

 గోదావరిలోకి నెట్టి స్నేహితుడిని హతమార్చిన ఇద్దరి అరెస్టు

గోదావరిలోకి నెట్టి స్నేహితుడిని హతమార్చిన ఇద్దరి అరెస్టు

ఒక యువకుడిని హత్య చేసిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్టు నరసాపురం డీఎస్పీ డాక్టర్‌ జి.శ్రీవేద తెలిపారు.

పోక్సో కేసులో ఒకరికి జీవిత ఖైదు

పోక్సో కేసులో ఒకరికి జీవిత ఖైదు

ఉండి, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): బాలికను వేధించిన నిందితుడికి జీ విత కాలం కఠినగారా శిక్ష, రూ.10 వేలు జరిమానా విధించారు. బాధి తరాలికి రూ.5.80 లక్షల భారీ పరిహారం నిందితుల నుంచి వసూలు చేసి చెల్లించాలని భీమవరం ప్రత్యేక పోక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చినట్టు ఉండి ఎస్‌ఐ నజీరుల్లా తెలిపారు.

ఎస్‌ఆర్‌పీ అగ్రహారం పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్‌

ఎస్‌ఆర్‌పీ అగ్రహారం పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్‌

ఎస్‌ఆర్‌పీ. అగ్రహారం పం చాయతీ కార్య దర్శి బీఎన్‌వీ. ఆనంద్‌ భూషణంను సస్పెండ్‌ చేస్తూ పంచాయతీ ఉన్నతా ధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

భూ హక్కుల పరిరక్షణకు చర్యలు

భూ హక్కుల పరిరక్షణకు చర్యలు

భూహక్కుల పరి రక్షణకు రాజముద్రతో పట్టాదారు పాస్‌ పుస్తకాలను ఇస్తున్నా మని, రైతులు, ప్రజల హక్కులను గౌరవిస్తూ వారికి భరోసా కల్పించడమే సుపరిపాలన లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థ సారథి అన్నారు.

   భూముల విలువల పెంపు నిలుపుదల

భూముల విలువల పెంపు నిలుపుదల

భూముల మార్కెట్‌ విలువల పెంపును ప్రభుత్వం తాత్కాలికంగా నిలుపుదల చేసింది. ఈ మేరకు జనవరి 31వ తేదీ రాత్రే స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ర్టేషన్స్‌శాఖ ఐజీ అంబేడ్కర్‌ రిజిస్ర్టార్‌, సబ్‌ రిజిస్ర్టార్లకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు.

ఇసుక కష్టాలకు...చెక్‌!

ఇసుక కష్టాలకు...చెక్‌!

ప్రభుత్వం ఇసుక విధానంలో జిల్లా అవసరాలకు ఇసుకను సిద్ధం చేయడానికి ఎనిమిది ఓపెన్‌ ఇసుక రీచ్‌లను ఏర్పాటు చేశారు. సుదీర్ఘంగా ఎనిమిది నెలల కసరత్తు తర్వాత గోదావరి పరివాహాక ప్రాంతంలో కొత్త ఇసుక రీచ్‌లకు యంత్రాంగం అనుమతిలిచ్చింది.

 నిర్మలమ్మ పద్దు..

నిర్మలమ్మ పద్దు..

పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపించింది. బడ్జెట్‌ ముందే రూ.3,200 కోట్ల సాయం ప్రకటించింది. రూ.55 వేల కోట్ల సవరించిన అంచనాలు పంపారు. దీనికి కేంద్రం ఫండింగ్‌ కింద మొదట దశగా రూ.12,911 కోట్ల ఇవ్వడానికి అంగీకరించింది. ఇప్పటికే గతేడాది సాయం కింద కేటాయించారు.

పోటెత్తారు..!

పోటెత్తారు..!

ఏలూరు పడమరవీధిలోని ఆదిమహాలక్ష్మీ, గంగానమ్మ, వినుకొండ అంక మ్మ, పోతురాజుబాబుల జాతరలో భాగంగా ఆదివారం మహాకుంభ నివేదనను భక్తులు నిర్వహించారు.

ఆశలు తీర్చేనా..?

ఆశలు తీర్చేనా..?

నేడు కేంద్ర బడ్జెట్‌. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆదివారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. దీనిపై ఉమ్మడి పశ్చిమ వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

ఏం జరిగింది?

ఏం జరిగింది?

రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి