జిల్లాలో నలుగురు ఎస్సైలు బదిలీ అయ్యారు. ఈమేరకు ఎస్పీ వి.హర్షవర్ధన్రాజు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
క్షిణాది పొగాకు మార్కెట్ గతంలో ఎన్నడూ లేనంత గందరగోళంలో కనిపిస్తోంది. ఈ సీజన్ వేలం ప్రారంభించి మూడు నెలలు దాటినా ఉత్పత్తి అంచనాలో 15శాతం మించి కొనుగోలు జరగలేదు. రోజువారీ ఈ ప్రాంతంలోని 11వేలం కేంద్రాల్లో కలిపి కొనుగోళ్లు అర మిలియన్ కిలోలు మించడం లేదు.
పట్టణ ప్రాంతాల్లోని ప్రజల తాగునీటి కష్టాలు తీరనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న అమృత్-2 కింద ఉమ్మడి జిల్లాకు గత ఏడాది జూలైలో రూ.744.34 కోట్లు విడుదలయ్యాయి. ఒంగోలులో శనివారం పనులను లాంఛనంగా ప్రారంభించారు. గత టీడీపీ హయాంలో 2016లోనే ఒంగోలులో ఈ పథకం తొలిదశ పనులు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రజల నీటి కష్టాలను పూర్తిగా విస్మరించింది.
నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకు అండగా నిలుస్తామని మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, డోలా బాలవీరాంజనేయస్వామి హామీ ఇచ్చారు.
సింగరాయకొండ ఎంపీడీవో డి. జయమణి(60) శనివారం ఉదయం కావలిలోని తన నివాసంలో గుండెపోటుతో మృతిచెందారు.
రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అవసరమైన సూచనలతో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డీఎ్సబీవీ స్వామి సూచించారు.
చీరాలలో 6 నెలల శిశువు కిడ్నాప్ కేసును 24 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. కిడ్నాప్ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
మార్కాపురం జిల్లా కంభంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఇవాళ (శుక్రవారం) తెల్లవారుజామున ఓ పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ఆటోపైకి లారీ దూసుకెళ్లి నలుగురు మృతిచెందగా, మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు.
మార్కాపురం జిల్లా కంభంలో ఇవాళ (శుక్రవారం) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ఆటోను వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఉద్యోగుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ 11వేల మందికి ఓపీఎస్ లబ్ధి చేకూర్చడం ప్రజా ప్రభుత్వం ఉద్యోగుల పట్ల చిత్తశుద్ధిని మరోసారి రుజువు చేసిందని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి చెప్పారు.