మహాశివరాత్రి సందర్భగా ఆదివారం జిల్లా వ్యాప్తంగా శైవక్షేత్రాలు కిటకిటలాడాయి.
ప్రభుత్వ అనుమతిలో నగరంలో మూడు చోట్ల ఏర్పాటు చేసిన ఇసుకడిపోల నిర్వహణ భారంగా మారుతోందని నిర్వాహకులు వాపోతున్నారు.
ఉర్లవోబనపల్లెలో పేర్లు మారుతున్న భూములు లబోదిబోమంటున్న వాస్తవ హక్కుదారులు
సాగరతీరం ఆదివారం సాయంత్రం రణరంగాన్ని తల పించింది.
కొన్నింటికి మాత్రం మినహాయిపు
సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఇంటర్నేషనల్ ఫ్లీట్రివ్యూ, మిలాన్, ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ కోసం నగరం సర్వాంగసుందరంగా ముస్తాబయింది.
ముక్కంటీశుని దర్శనానికి భక్తకోటి కదలిరాగ ఇల కైలాసం శ్రీశైలం పులకించింది.
మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం జిల్లాలోని శైవ క్షేత్రాలు శివ నామస్మరణతో మార్మోగాయి. ఉదయం నుంచే ఆలయాలకు చేరుకున్న భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.
అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలిలో మరో ఫార్మా కంపెనీ ఏర్పాటు కానున్నది.
కర్నూలు జిల్లా అభివృద్ధికి బడ్జెట్లో నిధులు కేటాయించకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని సీపీఎం జిల్లా కార్యదర్శి డి. గౌస్దేశాయ్ అన్నారు.