శరవేగంగా నిర్మాణం జరుపుకొంటున్న ఆంధ్రుల కలల రాజధాని అమరావతిపై జగన్ కక్ష కట్టాడని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు.
‘అమరావతి వర్సెస్ మావిగన్’ నినాదంతో 2029 ఎన్నికల్లో పోరాడతానంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని మంత్రి టీజీ భరత్ కొట్టి పారేశారు.
రాష్ట్ర రాజధానిపై వైసీపీ అధినేత జగన్ పూటకోమాట మాట్లాడుతున్నారు. మూడు రాజధానులు పోయాయి..
ముఖ్యమంత్రి చంద్రబాబు ఉక్కు సంకల్పంతో రాయలసీమ పారిశ్రామికంలో కొత్త అధ్యాయం మొదలుకానుంది. కడప జిల్లా ప్రజల చిరకాల కోరిక అయిన కడప స్టీలు ప్లాంటు నిర్మాణానికి సీఎం చంద్రబాబు..
రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ అంతర్జాతీయ ప్రాజెక్టును సొంతం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా అడిడాస్ వంటి బ్రాండ్లకు బూట్లు సరఫరా చేసే దక్షిణ కొరియాకు చెందిన..
హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో భారీ వీసా మోసం వెలుగు చూసింది. నకిలీ వీసాలతో విదేశాలకు వెళ్లేందుకు యత్నించిన తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 20 మంది మహిళలను..
ఆంధ్రప్రదేశ్ను ఏవియేషన్ హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్థన్రెడ్డి అన్నారు.
ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ గురువారం శ్రీవారిని దర్శించుకున్నారు. లోకేశ్ ఉదయం బ్రేక్ దర్శన సమయంలో స్వామిని దర్శించుకున్నారు.
‘వీబీ-జీరామ్జీ’ అనేది ఒక పథకం కాదు.. గ్రామీణ ప్రాంతాల భవిష్యత్ను మార్చే మిషన్’ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
‘మామ వస్తే ఉత్త చేతులతో రాడు కదా! ఏపీ రైతుల నుంచి 2,16,250 మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడిని మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం కింద కేంద్రం కొనుగోలు చేస్తుంది’ అని..