• Home » Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

RALLY:  వీరహనుమాన విజయయాత్ర ర్యాలీ

RALLY: వీరహనుమాన విజయయాత్ర ర్యాలీ

వీహెచపీ, బజరంగ్‌దళ్‌ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో వీరహనుమాన విజయయాత్ర మో టార్‌ బైక్‌ ర్యాలీని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా టీడీపీ మండల ఇనచార్జ్‌ గుమ్మనూరు నారాయణస్వామి హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు

వైభవంగా సుంకులా పరమేశ్వరి రథోత్సవం

వైభవంగా సుంకులా పరమేశ్వరి రథోత్సవం

మండలంలోని కె నాగలాపురం గ్రామంలో సుంకులా పరమేశ్వరి బహ్మోత్సవాల్లో భాగంగా గురువా రం రథోత్సవం భక్తజనుల మధ్య వైభవంగా జరిగింది.

ఆసుపత్రికి తాళం.. చెత్త కుప్పలో మందులు

ఆసుపత్రికి తాళం.. చెత్త కుప్పలో మందులు

మండలంలోని తిప్పారెడ్డిపల్లె గ్రామంలో వెల్‌నెస్‌ కేంద్రం గురువారం తలుపులు తెరుచుకోలేదు. ఇక్కడ యంఎల్‌హెచ్‌పీ, ఏఎన్‌ం విధులు నిర్వహిస్తున్నారు. అయితే గురువారం వీరు విధులకు హాజరుకాలేదు,

GOD: కన్నులపండువగా రథోత్సవాలు

GOD: కన్నులపండువగా రథోత్సవాలు

పట్టణంలోని కోటలో వెలసిన స్వయంభూ జబుకేశ్వరస్వామి రథోత్సవాన్ని గురు వారం ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే అర్చకులు స్వామి వా రికి విశేష పూజాకార్యక్రమాలు నిర్వహించారు. రథంలో స్వామివా రిని ప్రతిష్ఠించి పట్టణలో ఊరేగించారు.

రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు.

వాడవాడలా సంబరాలు

వాడవాడలా సంబరాలు

ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడంతో వాడవాడలా టీడీపీ శ్రేణులు, అధికారులు సంబరాలు చేసుకున్నారు.

అంగన్‌వాడీ నిర్లక్ష్యంతో గౌడుగల్లుకు ముప్పు

అంగన్‌వాడీ నిర్లక్ష్యంతో గౌడుగల్లుకు ముప్పు

కోసిగి మండల పరిధిలోని గౌడుగల్లు గ్రామానికి చెందిన అంగన్‌వాడీ టీచర్‌ కమలమ్మ చేసిన చిన్న తప్పు గ్రామాన్ని నిప్పుల కొలిమిగా మార్చింది. కొత్తగా నిర్మిస్తున్న అంగన్‌వాడీ కేంద్రం వద్ద పేరుకుపోయిన చెత్తను అంగన్‌వాడీ టీచర్‌ కమలమ్మ మిట్టమధ్యాహ్నం ఎండలో నిప్పు పెట్టడంతో ఆ నిప్పు రాజుకుంటూపోయి

మద్యం అమ్మకాలతో రూ.1344కోట్ల ఆదాయం

మద్యం అమ్మకాలతో రూ.1344కోట్ల ఆదాయం

గత ఆర్థిక సంవత్సరం(2025-2026)లో జిల్లాలో మద్యం అమ్మకాలతో రూ.1344 కోట్ల ఆదాయం వచ్చిందని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌ డిప్యూటీ కమిషనర్‌ వై.శ్రీనివాస చౌదరి తెలిపారు.

వసూల్‌ రాజాలు

వసూల్‌ రాజాలు

ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే శాఖలో రెవెన్యూ కీలకం. ఇంతటి ప్రాధాన్యత కలిగిన శాఖ అవినీతిలో కూరుకుపోయింది. తహసీల్దార్‌ కార్యాలయాలు సెటిల్‌మెంట్స్‌కు అడ్డాగా మారాయి. రైతులు, ప్రజలు పైసలిస్తేనే సమస్యలు పరిష్కరిస్తున్నారన్న విమర్శలున్నాయి. కొంత మంది తహసీల్దార్లు ప్రైవేటు ఏజెంట్లను బినామీలుగా నియమించుకుని వసూళ్లకు పాల్పడుతున్నారు. రైతు భూమిని మ్యుటేషన్‌ చేయడానికి రూ.10వేల నుంచి రూ.50వేల దాకా వసూలు చేస్తున్నారు. ప్రశ్నించేవారిని ఆర్డీవో, డీఆర్వో కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తున్నారు. పైసలు ఇచ్చే వారి అర్జీలను మాత్రమే పరిష్కారం చూపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ పాలన అటకెక్కింది.

జై అమరావతి

జై అమరావతి

Celebrations over the approval of the 'Capital' bill రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ పార్లమెంట్‌లో బిల్లు ఆమోదించడంతో జిల్లావాసులు సంబరాలు చేసుకున్నారు. గురువారం సాయంత్రం జిల్లా అంతటా కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు విజయోత్సవాలు నిర్వహించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి