పీఆర్సీ, ఐఆర్ కోసం ఉద్యోగులు ఇంకెన్నాళ్లు ఎదురుచూడాలని ఏపీ ఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఏ.విద్యాసాగర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశమంతా పొదుపు చర్యలు చేపడుతోంది. ఇంధన పొదుపు మంత్రం పాటించాలని..
రాష్ట్రంలో ఖరీఫ్ సాగుపై సోమవారం ప్రభుత్వం కీలక సమావేశాన్ని నిర్వహించనున్నది. రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ, జలవనరుల శాఖ మంత్రులు..
తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని ఈసారి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చెప్పారు.
రాష్ట్రంలో రహదారుల నిర్మాణానికి అవసరమైన తారు (బిటుమెన్) కొరత తీవ్రంగా ఉంది. పశ్చియాసియాలో యుద్ధ ఉద్రిక్తతలతో ముడి చమురుసరఫరా బాగా పడిపోయింది.
మంత్రి లోకేశ్ తనయుడు దేవాన్ష్ ‘డైనో డీట్స్’ పేరుతో యూట్యూబ్ చానల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నారా-నందమూరి కుటుంబసభ్యులు దేవాన్ష్కు..
బాపట్ల జిల్లాకు చెందిన పాస్టర్ ఆనంద్ ఎస్సీ హోదా రద్దు వ్యవహారం మంగళవారం తేలనుంది. ఎస్సీ హోదా రద్దు వివాదంలో స్ర్కూటినీ కమిటీ సిఫారసుల మేరకు ఈ నెల..
చిత్తూరు జిల్లా వి.కోట ‘ఆంధ్రజ్యోతి’ విలేకరి జగన్మోహన్రెడ్డి (జగన్)ని వ్యక్తిగత కక్షతోనే తమీమ్ హత్య చేశాడని సీఐ సోమశేఖర్రెడ్డి చెప్పారు. తన మేనత్త కొడుకు సుభాన్తో కలిసి చంపేశాడని..
వేసవి నేపథ్యంలో అందరూ ఇంటి ఆవరణలో నిద్రిస్తుండగా.. దొంగలు ఇంటి వెనుక తలుపును పగులగొట్టి, 30 తులాల బంగారం, కేజీ వెండి, రూ.లక్ష నగదు చోరీ చేశారు.
శేషాచల అడవుల పరిరక్షణలో టీటీడీ అటవీ విభాగం కృషికి గుర్తింపు లభించింది. ఈ విభాగం పరిధిలో 2,719 హెక్టార్ల అరణ్య ప్రాంతం ఉండగా, తాజాగా విడుదల చేసిన ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ నివేదిక (ఐఎస్ఎఫ్ఆర్) ప్రకారం..