తిరుమల శ్రీవారి ఆర్జితసేవల నవంబరు నెల కోటాను 18వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్ ద్వారా టీటీడీ విడుదల చేయనుంది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవలకు..
పదిహేడేళ్ల ప్రాయంలోనే స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమ నిప్పుకణిక సర్ధార్ గౌతు లచ్చన్న భావి తరాలకు ఆదర్శమని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
సర్దార్ గౌతు లచ్చన్న స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని.., బీసీలను రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్నింటా ముందంజలో..
ఉద్యోగుల న్యాయమైన హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలని ఏపీజేఏసీ అమరావతి పిలుపునిచ్చింది. విజయవాడలోని రెవెన్యూ భవన్లో..
సంతోషంగా పెళ్లి వేడుకకు వెళ్లిన విద్యార్థులు తిరుగు ప్రయాణంలో అర్ధంతరంగా కన్నుమూశారు. వర్షంలో రోడ్డు మలుపు కనిపించకపోవడంతో వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లడంతో ఈ ఘోరం జరిగింది.
వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు డిమాండ్ చేశారు. అయినా రాకపోతే స్థానిక సంస్థల..
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైన కూటమి ప్రభుత్వం.. అసెంబ్లీలో చర్చ జరిపిన తర్వాతే బీసీలకు రిజర్వేషన్ల శాతం నిర్ధారించాలని భావిస్తోంది.
గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) సమావేశం ఊహించినట్లుగానే వాయిదా పడింది. కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలోని సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) ఇచ్చిన క్లియరెన్సులకు..
గత దశాబ్ద కాలంలో విశాఖ విమానాశ్రయ విస్తరణకు ఏఏఐ సుమారు రూ.100 కోట్లు వెచ్చించిందని, ఎయిర్పోర్టు డైరెక్టర్ పురుషోత్తం తెలిపారు.
గత నాలుగున్నర దశాబ్దాలుగా విమాన సేవలు అందించిన విశాఖపట్నం విమానాశ్రయానికి ఆదివారం అర్ధరాత్రితో వీడ్కోలు పలికారు! సోమవారం నుంచి భోగాపురం (అల్లూరి సీతారామరాజు) అంతర్జాతీయ విమానాశ్రయం..