స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలని చీపురుపల్లి ఆర్డీవో, ఎలక్ర్టోరల్ రిజిస్ర్టేషన్ ఆఫీసర్ ఎం. సుధారాణి కోరారు.
రైతుబజా ర్లలో పారిశుధ్యం లోపిస్తే చర్యలు తీసుకుంటామని ఐఎస్వో రాష్ట్ర ఆడిటర్ అలపాటి శివయ్య తెలిపారు. నాణ్యత లోపించిన కూరగా యలను వినియోగ దారులకు వి క్రయించినా, వినియో గదారులకు తాగునీటి సదుపాయం కల్పించకపోయినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంక టరావు తెలిపారు.
పట్టణంలోని అనంతపురం- బళ్లారి జాతీయ రహదా రిపై ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లు వెలగడం లేదు. రాముల మ్మ గుడి నుంచి సత్యం కల్యాణమండపం వరకు రోడ్డు మధ్యలో హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేశారు. సగానికి పైగా లైట్లు వెలగడం లేదు.
వైసీపీ ప్రభుత్వం సామాన్యుల నుంచి, మహారాజుల వరకు ఎవర్నీ వదలకుండా ఇబ్బందులను పెట్టిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అశోక్ గజపతిరాజును ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెట్టిన విషయాన్ని ప్రజలు మరిచిపోలేదని తెలిపారు.
Singapore's teaching method... beneficial if implemented కూటమి ప్రభుత్వం పాఠశాల విద్యపై ప్రత్యేక దృష్టిసారించింది. అంతర్జాతీయ విద్యా ప్రమాణాలను అందుకోవాలనే లక్ష్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఈ ఏడాది మే 4 నుంచి 8 వరకు సింగపూర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్లో కరిక్యూలమ్, విద్యావిధానం, బోధన పద్ధతులను పరిశీలించేందుకు మొదటి దశలో 37 మంది ఉపాధ్యాయులను అక్కడకు పంపించారు.
పట్టణానికి చెందిన హ నుమంతు కుమారుడు ఆర్నెల్ల లోకేష్ అరుదైన ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడు. మండలంలోని కౌకుంట్లలో ఆ చిన్నారి తల్లిదండ్రులు మంత్రిని కలిసి తమ కుమారుడిని కాపాడాలని విన్నవించారు. ప్రైమరీ ఈమో ఫాగో సైటిక్ లింపో ఇస్టియో సైటోసిస్ అనే వ్యాధితో బాధపడు తున్నాడని తెలిపారు.
Polling stations Proposals జిల్లాలో కొత్తగా 107 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో జేసీ ఫర్మాన్ అహ్మద్ఖాన్తో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణపై సమీక్ష నిర్వహించారు.
పోలీస్స్టేషన్ల పరిధిలో పెండింగ్లో ఉన్న సైబర్ క్రైం నేరాలపై దృష్టి సారించాలని విశాఖ పట్నం రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టి అన్నారు.
స్థానిక ఆర్టీసీ బ స్టాండ్ సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ప్రయాణికులు ఇబ్బం దులు పడుతున్నారు. ఆర్టీసీ ప్రయాణికుల రక్షణ కోసం పోలీసులు పట్ట ణంలోని ఆర్టీసీ బస్టాండ్లో పది సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వాటిలో కొన్ని కెమెరాలకు లెన్సలు పోగా, మరికొన్ని పనిచేయ డంలేదు.