ee
ww
JEE Mains.. నరసన్నపేటలోని కోర్ టెక్నాలజీలో గురువారం జేఈఈ మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమాయ్యయి. రెండు షిఫ్ట్ల్లో 439 మంది అభ్యర్థులకుగాను 428 మంది పరీక్షలు రాశారు. 11 మంది గైర్హాజరయ్యారు.
రాష్ట్ర రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ పార్లమెంట్ ఉభయసభ లలో బిల్లు ఆమోదం పొందడంతో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు హర్షం వ్యక్తం చేశారు. ఆయన ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వినాయక సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి బాణాసంచా పేల్చి కేక్ కట్ చేశారు.
మండలంలోని సింగుపు రంలో కొలువుదీరిన కొండమ్మ పార్వతీ సమేత హాటకేశ్వర స్వామి యాత్ర ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
Exams last day పదో తరగతి పరీక్షలు గురువారం ముగిశాయి. 145 కేంద్రాల్లో గత నెల 16న పరీక్షలు ప్రారంభమయ్యాయి. 28,598 మంది పరీక్షలు రాశారు.
అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా చైత్రశుద్ధ పౌర్ణమి పురస్కరించుకొని బుధవారం ఆలయ అనివెట్టి మండపంలో ప్రధానార్చకులు ఇప్పిలి శంక రశర్మ ఆధ్వర్యంలో సుమంగళి అర్చన, నీలమణిధారణ నిర్వహించారు.
జిల్లా పరిధిలోని పంచాయతీల సర్పంచ్ల పదవీ కాలం గురువారంతో ముగిసింది.
జిల్లాలో పదో తరగతి పరీక్షలు గురువారం ముగిశాయి. గత నెల 16న 68 కేంద్రాల్లో ఈ పరీక్షలు ప్రారంభమయ్యాయి.
జిల్లాలోని పలు దీర్ఘకాలిక సమస్యలకు మోక్షం కలిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే వంతెనలు, అనేక రహదారుల నిర్మాణం పూర్తయింది.