‘పారదర్శక పాలనతో పాటు బలమైన వ్యవస్థలను నిర్మించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
జిల్లాలో జలధార కార్యక్రమం ద్వారా నీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు.
శ్రీగిరి క్షేత్రం భక్త జన సంద్ర మైంది. వారాంతపు సెలవులతో పాటు తెలంగాణ అటవీ ప్రాంతంలో జరుగుతున్న సలేశ్వరం జాతరను సందర్శించుకున్న వారంతా శ్రీశైల క్షేత్రానికి చేరుకుంటున్నారు.
షరతులు లేని ప్రేమ, ఎల్లలెరుగని త్యాగం క్రీస్తు ప్రభువుది అని ఆర్సీఎం కర్నూలు డయోసిస్ బిషప్ గోరంట్ల జ్వాన్నేష్ ఉద్బోధించారు.
అమరావతిలో రాజదానికి తాము ఎన్నడు వ్యతిరేకం కాదని, అయితే అక్కడ సీఆర్డీఏ పేరుతో చేస్తున్న దోపిడీని అరికట్టాలని కర్నూలు వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహనరెడ్డి విమర్శించారు.
పునర్విభజనపై కుస్తీ..!
వేసవిలో ఆదోని ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చడమే ప్రభుత్వ సంకల్పమని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ అన్నారు.
రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రూ.3000 కోట్ల ఆరోగ్యశ్రీ నిధులు తక్షణమే విడుదల చేయాలని సీపీ ఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్దేశాయ్ డిమాండ్ చేశారు.
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఎదుట రోడ్డును ఆక్రమించుకున్న షాపులను ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ ఆధ్వర్యంలో శుక్రవారం తొలగించారు.
నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలో ప్రస్తుతం ఉన్న 2లైన్ల రహదారిని రూ.60కోట్లతో నిర్మించే 4 లైన్లగా మార్చే ప్రతిపాదనకు ఆమోదం తెలపాలని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్రెడ్డి కేంద్ర రోడ్లు రవాణా హైవే శాఖ సెక్రటరీ ఉమాశంకర్ను కోరారు.