తుంగభద్రపై ‘ఎల్నినో’
ప్రజా సమస్యలను పరిష్కరిం చడంలో ప్రతి అధికారి చురుగ్గా పని చేయాలని కలెక్టర్ ఏ.సిరి ఆదేశిం చారు.
జిల్లాలోని వివిధ బ్యాంకుల వద్ద అన్నదాతలు క్యూ కట్టారు. గత నెలలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నిధులను రైతుల ఖాతాలకు జమ చేసింది.
పార్లమెంటు వర్షా కాల సమావేశాల్లో షరతులు లేని సవరణ చేసి మహిళా రిజర్వేషన్ ఏపీ బిల్లు ప్రవేశపెట్టి అమలు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కే. రామక్రిష్ణ డిమాండ్ చేశారు.
పేద పిల్లలకు పెట్టే ఆహా రంలో అధికారులు అవినీతికి పాల్పడవద్దని ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి అన్నారు.
పోలీస్స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదు దారులకు సత్వరమే న్యాయం చేయాలని ఎస్పీ సునీల్ షెరాన్ ఆదేశిం చారు.
ఇదేమి విచారణ?
మండలంలోని మల్లేవేముల గ్రామం అంగన్వాడీ కేంద్రంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న 21 మంది చిన్నారులకు ప్రాథమిక పాఠశాల ఒకటో తరగతిలో ప్రవేశం కల్పించారు.
మండలంలోని దక్షిణకొట్టాలు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు గురువారం ఎమ్మెల్యే అఖిలప్రియ సమక్షంలో టీడీపీలోకి చేరారు
వాతావరణ మార్పులను తట్టుకునే స్థిర వ్యవసాయ పద్దతులను తెలుసుకొని వాటికి అనుగుణంగా పంటలు సాగుచేయాలని జిల్లా వనరుల కేంద్రం అధికారి సునీత, ఎమ్మిగనూరు ఏడీఏ మహ్మద్ ఖాద్రీలు రైతులకు సూచించారు. గురువారం పట్టణంలోని ఏడీఏ కార్యాలయంలో ఏఓ శివశంకర్ ఆద్వర్యంలో స్థిర వ్యవసాయ పద్దతులపై రైతులకు శిక్షణకార్యక్రమం నిర్వహించారు