ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చే అర్జీలను సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు.
గత సీజన్లో వైరస్ ప్రభావంతో దిగుబడి లేక, ధర పడిపోవడంతో జామ రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే ఈ ఏడాది ఎకరాకు 10 టన్నులు రాగా, మార్కెట్లో 25 కిలోల బాక్స్ రూ.1,400 పలుకుతుండటంతో ఈ ఏడాది నష్టాల నుంచి బయటపడ్డామని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రెవెన్యూ శాఖలో భూ బకాసురులు రాజ్యమేలుతున్నారు. ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన అధికారులే కబ్జాలు చేస్తున్నారు.
తుంగభద్ర నదీతీరాన వెలిసిన మంత్రాలయం రాఘవేంద్ర స్వామి క్షేత్రం భక్తి పారవశ్యంతో పరవశించిపోయింది.
మండలంలోని మాధవరం గ్రామ సమీపంలో చారిత్రాత్మకమైన వాగు నీరులేక పిచ్చిమొక్కలు, కంపచెట్లతో కళాహీనంగా మారింది.
కోసిగి మేజర్ పంచాయతీ పరిధిలోని 4వ వార్డులో డెంగీ పంజా విసిరింది. కింద మారెమ్మ దేవలయం వెనకాల ఉన్న కాలనీలో పక్కపక్క ఇళ్లలోనే ఐదుగురు చిన్నారులు ఆసుపత్రి పాలయ్యారు.
మండలంలోని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సొంత ఏకపక్ష గ్రామమైన దిబ్బనదొడ్డి రోడ్లు గుంతలమయంగా మారింది. 52- బసాపురంకు మజరా గ్రామమైన దిబ్బదొడ్డి ఆర్అండ్బీ రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది.
దేశంలోనే అతిపెద్ద డ్రోన్ హబ్ ఏర్పాటు చేయనున్న ఓర్వకల్లు ప్రాంతంలో భూములను పరిశీలించేందుకు ఈ నెల 18న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజెరపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్, రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి, ముస్లిం మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఏపీఐఐసీ ఎండీ దినేష్ కుమార్, ఏపీ ప్రిన్సిపల్ సెక్రటరీ యువరాజ్ రానున్నట్లు తహసీల్దార్ విద్యాసాగర్ తెలిపారు.
ప్రసుత్తం ఉల్లి పంటపై రైతన్నకు ఆశ పెరుగుతుంది. ఇటీవల ఆశాజనకంగా ధర పలుకుతుండటంతో ఉల్లి సాగుపై రైతులు మక్కువ చూపుతున్నారు. ఎమ్మిగనూరు, గోనెగండ్ల, నందవరం మండలాలలో బావులు, బోర్ల కింద రైతులు ఉల్లిసాగు చేస్తున్నారు.
మండలంలోని బాపురం వద్ద ఏర్పడిన జల వివాదానికి స్వస్తి పలికారు. ఆదివారం కర్ణాటక రాష్ట్ర మంత్రి నాగేంద్ర సోదరుడు ప్రసాద్, తుంగభద్ర రైతు సంఘం అధ్యక్షుడు పురుషోత్తంగౌడ్ బాపురానికి వచ్చి రైతులతో మాట్లాడారు.