• Home » Andhra Pradesh » Krishna

కృష్ణ

Devineni Uma: అలా చెప్పే దమ్ము, ధైర్యం లేదా?... జగన్‌పై మండిపడ్డ దేవినేని

Devineni Uma: అలా చెప్పే దమ్ము, ధైర్యం లేదా?... జగన్‌పై మండిపడ్డ దేవినేని

జగన్‌పై మాజీ మంత్రి దేవినేని ఉమా ఫైర్ అయ్యారు. అక్రమాస్తుల కేసులో జగన్‌ కోర్టుకు హాజరయ్యారని చెప్పే దమ్ము, ధైర్యం బ్లూ మీడియాకు లేదంటూ మండిపడ్డారు. జగన్ ఆర్థిక ఉగ్రవాది అంటూ వ్యాఖ్యలు చేశారు.

Ashok Babu: చరమాంక దశకు జగన్ రాజకీయ జీవితం.. అశోక్ బాబు సంచలన కామెంట్స్

Ashok Babu: చరమాంక దశకు జగన్ రాజకీయ జీవితం.. అశోక్ బాబు సంచలన కామెంట్స్

కోర్టుకు వెళ్లే సమయంలో అంత ఆర్భాటం అవసరమా అంటూ జగన్‌పై మాజీ ఎమ్మెల్సీ ఫైర్ అయ్యారు. జగన్ రాజకీయ జీవితం చరమాంక దశకు చేరుకుందన్నారు.

Minister Narayana: సోషల్ మీడియాలో రైతుల పోస్టులపై మంత్రి నారాయణ రియాక్షన్

Minister Narayana: సోషల్ మీడియాలో రైతుల పోస్టులపై మంత్రి నారాయణ రియాక్షన్

రాజధాని అమరావతిలో రైతుల ప్లాట్ల రిజిస్ట్రేషన్లు పూర్తి అవుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై కొందరు రైతులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై మంత్రి స్పందించారు.

జ్ఞానసముపార్జనకు గ్రంథాలయాలు

జ్ఞానసముపార్జనకు గ్రంథాలయాలు

నగరంలోని ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సీవీఆర్‌ డిగ్రీ కాలేజీలో గ్రంథాలయం, సమాచారం శాస్త్ర విభాగం, ఎన్‌డీఎల్‌ఐ క్లబ్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న గ్రంథా లయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం గురువారం జరిగింది.

సృజనాత్మకత వైపు దృష్టి సారించండి

సృజనాత్మకత వైపు దృష్టి సారించండి

యువత మొబైల్‌ వాడకం సమయం తగ్గించుకుని సృజనాత్మకతను పెంచే అంశాల వైపు దృష్టి సారించాలని జిల్లా డిప్యూటీ పోలీసు కమిషనర్‌ (అడ్మినిసే్ట్రటివ్‌) కేజీవీ సరిత హితవు పలికారు.

Budda Venkanna: జగన్ బయట ఉంటే ప్రమాదమే.. బెయిల్ రద్దు చేయాల్సిందే: బుద్దా వెంకన్న

Budda Venkanna: జగన్ బయట ఉంటే ప్రమాదమే.. బెయిల్ రద్దు చేయాల్సిందే: బుద్దా వెంకన్న

జగన్‌పై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. న్యాయస్థానాలకు రాకుండా కుంటిసాకులతో వాయిదా వేసుకుంటూ వచ్చారని మండిపడ్డారు.

AP High Court: మావోయిస్టు అగ్రనేతల ఆచూకీపై హైకోర్టులో పిటిషన్

AP High Court: మావోయిస్టు అగ్రనేతల ఆచూకీపై హైకోర్టులో పిటిషన్

మావోయిస్టు అగ్రనేతలను కోర్టులో హాజరుపర్చాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. దేవజీ, రాజిరెడ్డి తమ వద్ద లేరని కోర్టుకు పోలీసులు తెలిపారు.

Collector Lakshmi Sha: రైతు బజార్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. కీలక సూచనలు

Collector Lakshmi Sha: రైతు బజార్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. కీలక సూచనలు

రైతు బజార్లలో ప్లాస్టిక్ వాడకూడదని.. పర్యావరణ పరిరక్షణకు అందరూ సహకరించాలని కలెక్టర్ లక్ష్మీ శా కోరారు. పాలిథిన్ కవర్లు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

AP Liquor Scam: మిథున్ రెడ్డి పిటిషన్‌ విచారణ.. వాయిదా వేసిన కోర్టు

AP Liquor Scam: మిథున్ రెడ్డి పిటిషన్‌ విచారణ.. వాయిదా వేసిన కోర్టు

పార్లమెంట్ సమావేశాలు మరికొద్ది రోజుల్లో ప్రారంభకానున్నాయి. ఈ సమావేశాలకు హాజరయ్యేందుకు తనకు అనుమతించాలంటూ ఎంపీ మిథున్ రెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు.. నవంబర్ 21వ తేదీకి వాయిదా వేసింది.

Nadendla Manohar: 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లే లక్ష్యం: మంత్రి నాదెండ్ల

Nadendla Manohar: 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లే లక్ష్యం: మంత్రి నాదెండ్ల

రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా చేస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రైతులు కష్టించి పండించిన ప్రతి గింజను కొంటామని స్పష్టం చేశారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి