జగన్ అవినీతి క్రెడిట్ను ఎవరూ చోరీ చేయలేరంటూ మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి విధ్వంసకారుడు, దోపీడీదారుడనే క్రెడిట్ జగన్కు మాత్రమే సొంతమన్నారు.
ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లు బుధవారం పార్లమెంట్లో ఆమోదం పొందే అవకాశం ఉంది. కొద్దిసేపటి క్రితమే ఈ బిల్లును లోక్సభ బిజినెస్ జాబితాలో అధికారులు చేర్చారు.
చల్లపల్లి పీఎస్ దగ్గర పేలుడు ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. కృష్ణా జిల్లా ఎస్పీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న హోంమంత్రి, గాయాలపాలైన పోలీసులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
చల్లపల్లి పోలీస్ స్టేషన్లో పేలుడు ఘటనలో గాయపడిన పోలీసు సిబ్బందికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను మంత్రి వాసంశెట్టి సుభాశ్ ఆదేశించారు. ఈ ప్రమాదంపై జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితిపై మంత్రి సమీక్షించారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపాలిటీ పరిధిలో డయేరియా ప్రబలడంతో మున్సిపాలిటీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నందిగామలో వారం రోజుల పాటు మాంసం విక్రయాలపై నిషేధం విధించారు.
కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్స్టేషన్కు చెందిన వాహనంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఎస్సై సహా నలుగురు పోలీసు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు.
విజయవాడ దుర్గగుడిలో హుండీ కానుకల లెక్కింపులో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. భక్తులు సమర్పించిన బంగారు వస్తువులను సిబ్బంది దారిమళ్లించే ప్రయత్నం చేసినట్లు బయటపడింది.
విజయవాడ సమీపంలోని జక్కంపూడిలో టిడ్కో ఇళ్ల ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బోండా ఉమ, గద్దె రామ్మోహన్, కలెక్టర్ లక్ష్మీశ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్పై ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణా రెడ్డికి ఏపీ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో వైసీపీ నేత దాఖలు చేసిన మూడు పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది.
రోడ్డు ప్రమాదంలో నవోదయ పాఠశాల ప్రిన్సిపాల్ మరణించారు. కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వేలేరు గ్రామంలోని నవోదయ స్కూల్ ప్రిన్సిపాల్ యదునందన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.