• Home » Andhra Pradesh » Krishna

కృష్ణ

Vangalapudi Anitha: వారి రక్షణ బాధ్యత మాదే: మంత్రి అనిత

Vangalapudi Anitha: వారి రక్షణ బాధ్యత మాదే: మంత్రి అనిత

భద్రత విషయంలో ఏపీ ప్రభుత్వం ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. ప్రతీ వీఐపీ బాధ్యత తమదే అని పేర్కొన్నారు.

Minister Nara Lokesh: ఐదేళ్ల తర్వాత ఏపీకి రీన్యూ పవర్.. ఎక్స్‌లో లోకేష్ ట్వీట్

Minister Nara Lokesh: ఐదేళ్ల తర్వాత ఏపీకి రీన్యూ పవర్.. ఎక్స్‌లో లోకేష్ ట్వీట్

ఐదేళ్ల తర్వాత రీన్యూ పవర్ తిరిగి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా ఎక్స్‌లో ప్రకటించారు.

Devineni Uma: అలాంటి వారిని ఉరి తీసినా పాపం లేదు.. వైసీపీపై దేవినేని ఫైర్

Devineni Uma: అలాంటి వారిని ఉరి తీసినా పాపం లేదు.. వైసీపీపై దేవినేని ఫైర్

జగన్ దొంగలకు పెద్దన్నలా నిలిచారని దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకన్న స్వామితో పెట్టుకున్నారు కాబట్టే చిత్తుగా ఓడి 11 సీట్లకు పడిపోయారని వ్యాఖ్యలు చేశారు.

CM Chandrababu Naidu: విశాఖ సీఐఐ సమ్మిట్.. చంద్రబాబు పర్యటన అప్‌డేట్స్

CM Chandrababu Naidu: విశాఖ సీఐఐ సమ్మిట్.. చంద్రబాబు పర్యటన అప్‌డేట్స్

విశాఖలో జరిగే సీఐఐ సమ్మిట్ నేపథ్యంలో నాలుగు రోజుల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీబిజీగా గడుపనున్నారు. వరుస సమావేశాలతో పాటు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. విదేశీ ప్రతినిధులతో సమావేశం కానున్నారు.

Medical Colleges Privatization: మెడికల్ కాలేజీల వివాదం... వైసీపీపై విరుచుకుపడ్డ కూటమి నేతలు

Medical Colleges Privatization: మెడికల్ కాలేజీల వివాదం... వైసీపీపై విరుచుకుపడ్డ కూటమి నేతలు

మెడికల్ కాలేజీల విషయంలో వైసీపీప నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని కూమటి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీపీపీ విధానంలో రెండేళ్లలోనే మెడికల్ కాలేజీలను పూర్తిచేస్తామని ప్రభుత్వ విప్ జీవీ ఆంజనేయులు తెలిపారు.

YSRCP Rally:  వైసీపీ ర్యాలీకి అనుమతుల్లేవ్.. పోలీసుల వార్నింగ్

YSRCP Rally: వైసీపీ ర్యాలీకి అనుమతుల్లేవ్.. పోలీసుల వార్నింగ్

నందిగామలో వైసీపీ చేపట్టే ర్యాలీకి ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Vijayawada Durga Temple: ముగియనున్న కార్తీకం.. దుర్గమ్మ భక్తులకు గుడ్ న్యూస్

Vijayawada Durga Temple: ముగియనున్న కార్తీకం.. దుర్గమ్మ భక్తులకు గుడ్ న్యూస్

పవిత్ర కార్తీక మాసం మరికొద్ది రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో విజయవాడలోని శ్రీదుర్గమ్మ ఆలయానికి భక్తులు భారీగా తరలి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

CM Chandrababu: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

CM Chandrababu: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ నగదు ఇస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. సూపర్ సిక్స్.. సూపర్ హిట్ చేసి చూపించామని చెప్పారు. ఆర్ధిక ఇబ్బందులు ఉండటం వల్ల కొన్ని పనులు కొంత ఆలస్యం అవుతున్నాయని వివరించారు.

CM Chandrababu Naidu: సీఎంను కలిసిన కేంద్ర బృందం.. తుఫాను నష్టంపై

CM Chandrababu Naidu: సీఎంను కలిసిన కేంద్ర బృందం.. తుఫాను నష్టంపై

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించింది. నష్టాన్ని అంచనా వేసిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో కేంద్ర బృందం భేటీ అయ్యింది.

Nimmala Rama Naidu: అదే లక్ష్యంతో చంద్రబాబు, లోకేష్ ముందడుగు: మంత్రి లోకేష్

Nimmala Rama Naidu: అదే లక్ష్యంతో చంద్రబాబు, లోకేష్ ముందడుగు: మంత్రి లోకేష్

ఏపీ ఇండ‌స్ట్రియ‌ల్ పాల‌సీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాల‌సీ, ఎంఎస్ ఎంఈ పాల‌సీ, ఏపీ ప్రైవేట్ ఇండ‌స్ట్రియ‌ల్ పార్క్స్ పాల‌సీల‌తో ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం మార్గం సుగ‌మం చేస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి