• Home » Andhra Pradesh » Kadapa

కడప

కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పరుగులు

కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పరుగులు

కూటమి ప్రభుత్వంలో కోడూరు నియోజకవర్గం అభివృద్ధి వైపు పరుగులు పెడుతోందని కుడా చైర్మన ముక్కా రూపానందరెడ్డి అన్నారు.

ట్యాంకర్లతో నీటి సరఫరా

ట్యాంకర్లతో నీటి సరఫరా

మండల పరిధిలోని రామచంద్రాయపల్లె గ్రామంలో ఆదివారం ట్యాంకర్లతో అధికారు లు నీటిని సరఫరా చేశారు.

 వర్షాలు కురిపించమ్మా !  పోలేరమ్మకు పూజలు

వర్షాలు కురిపించమ్మా ! పోలేరమ్మకు పూజలు

చల్లంగా చూడమ్మా! వర్షాలు కురిపించి పొలాలను సస్యశ్యామలం అయ్యేలా చేయ మ్మా! అంటూ మండలంలోని బుచ్చంపల్లె గ్రామస్థులు గ్రామదేవత పోలేరమ్మకు ఆదివారం పూజలు నిర్వహించారు.

వర్షం వస్తే చాలు.. ఆ రోడ్లు చెరువులే

వర్షం వస్తే చాలు.. ఆ రోడ్లు చెరువులే

కొద్దిపాటి వర్షం వస్తేచాలు దువ్వూ రు, రాజుపా ళెం మండలంలోని కొన్ని గ్రామాల్లోని రోడ్లు చెరు వులను తలపిస్తున్నాయి.

అభివృద్ధే లక్ష్యంగా చంద్రబాబు పాలన

అభివృద్ధే లక్ష్యంగా చంద్రబాబు పాలన

అభివృద్ధే లక్ష్యంగా ముఖ్య మంత్రి చంద్రబాబు పనిచేస్తు న్నారని జమ్మలమడుగు నియో జకవర్గం టీడీపీ ఇనచార్జి భూపే ష్‌రెడ్డి పేర్కొన్నారు.

మారని వైద్యులు.. కష్టాల్లో రోగులు

మారని వైద్యులు.. కష్టాల్లో రోగులు

జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్లు ఉన్నా లేనట్లేనని రోగులు వాపోతున్నారు.

హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలం

హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలం

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం వి ఫలమైందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంతరెడ్డి అ న్నారు.

దోమల నివారణకు చర్యలు తీసుకోండి

దోమల నివారణకు చర్యలు తీసుకోండి

దోమల నివారణకు చర్యలు తీసు కోవాలని పి.కొత్తపల్లె ప్రైమరీ హెల్త్‌సెంటర్‌ వైద్యాధికారిణి రంగలక్ష్మి అన్నా రు.

Flash: వైసీపీ ఎంపీ మిథున్ అరెస్టుకు రంగం సిద్ధం!

Flash: వైసీపీ ఎంపీ మిథున్ అరెస్టుకు రంగం సిద్ధం!

Mithun Reddy Arrest: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ ఈరోజు సిట్ విచారణకు హాజరవుతున్నారు. విచారణ అనంతరం ఆయన్ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనిపై మరికొన్ని గంటల్లో క్లారిటీ రానుంది.

రంగనాథ స్వామి ఆలయ అభివృద్ధికి కృషి

రంగనాథ స్వామి ఆలయ అభివృద్ధికి కృషి

సిద్దవటంలో వెలసిన రంగనాథ ఆలయ అభివృద్ధికి కృషి చే స్తానని ఎండోమెంట్‌ ఇనచార్జి ఈవో శ్రీధర్‌ తెలిపారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి