Home » Andhra Pradesh » Guntur
ఎన్నికల్లో నల్లధనం ప్రవాహించింది. ఓట్లు, మద్యం కొనుగోళ్లకు నల్లధనాన్నే వినియోగించారు. ఉమ్మడి గుం టూరు జిల్లాలో రూ.1,700 కోట్లు ప్రజా వినియోగంలోకి వచ్చా యి. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఇదే అత్యంత ఖరీదైన ఎన్నికలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఓటు రేటు రూ.1,000 నుంచి రూ.4 వేలు పలికింది.
కూలీల వలసల నివారణకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు చేస్తున్నారు. వారికి పను లు కల్పించేందుకు అధికారులు ప్రణాళి కలు రూపొందించారు. పల్నాడు, గుంటూ రు, బాపట్ల జిల్లాల్లో ఈ ఆర్థిక సంవత్స రంలో 1.92 కోట్ల పనిదినాలు కల్పించను న్నారు. గత ఏడాది ఇదే స్ధాయిలో పని దినాలను కల్పించారు. జాబ్ కార్డుల ఆధా రంగా పనిదినాలను నిర్ధారించారు. ఏడాది మొత్తంలో నెలల వారీగా ఏ నెలలో ఎన్ని పనిదినాలు కల్పించాలన్న లక్ష్యాలను రూ పొందించి నివేదికలు సిద్ధం చేశారు.
గుంటూరు జిల్లా: కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వం మారే అవకాశం ఉందని, మోదీ డబుల్ ఇంజన్ అని రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్నారు.. డబుల్ కాదు కదా సింగిల్ ఇంజన్ కూడా వచ్చే అవకాశం లేదని సిపిఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ కామెంట్స్ చేశారు.
నిరుపేదల కర్మకాండల కోసం దశాబ్దాల క్రితం పేరం గురుడాచలనాయుడు అనే వ్యక్తి బాపట్ల పరిసరప్రాంతాల్లో 92 ఎకరాల స్థలాన్ని దానంగా ఇచ్చారు. అందులో కొంత భాగంలో బాపట్ల పట్టణ నడిబొడ్డున తూర్పు సత్రం పేరిట ఓ భవనాన్ని నిర్మించి కర్మకాండలకు ఉపయోగిస్తున్నారు.
కళ్లెదుటే ప్రభుత్వ స్థలాలను కబ్జాదారులు ఆక్రమించుకుని వ్యాపార స్థావరాలుగా మార్చుకుంటుంటే అధికారులు మిన్నకుంటున్నారు.
పట్టణంలోని పూలే కాలనీ వద్ద నిర్మిస్తున్న మురుగునీటి శుద్ధి ప్లాంటు ఏడేళ్లు అయినా పూర్తికాలేదు. 2017లో టీడీపీ ప్రభుత్వం పట్టణానికి ఈ ప్లాంటును మంజూరు చేసింది.
కొలంకపురి, వైకే నాటక కళా పరిషత్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నాటికలు సమాజాన్ని తట్టి లేపుతున్నాయి.
మండలంలోని తోండపిలో ఈనెల 13న జరిగిన ఎన్నికల్లో అల్లర్లకు పాల్లపడిన ముగ్గురిపై కేసు నమోదుచేసి శనివారం అరెస్టు చేశామని ఎస్ఐ హజరతయ్య తెలిపారు.
మండలంలోని గుమ్మనంపాడు, అయ్యన్నపాలెం, గరికపాడు, పమిడిపాడు, మేళ్ళవాగు, రేమిడిచర్ల గ్రామాల్లో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది.
మండలంలోని చింతపల్లి, కొత్తపల్లి, వేల్పూరు గ్రామాల్లో ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణలో ఐదు కేసులు నమోదైనట్టు సీఐ ఎస్కే కరీముల్లా షావలి శనివారం తెలిపారు.