• Home » Andhra Pradesh » Guntur

గుంటూరు

పెండింగ్ బిల్లులపై సీఎం చంద్రబాబు సమీక్ష.. ఏ విషయాలు చర్చించారంటే..

పెండింగ్ బిల్లులపై సీఎం చంద్రబాబు సమీక్ష.. ఏ విషయాలు చర్చించారంటే..

ఏపీ ఉద్యోగులకు రిలీఫ్ ఇచ్చేలా మొత్తంగా రూ.7,358 కోట్ల మేర పెండింగ్ బిల్లుల విడుదలకు చర్యలు తీసుకున్నామని సీఎం చంద్రబాబుకు అధికారులు తెలిపారు. దీనిలో భాగంగా ఇప్పటికే ప్రావిడెంట్ ఫండ్ బకాయిల కింద రూ.1,848 కోట్లను నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేశామని, అలాగే గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ కింద 4,793 మందికి సంబంధించిన రూ.76 కోట్ల చెల్లింపులు కూడా పూర్తి చేశామని వెల్లడించారు.

పార్లమెంట్‌లో ఆమోదం పొందిన అమరావతి బిల్లు

పార్లమెంట్‌లో ఆమోదం పొందిన అమరావతి బిల్లు

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు ఉభయ సభలు ఏకగ్రీవ ఆమోదం తెలిపాయి.

రాజధానికి పట్టిన గ్రహణం వీడింది: మంత్రి లోకేశ్

రాజధానికి పట్టిన గ్రహణం వీడింది: మంత్రి లోకేశ్

రాజధాని అమరావతి చట్టబద్ధతకు సంబంధించిన బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందడంతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ బిల్లుల ఆమోదంతో రాజధానికి పట్టిన గ్రహణం వీడిందని ఆయన పేర్కొన్నారు.

పార్లమెంట్ సాక్షిగా తెలుగు వారి కల సాకారం: మంత్రి ఆనం

పార్లమెంట్ సాక్షిగా తెలుగు వారి కల సాకారం: మంత్రి ఆనం

పార్లమెంట్ సాక్షిగా తెలుగు వారి కల సాకారం అయిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వివరాల్లోకి వెళితే..

తెలుగు ప్రజలంతా గర్వించాల్సిన సమయమిది: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

తెలుగు ప్రజలంతా గర్వించాల్సిన సమయమిది: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటికీ సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవాలని తమ నాయకుడు సీఎం చంద్రబాబు నేర్పించారని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. తెలుగు ప్రజలందరికీ నేడు చరిత్రాత్మకమైన రోజు అని ఆయన అన్నారు.

పిల్ల కాంగ్రెస్‌ పిల్ల చేష్టలకు నివ్వెరపోతున్న ప్రపంచం: ఎంపీ లక్ష్మణ్

పిల్ల కాంగ్రెస్‌ పిల్ల చేష్టలకు నివ్వెరపోతున్న ప్రపంచం: ఎంపీ లక్ష్మణ్

రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు బుధవారం లోక్‌సభలో ఆమోదం పొందింది. అనంతరం ఈ బిల్లు రాజ్యసభకు చేరుకుంది. గురువారం రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు, బీజేపీ సీనియర్ నేత కె.లక్ష్మణ్ సభలో మాట్లాడారు.

జగన్‌ ప్లాన్ బి మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు: కన్నా లక్ష్మీనారాయణ

జగన్‌ ప్లాన్ బి మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు: కన్నా లక్ష్మీనారాయణ

అమరావతిపై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్లు వ్యంగ్యంగా మావిగన్ అంటున్నారని విమర్శించారు.

రాజధాని అమరావతి బిల్లుకు లోక్ సభ ఆమోదం.. ఎక్స్ వేదికగా పవన్ ట్వీట్..

రాజధాని అమరావతి బిల్లుకు లోక్ సభ ఆమోదం.. ఎక్స్ వేదికగా పవన్ ట్వీట్..

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలపడంతో ఏపీ ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్ర ప్రజలంతా గర్వించే క్షణాలివని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

టీడీపీ హైకమాండ్ సీరియస్.. స్పందించిన ఎమ్మెల్యే

టీడీపీ హైకమాండ్ సీరియస్.. స్పందించిన ఎమ్మెల్యే

పల్నాడు ఎస్పీ కార్యాలయంలో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ సిహెచ్.అరవిందబాబు వ్యవహరం తీరుపై టీడీపీ హైకమాండ్ సీరియస్ అయ్యింది. ఈ వ్యవహారంపై లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలంటూ ఎమ్మెల్యే అరవిందబాబుకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆదేశించారు.

రాజ్యసభకు చేరిన రాజధాని అమరావతి బిల్లు

రాజ్యసభకు చేరిన రాజధాని అమరావతి బిల్లు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా చట్టబద్ధత కల్పించిన బిల్లుకు లోక్‌సభలో ఆమోదం పొంది.. రాజ్యసభకు చేరుకుంది. ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ బుధవారం న్యూఢిల్లీలో వెల్లడించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి