• Home » Andhra Pradesh » Guntur

గుంటూరు

AP Government: బాబు సర్కార్ కీలక నిర్ణయం.. ఏపీకి కొత్త సీఎస్

AP Government: బాబు సర్కార్ కీలక నిర్ణయం.. ఏపీకి కొత్త సీఎస్

ఏపీ నూతన సీఎస్‌గా జి.సాయిప్రసాద్‌ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 2026 మార్చి ఒకటో తేదీ నుంచి సాయిప్రసాద్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు.

Ditwah Cyclone: రేపు ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. జాగ్రత్త సుమీ!

Ditwah Cyclone: రేపు ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. జాగ్రత్త సుమీ!

దిత్వా తుఫాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. తుఫాను నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

Dy CM Pawan Kalyan: పార్టీ ఎంపీలతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ

Dy CM Pawan Kalyan: పార్టీ ఎంపీలతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. జనసేన పార్టీ ఎంపీలతో శుక్రవారం సమావేశమయ్యారు.

Land Pooling In Amaravati: మళ్లీ ల్యాండ్ పూలింగ్‌కు రంగం సిద్ధం

Land Pooling In Amaravati: మళ్లీ ల్యాండ్ పూలింగ్‌కు రంగం సిద్ధం

రాజధాని అమరావతి ప్రాంతంలో రెండో విడత ల్యాండ్ పూలింగ్‌ చేపట్టాలని రాష్ట్ర కేబినెట్‌లో ఆమోదం తెలిపింది. ఈ దశలో మరో16 వేల ఎకరాల సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Capital Amaravati: అమరావతి కోసం రుణం.. ఆమోదించిన ప్రభుత్వం

Capital Amaravati: అమరావతి కోసం రుణం.. ఆమోదించిన ప్రభుత్వం

రాజధాని అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అమరావతి కోసం రూ.7,500 కోట్ల రుణం తీసుకునేందుకు గురువారం ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

CM Chandrababu: సాంకేతికతను అందిపుచ్చుకునే హబ్‌గా అమరావతి: సీఎం చంద్రబాబు

CM Chandrababu: సాంకేతికతను అందిపుచ్చుకునే హబ్‌గా అమరావతి: సీఎం చంద్రబాబు

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. 34వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. అమరావతి అన్‌స్టాపబుల్‌గా దూసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరించాలని కోరారు.

Minister Nara Lokesh: మోడల్ లైబ్రరీని ప్రారంభించిన మంత్రి లోకేశ్

Minister Nara Lokesh: మోడల్ లైబ్రరీని ప్రారంభించిన మంత్రి లోకేశ్

మంగళగిరి పట్టణం శివాలయం సమీపంలో రూ. 1.72 కోట్లతో ఆధునీకరించిన మోడల్ పబ్లిక్ లైబ్రరీని మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. 1986లో ముఖ్యమంత్రి హోదాలో స్వర్గీయ ఎన్టీఆర్, మాజీ మంత్రి స్వర్గీయ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో తెలుగు విజ్ఞాన సమాచార కేంద్రం పేరుతో మంగళగిరిలో లైబ్రరీకి ఆయన శంకుస్థాపన చేశారు.

AP Government: జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం

AP Government: జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం

మూడు జిల్లాలతోపాటు ఐదు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేసింది.

CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం

CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. గురువారం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ అయింది.

IPS Sanjay: ఐపీఎస్ అధికారి సస్పెన్షన్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం

IPS Sanjay: ఐపీఎస్ అధికారి సస్పెన్షన్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం

ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్‌ సంజయ్ పని చేసిన సమయంలో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక అందజేసింది. దాంతో ఈ వ్యవహారంపై ఏసీబీ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. అనంతరం సంజయ్‌పై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి