• Home » Andhra Pradesh » Guntur

గుంటూరు

PVN Madhav: వాజ్‌పేయి స్ఫూర్తితో మోదీ అద్భుతమైన పాలన సాగిస్తున్నారు: పీవీఎన్ మాధవ్

PVN Madhav: వాజ్‌పేయి స్ఫూర్తితో మోదీ అద్భుతమైన పాలన సాగిస్తున్నారు: పీవీఎన్ మాధవ్

వాజ్‌పేయి జయంతిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సుపరిపాలన దినోత్సవంగా ప్రకటించారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. అమరావతిలో వాజ్‌పేయ్‌ తొలి విగ్రహాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చిన చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.

Atal - Modi Suparipalana Yatra: ప్రత్యేకంగా అటల్ - మోదీ సుపరిపాలన యాత్ర ముగింపు సభ

Atal - Modi Suparipalana Yatra: ప్రత్యేకంగా అటల్ - మోదీ సుపరిపాలన యాత్ర ముగింపు సభ

వాజ్‌పేయి జయంతి సందర్భంగా ఇవాళ సుపరిపాలన దినోత్సవంగా ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఈ క్రమంలో అటల్ - మోదీ సుపరిపాలన యాత్ర ముగింపు సభ గురువారం వెంకటపాలెం వద్ద నిర్వహించారు.

Cyber Crime: సిమ్ కార్డులతో భారీ సైబర్ మోసం.. వెలుగులోకి సంచలన విషయాలు

Cyber Crime: సిమ్ కార్డులతో భారీ సైబర్ మోసం.. వెలుగులోకి సంచలన విషయాలు

అంతర్జాతీయ సైబర్ క్రైమ్ నెట్‌వర్క్‌ను ఏపీ సీఐడీ పోలీసులు చేధించారు. కంబోడియా నుంచి సైబర్ క్రైమ్ నేరాలకు పాల్పడిన నిందితుడిని గుర్తించి 1400 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. డైరక్టరేట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సహకారంతో భారీ క్రైమ్ నెట్‌వర్క్‌ను చేధించారు ఏపీ సీఐడీ అధికారులు.

 NTR Cultural Association:  అరుదైన ఘనత.. నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తున్న ఎన్టీఆర్ అభిమానులు

NTR Cultural Association: అరుదైన ఘనత.. నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తున్న ఎన్టీఆర్ అభిమానులు

పద్మశ్రీ ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ అరుదైన ఘనత సాధించింది. గుంటూరులో ప్రతి గురువారం ఉదయం 8:30 గంటలకు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న విషయం తెలిసిందే.

Christmas Celebrations: క్రిస్మస్  పండుగ.. క్రైస్తవుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలి

Christmas Celebrations: క్రిస్మస్ పండుగ.. క్రైస్తవుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలి

క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ క్రైస్తవుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని పేర్కొన్నారు.

AP Ministers: కర్ణాటక బస్సు ప్రమాదం..  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ మంత్రులు

AP Ministers: కర్ణాటక బస్సు ప్రమాదం.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ మంత్రులు

కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఇవాళ జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్, అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు వెంటనే కోరుకోవాలని ఆకాంక్షించారు. వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.

BC Janardhan Reddy: గత ప్రభుత్వ అవినీతి ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

BC Janardhan Reddy: గత ప్రభుత్వ అవినీతి ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

టీటీడీ చైర్మన్‌‌గా వైవీ సుబ్బారెడ్డి ఉన్న సమయంలో అనేక అక్రమాలు జరిగాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆరోపించారు. నేడు ఆయన నేడు బయటకు వచ్చి ఎటువంటి అక్రమాలు జరగలేదని చెప్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Pawan Ippatam Visit: అండగా ఉంటా.. వృద్ధురాలు నాగేశ్వరమ్మకు పవన్ హామీ

Pawan Ippatam Visit: అండగా ఉంటా.. వృద్ధురాలు నాగేశ్వరమ్మకు పవన్ హామీ

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఓ వృద్ధురాలి కోరిక మేరకు ఇప్పటం గ్రామానికి చేరుకున్న పవన్.. వృద్ధురాలికి ఆర్థిక సాయం అందజేశారు.

Chief Minister Chandrababu Naidu: క్వాంటమ్‌తో భవిత బంగారం

Chief Minister Chandrababu Naidu: క్వాంటమ్‌తో భవిత బంగారం

గ్లోబల్‌ టెక్నాలజీని రాష్ట్రానికి పరిచయం చేస్తానని, దానిని అందిపుచ్చుకుని బంగారు భవిష్యత్తును సృష్టించుకోవాలని విద్యార్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.....

AP  Government: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

AP Government: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ వ్యాప్తంగా ఈనెలాఖరు నుంచి సమగ్ర కుటుంబ సర్వే చేయాలని నిర్ణయించింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి