పంచాయతీల స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేయాలన్నా, సొంత పనులు చేపట్టాలన్నా, ప్రజా అవసరాలను తీర్చాలన్నా పన్ను ఆదాయం సమకూర్చుకోవాలి. ఆ మేరకు జిల్లాలో అధికారులు లక్ష్యాలను నిర్దేశించి ఎట్టకేలకు పన్ను వసూళ్లను సాధించారు.
పంచాయతీ పాలనలో నాయనూరుతో పాటు కుప్పం మండలాన్ని ఒక బ్లాకుగా నిర్ణయించి జాతీయ అవార్డుకు ఎంపిక చేశారు. ఇటీవల కేంద్ర బృందం కుప్పం మండలం నాయనూరు పంచాయతీలో పర్యటించింది.
‘జిల్లాలో ఫిబ్రవరి నెలలో ఒక మాత, పది మంది శిశువులు మరణించారు. ఇలా ఒక నెల్లో 11 మాతాశిశు మరణాలు సంభవిస్తుంటే వైద్యాధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది ఏం చేస్తున్నారు’ అంటూ డీఐవో హనుమంతరావు ప్రశ్నించారు.
టీటీడీ ఏటా ప్రచురించే పంచాంగాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారంతా ప్రామాణికంగా తీసుకుంటారు.అధికార యంత్రాంగం, పంచాంగకర్తల మఽధ్య సమన్వయం లోపించడంతో ఈ ఏడాది ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల తేదీలు పంచాంగంలో ఒక విధంగా పొందుపర్చగా...టీటీడీ నిర్వహిస్తున్న తేదీలు మాత్రం వేరే ఉన్నాయి.
తిరుపతి పట్ణణాభివృద్ధి సంస్థ బోర్డు సమావేశం మంగళవారం సాయంత్రం కలెక్టర్ వెంకటేశ్వర్ అధ్యక్షతన జరిగింది. రూ.788.15 కోట్లతో తుడా బడ్జెట్కు ఆమోదం తెలిపారు. ఇందులో తుడా ఆదాయం సుమారుగా రూ.590 కోట్లు వుండగా, రూ.198 కోట్లు లోటు బడ్జెట్ వున్నట్లు అధికారులు గణాంకాలు చూపారు.
దివ్యాంగశక్తి’ పథకం అమలు విషయంలో ఆర్టీసీ ముమ్మర కసరత్తు చేస్తోంది. ఉచిత ప్రయాణ బస్ పాసుల జారీ కోసం ఈనెల 7న స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని డీపీటీవో జగదీష్ జిల్లా వ్యాప్తంగా వున్న డిపో మేనేజర్లకు ఆదేశాలు జారీ చేశారు.
స్టాకు పాయింట్లను అడ్డుగా పెట్టుకుని చెయ్యేరు నదిలో ఇసుకను దోచేస్తున్నారని నదీ పరివాహక గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
వాల్మీకిపురం పట్టాభిరాముడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది
మన కుటుంబ నిర్వహణకు కేటాయింపుల తరహాలోనే రాష్ట్ర బడ్జెట్ కూడా ఉంటుందని, దీనిపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి బీసీ జనార్దన్రెడ్డి పేర్కొన్నారు.
పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన పీ4 పథకానికి ఏడాది పూర్తయింది