కుప్పంలో ఎమ్మెల్సీ శ్రీకాంత్ హవా ముగిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాత, నియోజకవర్గంలో అప్రతిహత అధికారం చలాయించిన కంచర్లను నియోజకర్గ బాధ్యతలనుంచి తప్పిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్ యార్డులో మామిడి వ్యాపారం ఊపందుకుంది.
పర్యావరణ పరిరక్షణలో యువత భాగస్వామ్యం అవసరమని కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు
ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఈ ఏడాది చేపట్టిన బడిపిలుస్తోంది కార్యక్రమం విజయవంతమవుతోంది.
మ్యూజియం నిర్వహణ, సంరక్షణ సేవల కోసం మూడేళ్ల కాలపరిమితితో ఈ-ఓపెన్ టెండర్లు
తమటంవారిపల్లెలో శుక్ర, శనివారాల్లో నిర్వహించే దేవతల (వేల్పు) వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఆధునిక పరిశోధనలు కీలకంగా మారుతున్నాయని తిరుపతి ఐఐటీ నవిష్కర్ ఫౌండేషన్ ప్రతినిధి రోషన్ శ్రీవాస్తవ పేర్కొన్నారు.
రెవెన్యూ, రీసర్వే సమస్యల పరిష్కారమే లక్ష్యమని కలెక్టర్ సుమిత్కుమార్ పేర్కొన్నారు.
పూత రాలిపోయింది. మళ్లీ మందు పిచికారీ చేశారు. పిందె నిలవలేదు. కాస్త కాయ పెద్దది కాగానే గాలివానకు నేల రాలాయి.
కవర్లు కట్టిన కాయలకే మంచి ధర పలుకుతుండటంతో రైతులు ఆ దిశగా ఉత్సాహం చూపుతున్నారు. మండలంలో 12 వేల ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నారు.