BRS Leaders: మిర్చి రైతుల దగ్గరకు బీఆర్ఎస్ నేతలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
ABN, Publish Date - Feb 25 , 2025 | 08:08 PM
వరంగల్ ఎనుమాముల మార్కెట్లో మంగళవారం నాడు బీఆర్ఎస్ నేతలు రైతులను పరామర్శించారు. రైతులను కలిసిన వారిలో మాజీ మంత్రి దయాకర్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
1/7
వరంగల్ ఎనుమాముల మార్కెట్లో మంగళవారం నాడు బీఆర్ఎస్ నేతలు రైతులను పరామర్శించారు.
2/7
రైతులను కలిసిన వారిలో మాజీ మంత్రి దయాకర్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు.
3/7
రైతుల సమస్యలను బీఆర్ఎస్ నేతలు అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు మేలు జరిగేలా ఎన్నో నిర్ణయాలు తీసుకున్నామని బీఆర్ఎస్ నేతలు గుర్తుచేశారు.
4/7
రేవంత్ ప్రభుత్వం రైతు సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.
5/7
రైతులతో మాట్లాడుతుండగా మిర్చి ఘాటుకు బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
6/7
మిర్చిఘాటుకు దగ్గులు తుమ్ములతో నాయకులు సతమతమయ్యారు.
7/7
మిర్చి ఘాటుకు బీఆర్ఎస్ నేతలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
Updated at - Feb 25 , 2025 | 08:15 PM