Prajagalam Live: వైసీపీ పాలన అంతమొందించడమే లక్ష్యం.. పామర్రులో చంద్రబాబు ప్రజాగళం..

ABN, Publish Date - Apr 07 , 2024 | 01:31 PM

ప్రజాగళం యాత్రలో భాగంగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) ఆదివారం కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. పామర్రు, ఉయ్యూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.

ప్రజాగళం యాత్రలో భాగంగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) ఆదివారం కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. పామర్రు, ఉయ్యూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. పామర్రు, ఉయ్యూరులో నారా చంద్రబాబు నాయుడు రోడ్ షో, బహిరంగ సభలు ఉంటాయి. మధ్యాహ్నం 2:30 గంటలకు సత్తెనపల్లి నుంచి పామర్రు వ్యవసాయ మార్కెట్ యార్డుకు ప్రత్యేక హెలికాప్టర్‌లో చంద్రబాబు వస్తారు. సాయంత్రం 4 గంటలకు పామర్రు మెయిన్ రోడ్డు మీదగా నాలుగు రోడ్ల జంక్షన్ వరకు రోడ్ షో, బహిరంగ సభలు నిర్వహిస్తారు.

Updated at - Apr 07 , 2024 | 01:33 PM