Share News

Nara Bhuvaneswari: కుప్పంలో పర్యటించనున్న భువనేశ్వరి..

ABN , Publish Date - May 07 , 2024 | 07:50 AM

కుప్పంలో ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు కుప్పంలో భువనేశ్వరి పర్యటించనున్నారు. చంద్రబాబు తరపున ఎన్నికల ప్రచారాన్ని భువనేశ్వరి నిర్వహించనున్నారు. రేపు శాంతిపురం మండలంలో ర్యాలీ, ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఎల్లుండి కుప్పం, రామకుప్పం మండలాల్లో మహిళలు, వివిధ సామాజికవర్గాలతో ప్రత్యేక కార్యక్రమాల్లో భువనేశ్వరి పాల్గొననున్నారు.

Nara Bhuvaneswari: కుప్పంలో పర్యటించనున్న భువనేశ్వరి..

అమరావతి: కుప్పంలో ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు కుప్పంలో భువనేశ్వరి పర్యటించనున్నారు. చంద్రబాబు తరపున ఎన్నికల ప్రచారాన్ని భువనేశ్వరి నిర్వహించనున్నారు. రేపు శాంతిపురం మండలంలో ర్యాలీ, ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఎల్లుండి కుప్పం, రామకుప్పం మండలాల్లో మహిళలు, వివిధ సామాజికవర్గాలతో ప్రత్యేక కార్యక్రమాల్లో భువనేశ్వరి పాల్గొననున్నారు. కుప్పంలో చంద్రబాబుకు లక్ష ఓట్ల మెజార్టీ సాధనే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పని చేస్తున్నారు. కుప్పం ప్రజలను చైతన్యవంతం చేయడానికి భువనేశ్వరి కృషి చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

PM MODI : మాఫియా రాజ్‌.. కరప్షన్‌ కింగ్‌

దేశంలో అమృత ఘడియలు.. రాష్ట్రంలో విష ఘడియలు

Read Latest National News and Telugu News

Updated Date - May 07 , 2024 | 07:50 AM