Share News

AP Politics: టీడీపీ నేతలకు ఎంపీ మాగుంట అల్పాహార విందు...

ABN , Publish Date - Mar 11 , 2024 | 11:16 AM

Andhrapradesh: ఒంగోలులో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని టీడీపీ నేతలు కలిశారు. సోమవారం ఉదయం ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని టీడీపీ నేతలను అల్పాహార విందుకు ఎంపీ ఆహ్వానించారు. ఈ క్రమంలో మాగుంట ఇంట్లో మాజీ ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన్, బిఎన్ విజయ్ కుమార్, అశోక్ రెడ్డి, ఎర్రగొండపాలెం ఇన్ ఛార్జ్ ఎరిక్షన్ బాబు, దర్శి ఇన్ ఛార్జ్ రవికుమార్ భేటీ ఆయ్యారు.

AP Politics: టీడీపీ నేతలకు ఎంపీ మాగుంట అల్పాహార విందు...

ప్రకాశం, మార్చి 11: ఒంగోలులో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని (MP Magunta Srinivasulu reddy) టీడీపీ నేతలు (TDP Leaders) కలిశారు. సోమవారం ఉదయం ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని టీడీపీ నేతలను అల్పాహార విందుకు ఎంపీ ఆహ్వానించారు. ఈ క్రమంలో మాగుంట ఇంట్లో మాజీ ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన్, బిఎన్ విజయ్ కుమార్, అశోక్ రెడ్డి, ఎర్రగొండపాలెం ఇన్ ఛార్జ్ ఎరిక్షన్ బాబు, దర్శి ఇన్ ఛార్జ్ రవికుమార్ భేటీ ఆయ్యారు. ఇటీవల వైసీపీకి మాగుంట రాజీనామా చేసిన విషయం తెలిసిందే. త్వరలో ఎంపీ టీడీపీలో చేరనున్నారు. మాగుంటతో టీడీపీ నేతల భేటీతో ఏపీ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇవి కూడా చదవండి..

TSRTC: చెప్పుకోండి చూద్దామంటూ సజ్జనార్ వెరైటీ క్వశ్చన్.. ఆన్సర్ ఇచ్చేయండి మరి

YSRCP: అన్నింటా..‘పెద్ద’ రెడ్డే..!



మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 11 , 2024 | 11:27 AM