Home » Telangana
దేశం కోసం, దేశ ప్రజల కోసం పనిచేస్తున్న ప్రధాని నరేంద్రమోదీ మూడోసారి కూడా ప్రధాని కావడం కోసం బీజేపీకి ఓటు వేసి, డీకే అరుణమ్మను గెలిపించాలని సినీనటి, బీజేపీ ఎంపీ నవనీత్కౌర్ అన్నారు. దేశ భద్రత, అభివృద్ధి, సంక్షేమం కోసం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటువేస్తే పాకిస్థాన్ను సమర్థించినట్టే అవుతుందన్నారు.
అక్రమంగా నిర్మిస్తున్న ఓ బిల్డింగ్ స్లాబ్ కూలి కార్మికుడు దుర్మరణం చెందాడు. తాండూరు పట్టణం లారీ పార్కింగ్ సమీపంలోని హసన్నగర్ ప్రాంతంలో ఓ వ్యా పారి నాలుగు అంతస్థుల బిల్డింగ్ నిర్మాణం చేపడుతున్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సాగు, తాగునీరును అందించడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ముదిరాజ్ అన్నారు.
బుగ్గారం మండల జడ్పీటీసీ బాదినేని రాజేందర్, ఎంపీపీ బాదినేని రాజమణి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు.
సెల్ఫీ దిగుతు ండగా జారి కార్వీలో పడిమృతిచెందిన యశ్వంత్ మృతదేహన్ని పోలీసులు బుధవారం సాయంత్రం వెలికితీశారు.
నా దగ్గర ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల దగ్గర ఉన్నంత డబ్బు లేకపోవచ్చు కానీ, అడిగిన వారికి సాయం చేసే గుణం ఉందని కాంగ్రెస్ చేవెళ్ల నియోజకవర్గం ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్రెడ్డి అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో మత విద్వేష రాజకీయాలను తిప్పికొట్టాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో కోరుట్ల నియోజకవర్గ టీజేయస్ ఇన్చార్జి కంతి మోహన్రెడ్డి నిర్వహించిన నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
కేంద్రంలోని నరేంద్రమోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించే బాధ్యత ప్రతీ ఒక్కరిది అని సీపీఎం జాతీయ నాయకుడు సాయిబాబా అన్నారు
విద్యుత్ షాక్తో వ్యక్తి మృతిచెందిన ఘటన శామీర్పేట్ మండలంలో బుధవారం చోటుచేసుకుంది.
లోక్సభ ఎన్నికల్లో ప్రతీ ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని టీఏ లక్ష్మారెడ్డి అన్నారు. బుఽధవారం జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాల మేరకు చౌదరిగూడ మండల కేంద్రంలో ఉపాధి కూలీలకు ఓటుహక్కు వినియోగంపై స్వీప్ కార్యక్రమంలో భాగంగా అవగాహన కల్పించారు.