నిత్యం భక్తులతో కిటకిటలాడే వరంగల్ నగరంలోని చారిత్రక భద్రకాళి అమ్మవారి దర్శనానికి భక్తుల తాకిడి రోజు రోజుకూ పెరుగుతోంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో జన గణనకు సన్నాహాలు మొదలయ్యాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాద్, మలుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల యంత్రాంగాలు నిమగ్నమయ్యాయి.
లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి కూరగాయలు పండించిన రైతు పెట్టుబడి కూడా రాకపోవడంతో నట్టేట మునిగాడు. పర్వతగిరి మండలం శ్రీనగర్ గ్రామానికి చెందిన విజయభాస్కర్ 2001 సంవత్సరం నుంచి కూరగాయలను పండిస్తున్నాడు.
మామిడి తోటల్లో పూత పెరిగి కాత దశకు చేరుకున్నాయి. తోటలు ఆశాజనకంగా ఉండడంతో రైతుల్లో దిగుబడిపై ఆశలు చిగురిస్తున్నాయి.
భూభారతి పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ స్కామ్ చేస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. సెటిల్మెంట్ అయిన తర్వాత నిషేధిత జాబితా నుంచి భూములను తొలగిస్తున్నారని అన్నారు.
వరంగల్ (ఏనుమాముల) వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం చపాట(దేశీ) మిర్చి ధరలు మెరిశాయి. నాలుగు సంవత్సరాల తరువాత దేశీ మిర్చి ధరలు పుంజుకుంటున్నాయి.
సామాజిక ఉద్యమకారుడు, మావోయిస్టు పార్టీ మాజీ నేత గాదె ఇన్నయ్య ఇంట వరుసగా విషాదాలు చోటు చేసుకొంటున్నాయి. శనివారం ఉదయం 6.00 గంటలకు ఇన్నయ్య తండ్రి గాదె సోలోమాన్ రెడ్డి కన్నుమూశారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్కు రెండు కొత్త జాగిలాలు వచ్చాయి. మొయినాబాద్లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో 8 నెలలు శిక్షణ పూర్తి చేసుకున్న బీగల్ జాతికి చెందిన భైరవ్, విరాట్ జాగిలాలు గురువారం విధుల్లోకి చేరాయి.
చిన్న పిల్లల దగ్గరి నుంచి వయస్సు పై బడిన వారి వరకు ఇప్పుడు అంతా స్మార్ట్ ఫోన్ల మాయలో ఉన్నారు. ఒక్క సారి స్మార్ట్ మాయలో పడ్డారంటే ఇక బయటికి రావడం కష్టమే.
పెళ్లి చేసి చూడు.. ఇల్లు కట్టి చూడు అన్నారు పెద్దలు.. ఇంటి సంగతేమో కానీ ఇటీవల కాలంలో పెళ్లి అంటే భారీ ఖర్చుతో కూడుకున్న పనైపోయింది...