• Home » Telangana » Warangal

వరంగల్

పిట్టకథలతో ప్రజలను కేసీఆర్ మోసం చేశారు: సీఎం రేవంత్

పిట్టకథలతో ప్రజలను కేసీఆర్ మోసం చేశారు: సీఎం రేవంత్

మున్సిపల్ ఎన్నికల్లో విపక్షాలు బీఆర్ఎస్, బీజేపీలకు ఓట్లు అడిగే అర్హత లేనే లేదని సీఎం రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. కేసీఆర్‌, మోదీని చూసి ఓటు వేస్తే మోసపోతామంటూ భూపాలపల్లి జిల్లా ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.

భూపాలపల్లిలో అన్ని సీట్లు గెలవాలి: సీఎం రేవంత్

భూపాలపల్లిలో అన్ని సీట్లు గెలవాలి: సీఎం రేవంత్

మున్సిపల్ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపూర్ మండలం చెల్పూర్‌లో ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొన్నారు.

రేసు గుర్రాలు.. చైర్మన్‌ పదవిపై ఆశతో భారీగా ఖర్చు చేస్తున్న అభ్యర్థులు

రేసు గుర్రాలు.. చైర్మన్‌ పదవిపై ఆశతో భారీగా ఖర్చు చేస్తున్న అభ్యర్థులు

మునిసిపల్‌ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వార్డుల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులకు గెలుపు టెన్షన్‌తో పాటు చైర్మన్‌ సీటు దక్కుతుందా అనే ఉత్కంఠలో ఉన్నారు. ప్రధాన పార్టీలు చైర్మన్‌ అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికల ప్రచారంలోకి దిగాయి.

హోరెత్తుతున్న ఎన్నికల ప్రచారం

హోరెత్తుతున్న ఎన్నికల ప్రచారం

మునిసిపల్‌ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రచారం హోరెత్తుతోంది. అభ్యర్థులు గెలుపు కోసం ఓటర్లను ఆకర్శించడానికి రకరకాల ఎత్తులు ప్రదర్శిస్తున్నారు. మైకులు, కళాకారుల ఆట పాటలతో ప్రచారాన్నిహోరెత్తిస్తున్నారు.

తెలంగాణలో పేదరిక నిర్మూలనకు సరికొత్త పథకం: మంత్రి సీతక్క

తెలంగాణలో పేదరిక నిర్మూలనకు సరికొత్త పథకం: మంత్రి సీతక్క

కేరళ రాష్ట్రంలో అమలు చేసిన కుటుంబశ్రీ మోడల్‌ను అనుసరించి.. తెలంగాణలో కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఈ పథకం ద్వారా అత్యంత పేదరికంలో ఉన్నవారిని గుర్తిస్తామన్నారు.

ఘాటెక్కిన మిర్చి ధర..

ఘాటెక్కిన మిర్చి ధర..

వరంగల్‌ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి ధరలు ఘాటెక్కుతున్నాయి. గత రికార్డులను బ్రేక్‌ చేస్తూ గురువారం వండర్‌హాట్‌ రకం మిర్చి క్వింటాల్‌కు గరిష్ఠంగా రూ.38వేల ధర పలికి రికార్డు సృష్టించింది.

బాబోయ్‌.. పులి.. వరంగల్ జిల్లా కుందారంలో పాదముద్రల గుర్తింపు

బాబోయ్‌.. పులి.. వరంగల్ జిల్లా కుందారంలో పాదముద్రల గుర్తింపు

మహారాష్ట్రలోని తిప్పేశ్వర్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ నుంచి బయలుదేరిన మగ పులి.. వరంగల్ జిల్లా లింగాలఘణపురం మండలం కుందారం శివారుకు చేరుకున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు.

నేను.. జాతరకు దూరంగా ఉండలేదు..

నేను.. జాతరకు దూరంగా ఉండలేదు..

మేడారం జాతరకు తాను దూరంగా ఉన్నానని జరుగుతున్న ప్రచారాన్ని దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి మంత్రి కొండా సురేఖ తిప్పికొట్టారు. హనుమకొండ పబ్లిక్‌గార్డెన్‌ సమీపంలోని టీటీడీ కల్యాణ మండపంలో మేడారం హుండీల లెక్కింపును ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.

మేడారంలో గ్యాంగ్ రేప్ జరగలేదు: మహిళా కమిషన్ ఎంక్వయిరీ కమిటీ

మేడారంలో గ్యాంగ్ రేప్ జరగలేదు: మహిళా కమిషన్ ఎంక్వయిరీ కమిటీ

మేడారం జాతరలో బాలికపై గ్యాంగ్ రేప్ జరగలేదని జాతీయ మహిళా కమిషన్ ఎంక్వయిరీ కమిటీ స్పష్టం చేసింది. గురువారం మధ్యాహ్నం జాతీయ మహిళా కమిషన్‌ సభ్యులు డెలినా, కంచన్ కట్టర్ ఆధ్వర్యంలో విచారణ కమిటీ ములుగుకు చేరుకుంది.

మేడారం పనుల్లో డొల్ల

మేడారం పనుల్లో డొల్ల

సమ్మక్క-సారలమ్మలు కొలువై ఉన్న మేడారంలో జాతరకు ముందు నిర్వహించిన ఆయా పనుల్లో నాణ్యత లోపించిందనే విమర్శలొస్తున్నాయి. కోట్లాది రూపాయలతో నిర్వహించిన ఈ పనుల్లో నాణ్యత లోపించడంతో నెలరోజుల వ్యవధిలోనే అవి మరమ్మతులకు గురవడం పట్ల పలు విమర్శలొస్తున్నాయి.



తాజా వార్తలు

మరిన్ని చదవండి