• Home » Telangana » Warangal

వరంగల్

ఆటోను ఢీకొన్న కారు.. ఒకరి మృతి

ఆటోను ఢీకొన్న కారు.. ఒకరి మృతి

మహబూబాబాద్‌ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఆటోను కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.

భార్యపై కత్తితో భర్త దాడి.. ఏమైందంటే..

భార్యపై కత్తితో భర్త దాడి.. ఏమైందంటే..

మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి శివారులోని కొత్తగుంపులో జరిగిన ఈ సంఘటన స్థానికులను కలిచివేసింది. కుటుంబ కలహాలు ఒక మహిళ ప్రాణాల మీదకు తీసుకువచ్చాయి. భర్త వీరబోయిన నరేశ్ తన భార్య విజయపై కొబ్బరి బోండాల కత్తితో దాడి చేశాడు.

మా కొద్దు.. ఈ ఇందిరమ్మ ఇళ్లు!

మా కొద్దు.. ఈ ఇందిరమ్మ ఇళ్లు!

తలదాచుకునేందుకు గూడు లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలు ఇందిరమ్మ ఇండ్లు నీడనిస్తాయని ఆశప డ్డారు. కానీ వారి ఆశ నిరాశే అయింది.

పెద్దాపూర్‌లో దారుణం.. భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

పెద్దాపూర్‌లో దారుణం.. భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పెద్దాపూర్ గ్రామంలో భార్యను గొడ్డలితో నరికి చంపాడు ఓ భర్త. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు.

ఇంటి పన్ను కట్టలేదని.. గ్యాస్ సిలిండర్ తీసుకెళ్లారు

ఇంటి పన్ను కట్టలేదని.. గ్యాస్ సిలిండర్ తీసుకెళ్లారు

ఇంటిపన్ను చెల్లించ నందుకు మునిసిపల్‌ సిబ్బంది మంగళవారం వంటగ్యాస్‌ సిలిండర్‌ ను తీసుకెళ్లిన ఘటన నగరంలో చర్చనీయాంశంగా మారింది.

దారుణం.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

దారుణం.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

వరంగల్ నగరం 14వ డివిజన్ ఎస్ఆర్ నగర్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఓ వ్యక్తి అతని భార్యపై దాడి చేసి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..

విద్యుత్‌ చార్జీలు పెంచేది లేదు..

విద్యుత్‌ చార్జీలు పెంచేది లేదు..

రాబోయే ఆర్థిక సంవత్సరం (2026-27)లో విద్యుత్‌ బిల్లుల టారిఫ్‌లో ఎలాంటి పెంపుదల లేదని టీజీఎన్పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి స్పష్టం చేశారు.

తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ నియామకం

తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ నియామకం

తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణను పార్టీ అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ అధికారికంగా ప్రకటన చేసింది. వివరాల్లోకి వెళితే..

ఎరుపెక్కిన మార్కెట్‌

ఎరుపెక్కిన మార్కెట్‌

వరంగల్‌ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌ ఎరుపెక్కింది. గురువారం సుమారు 35 నుంచి 40వేల బస్తాల మిర్చి అమ్మకానికి వచ్చింది.

ఆ విషయంలో నా కుమార్తె సుస్మిత ఎవర్నీ వదలిపెట్టదు: కొండా మురళీ

ఆ విషయంలో నా కుమార్తె సుస్మిత ఎవర్నీ వదలిపెట్టదు: కొండా మురళీ

మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ మంత్రి కొండా సురేఖ భర్త మురళీ కీలక వ్యాఖ్యలు చేశారు. పరకాల తమ అడ్డా... వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచే కొండా సురేఖ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి