• Home » Telangana » Rangareddy

రంగారెడ్డి

అదుపుతప్పిన ఆటో..

అదుపుతప్పిన ఆటో..

ఆటో అదుపుతప్పడంతో ఇద్దరికి తీవ్రగాయాలు, ముగ్గురికి స్వల్పగాయాలైన ఘటన షాబాద్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని మంగళవారం చోటుచేసుకుంది.

కారును ఢీకొన్న ట్రావెల్స్‌ బస్సు

కారును ఢీకొన్న ట్రావెల్స్‌ బస్సు

కారును ట్రావెల్స్‌ బస్సు ఢీకొన్న ఘటనలో కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం శంషాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సీఐ నరేందర్‌రెడ్డి కథనం మేరకు గచ్చిబౌలికి చెందిన అనిల్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి కారులో మంగళవారం ఉదయం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.

ఉపాధ్యాయులను గౌరవించే సంస్కృతి మనది

ఉపాధ్యాయులను గౌరవించే సంస్కృతి మనది

గురువులను గౌరవించే సంస్కృతి మనదని ప్రేరణాత్మక వక్త హనుమంత్‌రెడ్డి అన్నారు. తాండూరులో మంగళవారం రామకృష్ణ సేవా సమితి ఆఽధ్వర్యంలో జరిగిన జాతీయ యువజన దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంచారు.

రైలుకింద పడి గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం

రైలుకింద పడి గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం

మండల పరిధిలోని తిమ్మాపూర్‌ సమీపంలో రైలుకింద పడి గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం చెందాడని రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ తెలిపారు.

కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్న ఇద్దరిపై కేసు

కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్న ఇద్దరిపై కేసు

ప్రజాపాలన గ్రామ సభలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌పై చేయిచేసుకుని నెట్టివేసిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వేణుగోపాల్‌గౌడ్‌ తెలిపారు.

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

యాచారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని చిన్నతూండ్లకు చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో మరణించాడు. శవాన్ని రాత్రి వేళ గ్రామానికి తరలించారు. అయితే, అతడి మరణంపై అనుమానం ఉండటంతో సోదరులు పోలీసులకు ఫిర్యాదు చేయగా..

బాల్యవివాహం చేయొద్దని కౌన్సెలింగ్‌

బాల్యవివాహం చేయొద్దని కౌన్సెలింగ్‌

మైనర్‌కు వివాహం చేసేందుకు ప్రయత్నిస్తున్న కుటుంబసభ్యులకు చైల్డ్‌లైన్‌, పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చారు.

ఫిట్స్‌తో యువ రైతుమృతి

ఫిట్స్‌తో యువ రైతుమృతి

పొలం చదును చేస్తుండగా ఓ యువ రైతు ఫిట్స్‌ రావడంతో మృతి చెందాడు. ఈ ఘటన తాండూరు మండలం చెంగోల్‌లో చోటుచేసుకుంది.

క్రీడలతో మానసికోల్లాసం

క్రీడలతో మానసికోల్లాసం

క్రీడలతో మానసికోల్లాసం, శారీరక ధారుఢ్యం పెరుగుతుందని ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌ రెడ్డి అన్నారు. మంగళవారం కొందుర్గు మండల పరిధిలోని ఆగిర్యాలలో ఏపీఎల్‌ ప్రీమియర్‌ లీగ్‌ సీజన్‌-2 క్రికెట్‌ పోటీలను ప్రారంభించారు.

ఫోన్‌ట్యాపింగ్‌పై జూబ్లీహిల్స్‌ పోలీసుల విచారణ

ఫోన్‌ట్యాపింగ్‌పై జూబ్లీహిల్స్‌ పోలీసుల విచారణ

శాసనసభ ఎన్నికల ముందు జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్‌ మురళి కృష్ణగౌడ్‌ కు సంబంధించిన సెల్‌ఫోన్‌ను ట్రాప్‌ చేశారని జూబ్లీహిల్స్‌ పోలీసులు మంగళవారం విచారణ జరిపారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి