• Home » Telangana » Rangareddy

రంగారెడ్డి

విద్యుత్‌ సిబ్బందిపై హాస్టల్‌ నిర్వాహకుడి దాడి.. కేసు నమోదు

విద్యుత్‌ సిబ్బందిపై హాస్టల్‌ నిర్వాహకుడి దాడి.. కేసు నమోదు

విద్యుత్‌ బకాయి బిల్లు చెల్లించుమన్నందుకు ఓ హాస్టల్‌ నిర్వాహకుడు విద్యుత్‌ సిబ్బందిపై దాడిచేసిన ఘటన ఘట్‌కేసర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

వేరుశనగ ధర తగ్గించడంపై ఆందోళన

వేరుశనగ ధర తగ్గించడంపై ఆందోళన

ధారూరు వ్యవసాయ మార్కెట్‌లో నిర్వహించిన బీట్లలో ఖరీదుదారులు వేరుశనగ ధరను తగ్గించడంపై శనివారం రైతులు ఆందోళనకు దిగారు.

త్వరలోనే రైతులందరికీ ‘భరోసా’

త్వరలోనే రైతులందరికీ ‘భరోసా’

త్వరలోనే అన్ని గ్రామాల రైతులకు రైతు భరోసా డబ్బులు వారి ఖాతాల్లో జమ అవుతాయని, ఎలాంటి ఆందోళన చెందొద్దని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు.

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తూ జిల్లా సెషన్స్‌ జడ్జి సున్నం శ్రీనివా్‌సరెడ్డి తీర్పును వెలువరించినట్లు ఎస్పీ నారాయణరెడ్డి వివరించారు.

రైలు ఢీకొని వృద్ధురాలి మృతి

రైలు ఢీకొని వృద్ధురాలి మృతి

వృద్ధాప్య పెన్షన్‌ డబ్బులు తీసుకొని ఇంటికి వెళ్తున్న వృద్ధురాలు ప్రమాదవశాత్తు గూడ్స్‌ రైలు ఢీకొని మృతిచెందింది.

పోస్టాఫీస్‌లో డబ్బులు దుర్వినియోగం

పోస్టాఫీస్‌లో డబ్బులు దుర్వినియోగం

పట్టణంలోని పోస్టాఫీ్‌సలో పదేళ్ల కిందట జరిగిన డబ్బులు దుర్వినియోగం కేసులో నిందితుడికి రెండేళ్ల శిక్ష పడినట్లు ఎస్‌ఐ జీవి.సత్యనారాయణ తెలిపారు.

డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులో పలువురికి జైలు

డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులో పలువురికి జైలు

మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదని ఎస్‌ఐ అరవింద్‌ హెచ్చరించారు.

గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం లభ్యం

గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం లభ్యం

గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

లగచర్ల నిందితుడు సురేశ్‌రాజ్‌ విడుదల

లగచర్ల నిందితుడు సురేశ్‌రాజ్‌ విడుదల

దుద్యాల మండలంలోని లగచర్ల గ్రామంలో గత నవంబరు 11న జిల్లా కలెక్టర్‌ ఇతర అధికారులపై జరిగిన దాడి సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే.

Chiranjeevi: ఎక్స్‌ పీరియం పార్క్‌ బాగా నచ్చింది.. ఇక్కడ షూటింగ్ చేస్తా

Chiranjeevi: ఎక్స్‌ పీరియం పార్క్‌ బాగా నచ్చింది.. ఇక్కడ షూటింగ్ చేస్తా

Megastar Chiranjeevi: హైదరాబాద్ శివారులో ఎక్స్ పీరియం పార్క్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని.. అందుకే మనసుకు దగ్గరయ్యారని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. 25 ఏళ్లుగా రామ్‌దేవ్ మొక్కలు, శిలలపై రీసెర్చ్ చేస్తున్నారని అన్నారు. ఎక్స్ పీరియం పార్క్ తెలంగాణ రాష్ట్రానికి అందం తెస్తుందని.. ఈ పార్క్ ను కళాహృదయంతో చూడాలని అన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి