• Home » Telangana » Rangareddy

రంగారెడ్డి

చెత్త తరలిస్తున్న లారీ దగ్ధం

చెత్త తరలిస్తున్న లారీ దగ్ధం

ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి చెత్త తరలిస్తున్న లారీ దగ్ధమైంది. ఈ ఘటన శనివారం కీసర పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

చోరీ కేసులో నలుగురి రిమాండ్‌

చోరీ కేసులో నలుగురి రిమాండ్‌

గోడౌన్‌లో నగదు దొంగిలించిన నలుగురిని పోలీసులు అరెస్టుచేసి శనివారం రిమాండ్‌కు తరలించారు. మొయినాబాద్‌ మండల కేంద్రంలోని భరద్వాజ్‌ కాలనీలో పద్మావతి అసోసియేట్‌ పేరుతో ఓ గోదాం ఉంది. దానికి పెద్దమంగళారం గ్రామానికి చెందిన వినీత్‌రెడ్డి ఇన్‌చార్జిగా ఉన్నాడు.

పాత కక్షలతో వ్యక్తిపై హత్యాయత్నం

పాత కక్షలతో వ్యక్తిపై హత్యాయత్నం

పాత కక్షలను మనసులో పెట్టుకొని ఓ వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు బొలెరోతో ఢీకొట్టి చంపేందుకు యత్నించిన ఘటన కొందుర్గు మండలం చిన్నఎల్కిచర్ల శివారులో శనివారం చోటు చేసుకుంది. కొందుర్గు ఎస్సై కృష్ణయ్య, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..

 గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఓవ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మర్పల్లి శివారులో చోటుచేసుకుంది.

రెండు కార్లు ఢీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు

రెండు కార్లు ఢీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు

గూడూరు గేటు వద్ద రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొట్టుకోవడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డ ఘటన శనివారం కందుకూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది.

అర్హులందరికీ రేషన్‌కార్డులు అందిస్తాం

అర్హులందరికీ రేషన్‌కార్డులు అందిస్తాం

అర్హులందరికీ తప్పనిసరిగా రేషన్‌కార్డులు అందిస్తామని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ అన్నారు. శనివారం అప్పారెడ్డిగూడ, వీర్లపల్లి, మామిడిపల్లి, మొదళ్లగూడలో అధికారులు నిర్వహిస్తున్న గృహలక్ష్మి సర్వేలో పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఎన్టీఆర్‌ సేవలు చిరస్మరణీయం

ఎన్టీఆర్‌ సేవలు చిరస్మరణీయం

ఎన్టీఆర్‌ సేవలు చిరస్మరణీయమని టీడీపీ రాష్ట్ర లీగల్‌ సెల్‌ మాజీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర నాయకుడు అండేకార్‌ యాదిలాల్‌ అన్నారు. శనివారం ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో జరిగిన నిర్వహించిన రక్తదాన శిబిరంలో కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మెరుగైన వసతుల కల్పనే ధ్యేయం

మెరుగైన వసతుల కల్పనే ధ్యేయం

ప్రజలకు మెరుగైన వసతుల కల్పనే కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వ ధ్యేయమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. అధికారులు నిబద్దదతో పనిచేసి ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని కోరారు.

పశువుల పాక దగ్ధం

పశువుల పాక దగ్ధం

అర్ధరాత్రి ప్రమాదవశాత్తు పశువులపాక దగ్ధం కాగా రెండు దూడలు మృత్యువాతపడగా ఐదు గేదెలకు తీవ్రగాయాలయ్యాయి.

రాజకీయాలకతీతంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు

రాజకీయాలకతీతంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు

రాజకీయాలకతీతంగా అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఈ ఏడాది నియోజకవర్గంలో 3500 ఇళ్లు మంజూరు చేస్తున్నామని, డిసెంబరు చివరి నాటికి నిర్మాణం పూర్తి చేసే బాధ్యత అధికారులదేనన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి