• Home » Telangana

తెలంగాణ

సైబర్ నేరాలే భవిష్యత్తులో అతిపెద్ద సవాల్: డీజీపీ సీవీ ఆనంద్

సైబర్ నేరాలే భవిష్యత్తులో అతిపెద్ద సవాల్: డీజీపీ సీవీ ఆనంద్

సైబర్ నేరాలే భవిష్యత్తులో అతిపెద్ద సవాల్ అని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. వీటిని ఇప్పుడే నియంత్రించక పోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. సైబర్ మోసాలతో కుటుంబాలు జీవితకాల పొదుపు కోల్పోతున్నారని పేర్కొన్నారు.

తెలంగాణ నుంచి కర్ణాటకకు రేషన్ బియ్యం స్మగ్లింగ్.. ఐదుగురి అరెస్ట్

తెలంగాణ నుంచి కర్ణాటకకు రేషన్ బియ్యం స్మగ్లింగ్.. ఐదుగురి అరెస్ట్

తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం ముఠా గుట్ట రట్టు చేశారు గచ్చిబౌలి పోలీసులు. ఈ ముఠాకు చెందిన ఐదుగురు వ్యక్తులను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.

ఎడ్యుకేషన్ జిహాద్‌పై సీఎం రేవంత్ సమాధానం చెప్పాల్సిందే: రాంచందర్ రావు ఫైర్..

ఎడ్యుకేషన్ జిహాద్‌పై సీఎం రేవంత్ సమాధానం చెప్పాల్సిందే: రాంచందర్ రావు ఫైర్..

సైదాబాద్‌లోని సక్సెస్ స్కూల్ ఘటనపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో 'ఎడ్యుకేషన్ జిహాద్' తారాస్థాయికి చేరిందంటూ ఆయన మండిపడ్డారు. ఇందుకు పాతబస్తీ సైదాబాద్‌లోని సక్సెస్ స్కూల్ ఘటనే ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు.

కేసీఆర్ హయాంలో ఇరిగేషన్ వ్యవస్థను నాశనం చేశారు.. మంత్రి ఉత్తమ్ ధ్వజం

కేసీఆర్ హయాంలో ఇరిగేషన్ వ్యవస్థను నాశనం చేశారు.. మంత్రి ఉత్తమ్ ధ్వజం

కేసీఆర్ హయాంలోని పదేళ్లలో ఇరిగేషన్‌పై లక్షల కోట్లు ఖర్చు చేశారని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

హిందూ సంస్కృతిపై దాడి చేస్తున్నారు: కేంద్రమంత్రి బండి సంజయ్

హిందూ సంస్కృతిపై దాడి చేస్తున్నారు: కేంద్రమంత్రి బండి సంజయ్

కొంతమంది హిందూ సంస్కృతిపై బలవంతంగా దాడి చేస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పర్యావరణ సమతుల్యతలో పాముల పాత్ర కీలకం

పర్యావరణ సమతుల్యతలో పాముల పాత్ర కీలకం

పర్యావరణ సమతుల్యతలో పాముల పాత్రం ఎంతో కీలకంగా మారింది. ప్రతి సంవత్సరం జూలై 16వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ పాముల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు.

బోనస్‏కు కొత్త నిబంధనలు..

బోనస్‏కు కొత్త నిబంధనలు..

రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యం పంటకు బోనస్‌ అందించేందుకు కొత్త నిబంధనలను విధించింది.

వర్షాభావాన్ని ఎదుర్కొనేందుకు సమగ్ర కార్యాచరణ సిద్ధం చేస్తాం: మంత్రి తుమ్మల

వర్షాభావాన్ని ఎదుర్కొనేందుకు సమగ్ర కార్యాచరణ సిద్ధం చేస్తాం: మంత్రి తుమ్మల

వర్షాభావాన్ని ఎదుర్కొనేందుకు సమగ్ర కార్యాచరణ సిద్ధం చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు.

రికార్డు స్థాయిలో పసుపు ధర

రికార్డు స్థాయిలో పసుపు ధర

మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో పసుపు గరిష్ఠ ధర రికార్డు స్థాయిలో క్వింటాకు రూ.16,159గా నమోదైంది.

సైదాబాద్ స్కూల్‌లో వివాదం.. హిందూ విద్యార్థికి కల్మా హోమ్‌వర్క్!

సైదాబాద్ స్కూల్‌లో వివాదం.. హిందూ విద్యార్థికి కల్మా హోమ్‌వర్క్!

హైదరాబాద్‌ పాతబస్తీలోని సైదాబాద్‌లో ఉన్న సక్సెస్ స్కూల్‌లో హోమ్‌వర్క్‌కు సంబంధించిన ఓ ఘటన వివాదానికి దారితీసింది. రెండో తరగతి చదువుతున్న ఓ హిందూ విద్యార్థికి కల్మా, సూరహ్ ఫాతిహా చదవాలని హోమ్‌వర్క్ ఇవ్వడం సంచలనంగా మారింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి