• Home » Telangana

తెలంగాణ

శ్రమ దోపిడీ ఎక్కడున్నా నిలదీస్తాం

శ్రమ దోపిడీ ఎక్కడున్నా నిలదీస్తాం

దేశంలో శ్రమ దోపిడి ఎక్కడ ఉంటుందో అక్క డ సీపీఐ ప్రశ్నిస్తుందని సీపీఐ జాతీయ కార్య వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు.

మీ సేవ కేంద్రాల ద్వారా విద్యుత్‌ సేవల వినియోగం

మీ సేవ కేంద్రాల ద్వారా విద్యుత్‌ సేవల వినియోగం

జిల్లా ప్రజలకు మీ సేవ కేంద్రాల తోనే విద్యుత్‌ సేవలు అందిస్తామని, వినియోగదారులు సద్వినియోగం చేసుకో వాలని సిరిసిల్ల ఎన్‌పీడీసీఎల్‌ సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ బిక్షపతి కోరారు.

పీఆర్సీ ప్రకటించకుంటే ఉద్యమం

పీఆర్సీ ప్రకటించకుంటే ఉద్యమం

ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్‌లకు రావలసిన పీఆర్సీని జూన్‌ 2వ తేదీలోగా ప్రకటించాలని, లేదంటే ఉద్య మ కార్యాచరణ రూపొందిస్తామని పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి హెచ్చరించారు.

భూవివాదంలో తలదూర్చిన ఎస్‌ఐ

భూవివాదంలో తలదూర్చిన ఎస్‌ఐ

నారాయణపేట జిల్లా మక్తల్‌ మునిసిపాలిటీ పరిధిలోని గార్లపల్లి గ్రామంలో ఓ భూ వివాధంలో తలదూర్చిన ఎస్‌ఐ భాగ్యలక్ష్మీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామస్థులు పట్టణంలోని అంబేడ్కర్‌చౌరస్తాలో రాస్తారోకో నిర్వ హించారు.

 పాలు పొంగించే వేళాయె...

పాలు పొంగించే వేళాయె...

నిరుపేదల సొంతింటి కల సాకారమవుతోంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులు వేగంగా పూర్తి చేసి ఈ నెలాఖరు కల్లా లబ్ధిదారులు కొత్త ఇళ్లలోకి మారేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.

లిఫ్ట్‌ ఇచ్చి దారి దోపిడీ

లిఫ్ట్‌ ఇచ్చి దారి దోపిడీ

లిఫ్ట్‌ ఇచ్చి దారి దోపిడీకి పాల్పడిన నిందితుడిని బుధవారం అరెస్టు చేశారు.

స్పెషల్‌ డ్రైవ్‌ ద్వారా సమస్యల పరిష్కారం

స్పెషల్‌ డ్రైవ్‌ ద్వారా సమస్యల పరిష్కారం

ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నమని మేయర్‌ ధర్ని మధుకర్‌ అన్నారు.

హెలిటూర్‌ వాయిదా

హెలిటూర్‌ వాయిదా

హైదరాబాద్‌ నుంచి సోమశిల మీదుగా శ్రీశై లం వరకు రాష్ట్ర పర్యాటక శాఖ ఏర్పాటు చేసి న హెలిటూరిజం వాయిదా పడింది.

 విద్యార్థుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం

విద్యార్థుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం

వనపర్తి జిల్లా కేంద్రంలో రూ.1.20 కోట్లతో ఎంపీ లాడ్స్‌ నిధులతో నిర్మించిన ఎస్సీ సంక్షేమ బాలికల హాస్టల్‌ భవనాన్ని బుధవారం రాష్ట్ర పశు సంవర్ధక, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే మేఘారెడ్డి, కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్‌ శివసేనారెడ్డితో కలిసి ప్రారంభించారు.

విద్యుత్‌ ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలి

విద్యుత్‌ ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలి

విద్యుత్‌ సంస్థలోని ఆర్టిజన్‌ల సమస్యలు పరిష్కరించాలని జేఏసీ నాయకులు ఆయిళ్ల సత్యనారాయణ, శ్రీకాంత్‌, పవన్‌ డిమాండ్‌ చేశారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి