గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ ఒక్క పథకాన్ని రద్దు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పథకాలను అమలు చేస్తోందని, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటై కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
వైద్య ఆరోగ్య శాఖలో కీలక విభాగం 104 లో పనిచేసిన ఉద్యోగుల పరిస్థితి అయోమయంగా మారింది. 104 సిబ్బంది ప్రధానంగా మారుమూల గ్రామాల ప్రజలు దీర్ఘకాలిక వ్యాధులకు గురైతే వారికి అవగాహన కల్పించడంతో పాటు మందులు అందజేస్తారు.
గ్రామపంచాయతీలకు 16వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి. రాష్ట్రానికి రూ.9,968 కోట్లు కేటాయించారు. అయితే జిల్లా విషయానికొచ్చే సరికి 481 పంచాయతీలకు రూ.40 నుంచి రూ.50 కోట్ల నిధులు మంజూరు కానున్నాయి.
వానాకాలం సీజన్ సాగుకు ఉపయోగపడాల్సిన మూసీ ప్రాజెక్ట్ నీరు వృథాగా పో తోంది. తూము షట్టర్ మరమ్మతుకు రావడంతో ప్రతి రోజూ 30 క్యూసెక్కుల నీరు కుడి కాల్వలోకి వెళ్తుందని అధికారులు చెబుతున్నా అంతకంటే ఎక్కువగానే పోతోందని రైతులు ఆరోపిస్తున్నారు.
అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి సాధించిన భూదాన్పోచంపల్లి ‘ఇక్కత్’ వస్త్ర ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు జిల్లా అధికార యంత్రంగం రంగం సిద్ధంచేసింది.
నాగార్జునసాగర్, మే 26(ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిఽధిలో క్వార్టర్స్లో నివాసం ఉంటున్న నివాసితులను ఇళ్లు ఖాళీ చేయాలంటూ ఎన్ఎస్పీ అధికారులు సోమవారం నోటీసులు జారీ చేశారు.
నాగార్జునసాగర్, మే 26(ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ హిల్కాలనీలోని నాట్కో ఫార్మా కంపెనీలో వివిధ విభాగాల్లో ఉద్యోగా అవకాశాలు ఉన్నాయని కంపెనీ ప్రతినిధులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలకు నిరసన ధర్మారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో మంగళవారం మహాధర్నా చేపట్టారు. ఎస్సీ, ఎస్టీ, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి అడ్లూరి లక్ష్మన్ కుమార్ పాల్గొన్నారు.
పెద్దవూర, మే 26 (ఆంధ్రజ్యోతి): కుటుంబంలో జరిగిన చిన్నపాటి గొడవ కారణంగా మనస్తాపం చెందిన వివాహిత ఇద్దరు కుమారులతో అదృశ్యమైంది.
గ్రామ పంచాయతీ కార్యదర్శుల బదిలీల్లో అనుకున్నట్లుగానే పైరవీలకే పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. అర్హత లేకపోయినా....రాజకీయ అండదండలున్న వారికే ప్రాధాన్యం ఇచ్చినట్లు బహిరంగంగా చర్చ జరుగుతోంది.