రాష్ట్ర రాజధాని ప్రాంతంలోని పారిశ్రామికవాడల్లోని భూముల వినియోగ మార్పిడికి సంబంధించిన హిల్ట్ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్...
గిరిజన సంక్షేమ శాఖలో అక్రమాల డొంక కదులుతోంది. ఎస్టీ గురుకుల పాఠశాలల భవన నిర్మాణాల్లో జాప్యం, నాణ్యత, అక్రమాలపై గత నెలలో...
దివ్యాంగులకు 5% ఇందిరమ్మ ఇళ్లు కేటాయించేలా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ తెలిపారు. రేకుర్తిలోని...
నల్లగొండ జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో బరిలో నిలిచే విషయమై ఇంట్లో నెలకొన్న అయోమయం.. ఆ క్రమంలో జరిగిన గొడవలు ఒకరి ఆత్మహత్యకు దారితీశాయి. చిట్యాల మండలం ఏపూరు గ్రామంలో మూడవ వార్డు బీసీ మహిళకు రిజర్వ్ అయింది. ఆ వార్డు నుంచి మందుల లక్ష్మమ్మ....
పెను ప్రమాదంలో ఉన్న సింగూరు జలాశయానికి అండర్ వాటర్ డ్రోన్ టెక్నాలజీతో పరీక్షలు నిర్వహించారు. డ్రోన్ను జలాశయం అట్టడుగు వరకు పంపించి నీటి కింద స్థితిగతులపై సెన్సార్లు...
రంగారెడ్డి జిల్లా కాంసాన్పల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తన కుమారుడు శేఖర్ వార్డు పదవికి వేసిన నామినేషన్ను ఉపసంహరించుకోవాలంటూ బీఆర్ఎస్...
ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నాయకుడు రాహుల్గాంధీతో జరిగిన భేటీలో బీసీ రిజర్వేషన్ల అంశంపై ఎందుకు చర్చించలేదని సీఎం రేవంత్రెడ్డిని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల....
రాహుల్గాంధీ తెలంగాణ ఇస్తేనే.. కేటీఆర్ కంటూ ఒక పొలిటికల్ పర్సనాలిటీ వచ్చిందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు...
సీఎం రేవంత్రెడ్డి పంచాయతీ ఎన్నికల ప్రచారం కోసం ప్రభుత్వ ధనంతో పట్టణ ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహిస్తూ, ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారని....
పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.175 కోట్లు విడుదల చేసింది. నిధులు విడుదల చేయకపోవడంతో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు...