మాజీమంత్రి హరీశ్రావుపై.. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా నుంచి ఫ్యూచర్ సిటీని ఆపేస్తామంటూ హరీశ్రావు ఎలా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.
హైదరాబాద్లోని టెక్నోరీచ్ సంస్థ సీఈఓ లక్ష్మీకాంత్ గౌడ్పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ఉద్యోగాల పేరుతో అభ్యర్థుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్టు లక్ష్మీకాంత్పై ఆరోపణలు వచ్చాయి.
హైదరాబాద్లోని మాసబ్ట్యాంక్ ప్రాంతంలో న్యాయవాది ఖాజా మొహియుద్దీన్పై ప్రత్యర్థులు దాడికి తెగబడ్డారు. ఇంటి నుంచి బయటకు వచ్చిన న్యాయవాదిని దుండగులు కారుతో ఢీకొట్టారు.
తెలంగాణ ప్రజలకు కేంద్రమంత్రి కిషన్రెడ్డి కీలక విజ్ఞప్తి చేశారు. రాబోయే రోజుల్లో విద్యుత్ సంక్షోభం నుంచి బయటపడేందుకు సోలార్ విద్యుత్ను ప్రోత్సహించాలని సూచించారు.
మినరల్ వాటర్ పేరుతో తాగునీటి విక్రయాలు యఽథేచ్ఛగా జరుగుతున్నాయి.
జంట నగరాల్లోని ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణించే వారికి షాకింగ్ న్యూస్! సుమారు ఆరు రోజుల పాటు భారీ సంఖ్యలో ఎంఎంటీఎస్లు, మెమో రైళ్లు రద్దయ్యాయి.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ను అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. భారీ స్థాయిలో అక్రమ ఆస్తులు వెలుగులోకి రావడంతో సోదాల అనంతరం ఆయనను రిమాండ్కు తరలించారు.
హైదరాబాద్ కూకట్పల్లి రైతుబజార్లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమోటా 29, వంకాయ 23, బెండకాయ 35, పచ్చి మిర్చి 35, బజ్జి మిర్చి 35, కాకరకాయ రూ.35లకు విక్రయిస్తున్నారు.
హైదరాబాద్లోని కోకాపేట ఇప్పుడు కేవలం ఒక శివారు ప్రాంతం కాదు. అది నగర భవిష్యత్తును శాసించబోయే సరికొత్త ఆర్థిక హబ్.
హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో యువతి మృతదేహం లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు లేక్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి యువతి మృతదేహం కనిపించింది.