తెలంగాణ రాజధాని భాగ్యనగరాన్ని మరింత సౌభాగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ సర్కారు అడుగులు వేస్తోంది. రాత్రి వేళల్లోనూ సంపద సృష్టించేలా వ్యూహరచన చేస్తోంది. నైట్ టూరిజం, వైద్య, వెల్నెస్, ఆధ్యాత్మిక, హెరిటేజ్ తదితర విభాగాలను..
హరీష్ రావు చేతిలోకి బీజేపీ వెళ్లిందని సామ రామ్మోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. హరీష్, ఈటల రాజేందర్ వ్యూహంలో రాష్ట్ర బీజేపీ చిక్కిందని అన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీకి డిసెంబర్ 7వ తేదీన వెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ యూనివర్సిటీ అభివృద్ధికి ఎంత ఖర్చు అయినా నిధులు కేటాయిస్తామన్నారు. ఓయూను ప్రపంచస్థాయిలో నిలబెడతామని ఆయన ప్రకటించారు.
హైదరాబాద్లోని ప్యూచర్ సిటీ వేదికగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ సమ్మిట్కు దేశ విదేశాల నుంచి భారీగా ప్రతినిధులు హైదరాబాద్ తరలిరానున్నారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో ఈ సమ్మిట్ జరగనుంది.
తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. పవన్ క్షమాపణ చెబితే.. తెలంగాణలో ఆయన సినిమా ఒకటి, రెండు రోజులు ఆడుతుందన్నారు.
హైదరాబాద్ నగరంలోని బాచుపల్లి ప్రాంతంలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రెండు వేర్వేరు కళాశాలల్లో ఇంటర్మీడియట్ విద్యనభ్యసిస్తోన్న వీరు.. ఒకేసారి ఇలా సూసైడ్కు పాల్పడటం కలకలం సృష్టిస్తోంది.
హైదరాబాద్ గాంధీభవన్లో ఈ ఉదయం పదిగంటలకు టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో నూతనంగా నియమితులైన డీసీసీ అధ్యక్షులకు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ నియమక పత్రాలు అందజేయనున్నారు. పూర్వ డీసీసీ అధ్యక్షులను సీఎం రేవంత్ రెడ్డి సన్మానించనున్నారు.
బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ హైదరాబాద్లో ప్రపంచ స్థాయి ఫిల్మ్ సిటీని ఏర్పాటు చేయనున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలోనే దీన్ని ఏర్పాటు చేస్తారు....
టాలీవుడ్ హీరో ధర్మ మహేశ్ భార్య గౌతమి చౌదరిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో సోమవారం బిగ్బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ బాషా ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు గౌతమి చౌదరిపై కేసు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు.
న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే, పర్మిషన్ ఉండాల్సిందే అంటున్నారు పోలీసులు.