కాన్వాయ్ను తగ్గించుకోవాలని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల నిర్ణయం తీసుకున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ సందేశానికి తాము మద్దతు ఇస్తున్నామని గవర్నర్ వెల్లడించారు.
నీట్ యూజీ 2026 పరీక్ష రద్దుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. నీట్ పేపర్ లీక్ ఘటనపై పారదర్శకంగా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
సింగరేణిలో మహిళా డంపర్ ఆపరేటర్ల నియామకానికి శ్రీకారం చుట్టారు. 13 దశాబ్దాల చరిత్రలో తొలిసారిగా భారీ డంపర్లను మహిళలు నడపనున్నారు.
మూడు రోజుల పాటు ఉత్తర తెలంగాణలో ఎండలు తీవ్రరూపం దాల్చనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
హైదరాబాద్లో డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరిని ఎక్సైజ్ ఎస్టీఎఫ్బీ అధికారులు అరెస్ట్ చేశారు. వారి నుంచి ఎండీఎంఏ, ఓజీ కుష్, చరస్ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు.
ప్రయాణికులకు బస్సుల వివరాలు, సమయపాలన తెలియజేయాల్సిన ఆర్టీసీ గమ్యం యాప్ రూట్ తప్పుతోంది.
అపార్ట్మెంట్లలో లిఫ్ట్లు మృత్యుపాశాలుగా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా చిన్నపిల్లల పాలిట శాపం అవుతున్నాయి.
హైదరాబాద్ కూకట్పల్లి రైతుబజార్లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమాటా 27, వంకాయ 23, బెండకాయ రూ. 35లకు విక్రయిస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎంసీఆర్హెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో మెగా గ్రోత్ కారిడార్పైన బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు సీఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్, తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్, డైరెక్టర్ డాక్టర్ టి.కె. శ్రీదేవి, డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ దేవేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌలిదొడ్డిలో విషాదం చోటుచేసుకుంది. లిఫ్ట్లో చిక్కుకుని ఐదేళ్ల చిన్నారి మృతిచెందింది. ఓ మహిళా హాస్టల్లో దారుణ ఘటన చోటుచేసుకుంది.