• Home » YCP

YCP

సీఐ కనకారావుకు ప్రశంసా పత్రం.. తీవ్ర విమర్శలు

సీఐ కనకారావుకు ప్రశంసా పత్రం.. తీవ్ర విమర్శలు

రిపబ్లిక్ డే వేడుకల్లో గన్నవరం సీఐ కనకారావుకు ప్రశంసాపత్రం అందజేయడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. నాడు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికి కారణమైన వైసీపీ నాయకులకు వదిలి టీడీపీ నేతలపై సీఐ కనకరావు కేసులు పెట్టారని మండిపడుతున్నారు.

రాజకీయాల్లోకి విజయసాయిరెడ్డి రీఎంట్రీ.!

రాజకీయాల్లోకి విజయసాయిరెడ్డి రీఎంట్రీ.!

లిక్కర్ స్కాం అంశంలో తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. తన దృష్టిలో అసలు లిక్కర్ స్కాం అనే విషయమే లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణ అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు.

AP News: టీడీపీ నేతల ఫైర్‌.. దందాలు, దౌర్జన్యాలు వేణురెడ్డికే చెల్లు

AP News: టీడీపీ నేతల ఫైర్‌.. దందాలు, దౌర్జన్యాలు వేణురెడ్డికే చెల్లు

దందాలు, దౌర్జన్యాలు వైసీపీ నాయకుడు వేణురెడ్డికే చెల్లుబాటు అవుతుందని తెలుగుదేశం పార్టీ నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు వారు విలేకరులతో మాట్లాడుతూ... హిందూపురం నియోజకవర్గంలో వైసీపీ నేతలు ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారో ఇక్కడి ప్రజలకు అన్నీ తెలుసన్నారు.

MP Appalanaidu: మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ పోటీపై ఎంపీ అప్పలనాయుడు సమాధానమిదే..

MP Appalanaidu: మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ పోటీపై ఎంపీ అప్పలనాయుడు సమాధానమిదే..

తెలంగాణలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ పోటీకి సంబంధించి విజయనగరం ఎంపీ అప్పలనాయుడు క్లారిటీ ఇచ్చారు.

Minister Parthasarathy: వైసీపీకి అమరావతి పాపమే శాపమైంది: మంత్రి పార్థసారథి

Minister Parthasarathy: వైసీపీకి అమరావతి పాపమే శాపమైంది: మంత్రి పార్థసారథి

మాజీ సీఎం జగన్‌పై మంత్రి పార్థసారథి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 2024 ఎన్నికల్లో ప్రజల కోపానికి గురైన వైసీపీకి అమరావతి పాపమే శాపమైందని.. కేవలం 11 సీట్లకే పరిమితమైందని వ్యాఖ్యానించారు.

Tuni Violence: మాటు వేసి కత్తులతో దాడి.. తునిలో రెచ్చిపోయిన వైసీపీ నేతలు

Tuni Violence: మాటు వేసి కత్తులతో దాడి.. తునిలో రెచ్చిపోయిన వైసీపీ నేతలు

తునిలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. ఓ బర్త్‌డే పార్టీకి వెళ్లి వస్తున్న టీడీపీ నేతలపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

Ananthapuram News: వైసీపీ వర్గీయుల బరితెగింపు.. టీడీపీ కార్యకర్తలపై దాడి

Ananthapuram News: వైసీపీ వర్గీయుల బరితెగింపు.. టీడీపీ కార్యకర్తలపై దాడి

రాష్ట్రంలో అధికారం కోల్పోయినా.. వైసీపీ కార్యకర్తల బరితెగింపు రాజకీయాలు ఆగడం లేదు. అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైసీపీ వర్గీయు దాడులకు పాల్పడ్డారు. ఇప్పటికే రప్పా.. రప్పా.. అంటూ వీరంగం చేసిన ఆ పార్టీ కార్యకర్తలలు తాజాగా టీడీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. వివరాలిలా ఉన్నాయి.

Bhanu Prakash Reddy: అన్నీ తాడేపల్లి ప్యాలెస్‌తోనే లింక్.. త్వరలో శిక్ష తప్పదు: భానుప్రకాశ్ రెడ్డి

Bhanu Prakash Reddy: అన్నీ తాడేపల్లి ప్యాలెస్‌తోనే లింక్.. త్వరలో శిక్ష తప్పదు: భానుప్రకాశ్ రెడ్డి

వైసీపీపై భానుప్రకాశ్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. గోశాల నుంచి గోవిందుడి వరకు వైసీపీ నాయకులు ఆధారాలు సృష్టించి తమపై అపచారం మోపుతున్నారని ఆయన ఆరోపించారు.

Krishna water: కళ్యాణి డ్యాంకు కృష్ణా జలాలు

Krishna water: కళ్యాణి డ్యాంకు కృష్ణా జలాలు

త్వరలో కృష్ణమ్మ వెంకన్న పాదాలను తాకనుంది. నీవా బ్రాంచ్‌ కెనాల్‌ నుంచి హంద్రీనీవా జలాలను కల్యాణ్‌డ్యాంకు నింపేందుకు అడుగు ముందుకు పడింది.

సిమెంటు, స్టీలు సరఫరాకు  స్వస్తి

సిమెంటు, స్టీలు సరఫరాకు స్వస్తి

లబ్ధిదారులకు ఇకపై మెటీరియల్‌కు బదులుగా నగదు రూపంలో బిల్లులు చెల్లించాలని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఆదేశాలతో లబ్ధిదారులకు, గృహనిర్మాణ శాఖ అఽఽధికారులకు కూడా ఊరట కలిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి