• Home » YCP

YCP

పూడి శ్రీహరికి మరోసారి బెయిల్ మంజూరు

పూడి శ్రీహరికి మరోసారి బెయిల్ మంజూరు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాజీ సీపీఆర్‌వో పూడి శ్రీహరికి కుప్పం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టించారనే ఆరోపణల నేపథ్యంలో శ్రీహరిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

గూగుల్ తెచ్చిన ఘనత మాది.. గన్ కల్చర్ మీది: మూర్తి యాదవ్

గూగుల్ తెచ్చిన ఘనత మాది.. గన్ కల్చర్ మీది: మూర్తి యాదవ్

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూర్యచంద్రులని జనసేన పార్టీ నేత, జీవీఎంసీ మాజీ కార్పొరేటర్ మూర్తి యాదవ్ అభివర్ణించారు.

ప్రత్యర్థి పార్టీ కుట్రలకు ఇక కాలం చెల్లింది: సీఎం చంద్రబాబు

ప్రత్యర్థి పార్టీ కుట్రలకు ఇక కాలం చెల్లింది: సీఎం చంద్రబాబు

అధికారంలో ఉండగా రాష్ట్రాన్ని నాశనం చేసింది చాలక.. ఇప్పుడు కూడా కుట్రలు చేస్తున్నారంటూ వైసీపీపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. కిల్లింగ్ మనస్తత్వంతో ఉన్న పార్టీకి సంక్షేమం పట్టదని.. అభివృద్ధి అంటే గిట్టదన్నారు.

మావిగన్‌తో వైసీపీకి తలనొప్పి.. ఉత్తరాంధ్రలో తగ్గిన రాజకీయ ప్రభావం!

మావిగన్‌తో వైసీపీకి తలనొప్పి.. ఉత్తరాంధ్రలో తగ్గిన రాజకీయ ప్రభావం!

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో మావిగన్ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వైసీపీలో అంతర్గతంగా ఈ వ్యవహారంపై మదనం జరుగుతున్నట్లు సమాచారం.

వ్యవసాయ శాఖ అధికారిపై వైసీపీ నేత బూతు పురాణం

వ్యవసాయ శాఖ అధికారిపై వైసీపీ నేత బూతు పురాణం

ఎన్టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలు మండలం వెల్దుర్తిపాడుకు చెందిన వైసీపీ నేత బూతు పురాణం తాజాగా బయటపడింది. తన ఫోన్ ఎత్తడం లేదని వ్యవసాయ శాఖ అధికారిపై వైసీపీ నేత వేలాద్రి నోరు పారేసుకున్నాడు.

వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు: మంత్రి సంధ్యారాణి

వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు: మంత్రి సంధ్యారాణి

ఉత్తరాంధ్ర అభివృద్ధిపై వైసీపీ నేతలకు అసూయ ఎక్కువై, కడుపుమంటతో మొసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి వ్యాఖ్యానించారు. ఒక్క అవకాశం ఇస్తే ఉత్తరాంధ్రను, విశాఖను కబ్జా చేసి, ఎవరూ బతకలేకుండా ఆస్తులు లాక్కున్నారని ఆరోపించారు.

విద్యుత్‌ కొనుగోళ్లపై మాట్లాడే హక్కు వైసీపీకి లేదు

విద్యుత్‌ కొనుగోళ్లపై మాట్లాడే హక్కు వైసీపీకి లేదు

‘లాభాల్లోని విద్యుత్‌ శాఖను వైసీపీ ప్రభుత్వ హయాంలో విధ్వంసం చేశారు. తొమ్మిదిసార్లు విద్యుత్‌ చార్జీలను పెంచి.. ప్రజలతో కట్టించిన వైసీపీకి విద్యుత్‌ కొనుగోళ్లపై మాట్లాడే నైతిక హక్కు లేదు’ అని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ విమర్శించారు.

ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై నేడు కోర్టులో విచారణ

ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై నేడు కోర్టులో విచారణ

కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై శుక్రవారం రాజమండ్రి జిల్లా కోర్టులో విచారణ జరగనుంది.

ABN ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌.. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామం

ABN ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌.. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామం

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సర్పవరం ఇన్‌ఛార్జి సీఐ రవికుమార్‌ను ఉన్నతాధికారులు కేసు దర్యాప్తు నుంచి తొలగించారు.

సుబ్రహ్మణ్యం హత్య కేసు నిందితులను వదిలే ప్రసక్తే లేదు: మంత్రి సవిత

సుబ్రహ్మణ్యం హత్య కేసు నిందితులను వదిలే ప్రసక్తే లేదు: మంత్రి సవిత

హత్యలు చేయటం, సాక్షుల్ని బెదిరించటం, రేటు మాట్లాడటం, కుటుంబసభ్యులను, జడ్జిలను బెదిరించాలని చూడటం మాజీ సీఎం జగన్‌కు అలవాటని మంత్రి సవిత మండిపడ్డారు. జగన్ తరహాలోనే వైసీపీ నాయకులు శవరాజకీయాలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి