Home » Wife Killed Husband
ప్రియుడి మోజులో పడి పచ్చని సంసారాన్ని నిట్టనిలువునా కాల్చుకుంటున్నారు కొందరు మహిళలు. అలాంటి ఘటనే చిత్తూరు జిల్లాలో తాజాగా సంచలనం రేపుతోంది.
బతకుతెరువు కోసం కోసం దంపతులు కృష్ణ జ్యోతి బోరా, భరత్ బోరా అస్సాం నుంచి హైదరాబాద్కు వచ్చారు. కొకాపేట్లో కార్మికులుగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
నిర్మల్ జిల్లా సోన్ మండలం వెల్మల్ గ్రామంలో ఓ భార్య దాష్టీకానికి భర్త బలయ్యాడు. భార్య నాగలక్ష్మి ప్రియుడు మహేష్తో కలిసి భర్త హరిచరణ్ను హత్య చేసింది. నాగలక్ష్మి అదే గ్రామానికి చెందిన మహేష్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
Krishna District: వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. చిన్న కుటుంబం చింతలేని కుటుంబంలా వీరి కాపురం సాగేది. లక్ష్మణ్, పావని మధ్యలోకి సమీప బంధువు ప్రదీప్ ఎంట్రీ ఇచ్చాడు.
Childhood Friend: విజయ్ భార్యను తీసుకుని మాచోహళ్లి వెళ్లిపోయాడు. అక్కడ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అయితే, ధనుంజయ్, ఆశల సంబంధం మాత్రం ఆగలేదు. ఇద్దరూ తరచుగా కలుస్తూ ఉండేవారు. తమ సంబంధానికి విజయ్ అడ్డుగా ఉన్నాడని వారు భావించారు.
13 Year Old Exposes Mother: రోజురోజుకు తండ్రి పరిస్థితి విషమిస్తుండటంతో పెద్ద కూతురు బంధువులకు ఫోన్ చేసి చెప్పింది. వారు అతడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భరత్ చనిపోయాడు.
Woman And Daughter: జులై 25వ తేదీన సోనాల్ తన కూతురితో కలిసి భర్తను ఇంట్లోనే చంపేసింది. ఇందుకోసం ఓ ఇద్దరు యువకుల సాయం తీసుకుంది. భర్తను చంపేసి.. అతడు గుండెపోటుతో చనిపోయాడని ఇతర కుటుంబసభ్యుల్ని నమ్మించే ప్రయత్నం చేసింది.
Mystery Solved: నిగప్ప శవం కోసం వెతికారు. కానీ, శవం దొరకలేదు. కొన్ని రోజుల తర్వాత తిప్పేశ్ కేరళకు వెళ్లి సెటిల్ అయ్యాడు. మరికొన్ని రోజుల తర్వాత లక్ష్మి కూడా కేరళ వెళ్లింది. వెళ్లేటప్పుడు కుటుంబసభ్యులకు ఎవ్వరికీ చెప్పలేదు.
భర్తతో గొడవపడిన భార్య పుట్టింటికి వెళ్లింది. తనకు ఆరోగ్యం బాగోలేదంటూ భర్తకు ఫోన్ చేసి పిలిపించింది.
ఢిల్లీలోని ఉత్తమ్ నగర్కు చెందిన కరణ్ దేవ్ (36) కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడని సుస్మిత అనే మహిళ హాస్పిటల్కు తీసుకొచ్చింది. అయితే పోస్ట్మార్టమ్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. వరసకు మరిది అయిన రాహుల్ (24)తో అఫైర్ పెట్టుకున్న సుస్మిత.. అతడి సహాయంతో భర్తను అంతమొందించింది.