Home » Wife Killed Husband
హనీమూన్కు వెళ్లి ప్రియుడితో కలిసి భర్త రాజా రఘువంశీని చంపేసిన సోనమ్ గురించి మరువకముందే.. పుణెకు చెందిన సియా అనే యువతి తన కాబోయే భర్త కేతన్ అగర్వాల్ను లోయలోకి తోసి....
మెదక్ జిల్లాలో ఆర్మీ ఉద్యోగి పొన్నం కుమార్ దారుణ హత్యకు గురయ్యారు. మెదక్ పట్టణంలోని మిలిటరీ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
కుటుంబ కలహాలతో భార్య భర్తను అంతమొందించిన దారుణ ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో వెలుగుచూసింది.
అనారోగ్యంతో ఉన్న భర్త ఎలాగూ చనిపోతాడని పథకం ప్రకారం పెద్ద మొత్తంలో జీవిత బీమా పాలసీ తీసుకుందామె! నెలలు గడస్తున్నా అతడు చనిపోకపోవడంతో బీమా డబ్బులపై ఆశతో మరో నలుగురితో కలిసి చంపించింది.
మతిస్థిమితం లేని ఓ భార్య తన భర్తను నిద్రిస్తున్న సమయంలో సుత్తితో కొట్టి చంపింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల పట్టణంలో జరిగింది.
ప్రియుడి మోజులో పడి పచ్చని సంసారాన్ని నిట్టనిలువునా కాల్చుకుంటున్నారు కొందరు మహిళలు. అలాంటి ఘటనే చిత్తూరు జిల్లాలో తాజాగా సంచలనం రేపుతోంది.
బతకుతెరువు కోసం కోసం దంపతులు కృష్ణ జ్యోతి బోరా, భరత్ బోరా అస్సాం నుంచి హైదరాబాద్కు వచ్చారు. కొకాపేట్లో కార్మికులుగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
నిర్మల్ జిల్లా సోన్ మండలం వెల్మల్ గ్రామంలో ఓ భార్య దాష్టీకానికి భర్త బలయ్యాడు. భార్య నాగలక్ష్మి ప్రియుడు మహేష్తో కలిసి భర్త హరిచరణ్ను హత్య చేసింది. నాగలక్ష్మి అదే గ్రామానికి చెందిన మహేష్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
Krishna District: వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. చిన్న కుటుంబం చింతలేని కుటుంబంలా వీరి కాపురం సాగేది. లక్ష్మణ్, పావని మధ్యలోకి సమీప బంధువు ప్రదీప్ ఎంట్రీ ఇచ్చాడు.
Childhood Friend: విజయ్ భార్యను తీసుకుని మాచోహళ్లి వెళ్లిపోయాడు. అక్కడ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అయితే, ధనుంజయ్, ఆశల సంబంధం మాత్రం ఆగలేదు. ఇద్దరూ తరచుగా కలుస్తూ ఉండేవారు. తమ సంబంధానికి విజయ్ అడ్డుగా ఉన్నాడని వారు భావించారు.