Home » West Godavari
YCP Sarpanch Controversy: ఓ మహిళ పట్ల వైసీపీకి చెందిన సర్పంచ్ ప్రవర్తించిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. తనను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నారంటూ వైసీపీ సర్పంచ్పై ఓ మహిళ ఆరోపణలు చేసింది
Vamsi Remand News: మాజీ ఎమ్మెల్యే వంశీని కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో నూజివీడు కోర్టు వంశీకి ఈనెల 29 వరకు రిమాండ్ విధించింది.
Dwaraka Tirumala: చిన్నతిరుమలేశునికి ఆదివారం జరగనున్న దివ్య కల్యాణమహోత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన అధికారులు పట్టు వస్త్రాలు అందజేశారు. పట్టువస్త్రాలను శిరస్సుపై ఉంచుకుని ఆలయ ఆవరణలో ప్రదక్షిణలు నిర్వహించారు.
Shocking Incident: నడిరోడ్డుపై ఓ మతిస్థిమితం లేని వ్యక్తి హల్చల్ చేశాడు. అతడు చేసే పనిని అక్కడి ప్రజలు చూస్తున్నారే తప్ప ఆపే ప్రయత్నం చేయలేదు. చివరకు ఆ వ్యక్తి నడిరోడ్డుపైనే కుప్పకూలిపోయాడు.
Amaravati Re Launch: అమరావతి పున:ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ఇప్పటికే వందల బస్సుల్లో ప్రజలు అమరావతి సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫొటోలు మార్ఫింగ్ చేసిన నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఉప ముఖ్యమంత్రి ఫొటోలు మార్ఫింగ్ చేసిన ఓ యువకుడు తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశాడు.
Raghurama Comments On Prabhavati: డాక్టర్ ప్రభావతిపై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసులకు ప్రభావతి సహకరించకపోవడంపై ఫైర్ అయ్యారు.
జగన్ ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టును విస్మరించారు. ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలో వచ్చాక పోలవరం పనులు పరుగులు పెడుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సహాయ పునరావాస ప్యాకేజి కింద మరో రూ. 6,270 కోట్లు విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈరోజు సీఎం చంద్రబాబు పోలవరం సందర్శనకు వస్తున్నారు.
గడిచిన ఐదేళ్లపాటు తనతో సహా టీడీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఇబ్బందులు పడ్డారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీకి ఒక పటిష్టమైన యంత్రాంగం ఉందని, ఇకపైనా ఎప్పటికప్పుడు మరింత పటిష్టంగా మారాలని చెప్పారు.
CM Chandrababu Swatch Andhra: స్వచ్చ్ దివస్ కార్యక్రమంలో భాగంగా తణుకు ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో ప్రజలతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. చివరి రక్తపు బొట్టు వరకు ప్రజలకు సేవ చేస్తానని.. రాబోయే 22 ఏళ్లలో ఏపీని దేశంలో నెంబర్ వన్గా చేస్తానని సీఎం స్పష్టం చేశారు.