• Home » West Bengal Assembly Elections 2026

West Bengal Assembly Elections 2026

బెంగాల్‌, అస్సాంలో బీజేపీ ప్రభంజనం

బెంగాల్‌, అస్సాంలో బీజేపీ ప్రభంజనం

పశ్చిమ బెంగాల్‌, అస్సాం రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించే అవకాశాలు అధికంగా ఉన్నాయని టుడేస్‌ చాణక్య సంస్థ అంచనా వేసింది. అలాగే...

200 ప్లస్ సీట్లతో మనమే గెలుస్తాం.. మమతా బెనర్జీ ధీమా

200 ప్లస్ సీట్లతో మనమే గెలుస్తాం.. మమతా బెనర్జీ ధీమా

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఈనెల 4న కౌంటింగ్ జరుగనుండటంతో కౌంటింగ్ ఏజెంట్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారంనాడు ఆమె మాట్లాడారు.

బెంగాల్‌లోని 15 పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్.. ఈసీ సంచలన నిర్ణయం

బెంగాల్‌లోని 15 పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్.. ఈసీ సంచలన నిర్ణయం

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కొన్నిచోట్ల అవకతవకలు జరిగినట్టు వచ్చిన ఫిర్యాదులపై భారత ఎన్నికల సంఘం (ECI) కీలక నిర్ణయం తీసుకుంది. రెండు నియోజకవర్గాల్లోని 15 పోలింగ్ బూత్‌లలో మే 2న రీపోలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది.

 బెంగాల్‌లో కౌంటింగ్‌కు అదనపు పరిశీలకులు.. ఈసీ మరో కీలక నిర్ణయం

బెంగాల్‌లో కౌంటింగ్‌కు అదనపు పరిశీలకులు.. ఈసీ మరో కీలక నిర్ణయం

బెంగాల్‌లో అదనపు కౌంటింగ్ పరిశీలకులు, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించింది. రెగ్యులర్ కౌంటింగ్ అబ్జర్వర్లకు సాయంగా 165 మంది అదనపు కౌంటింగ్ పరిశీలకులు, 77 మంది పోలీసు పరిశీలకులను మోహరిస్తున్నట్టు ఎన్నికల కమిషన్ శనివారంనాడు ప్రకటించింది.

కమర్షియల్‌ గ్యాస్‌ ధర పెంచడం ప్రజలను మోసం చేయడమే: మంత్రి ఉత్తమ్‌

కమర్షియల్‌ గ్యాస్‌ ధర పెంచడం ప్రజలను మోసం చేయడమే: మంత్రి ఉత్తమ్‌

బెంగాల్‌ ఎన్నికలు ముగిసి 24 గంటలు గడవగానే... కేంద్ర ప్రభుత్వం కమర్షియల్‌ గ్యాస్‌ ధర పెంచి ప్రజలను మోసం చేసిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఓ ప్రకటనలో విమర్శించారు.

బెంగాల్‌లోని 15 బూత్‌ల్లో నేడు రీపోలింగ్‌

బెంగాల్‌లోని 15 బూత్‌ల్లో నేడు రీపోలింగ్‌

పశ్చిమ బెంగాల్‌లోని 15 పోలింగ్‌ బూత్‌ల్లో శనివారం రీపోలింగ్‌ జరపాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. బుధవారం జరిగిన ఎన్నికల్లో అక్రమాలు...

బెంగాల్ రీపోలింగ్.. 90 శాతం పోలింగ్ నమోదు

బెంగాల్ రీపోలింగ్.. 90 శాతం పోలింగ్ నమోదు

పశ్చిమబెంగాల్ సౌత్ 24 పరగణాల జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 15 పోలింగ్ బూత్‌లలో శనివారంనాడు రీపోలింగ్ ముగిసింది. 90 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికార వర్గాలు తెలిపాయి.

బెంగాల్‌లోని ఫాల్తాలో ఎన్నిక రద్దు

బెంగాల్‌లోని ఫాల్తాలో ఎన్నిక రద్దు

పశ్చిమబెంగాల్‌లోని ఫాల్తా నియోజకవర్గంలో ఏప్రిల్‌ 29న జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామిక ప్రక్రియను పక్కదోవ పట్టించారనే ఆరోపణలు రావడంతో ఈసీ ఎన్నికను రద్దు చేసింది.

ఓట్ల లెక్కింపులో కేంద్ర సిబ్బంది నియామకంపై మమతకు సుప్రీంకోర్టులో చుక్కెదురు..!

ఓట్ల లెక్కింపులో కేంద్ర సిబ్బంది నియామకంపై మమతకు సుప్రీంకోర్టులో చుక్కెదురు..!

పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల ఫలితాలకు రెండు రోజుల ముందు తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీకి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది.

500 ఓట్ల లీడ్‌లో బీజేపీ ఉంటే రీకౌంటింగ్‌ కోరండి.. మమతా బెనర్జీ దిశానిర్దేశం

500 ఓట్ల లీడ్‌లో బీజేపీ ఉంటే రీకౌంటింగ్‌ కోరండి.. మమతా బెనర్జీ దిశానిర్దేశం

దేశవ్యాప్తంగా అందరూ ఆసక్తిగా చూస్తున్న పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మరికొద్ది గంటల్లో జరుగనుండటంతో ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) పార్టీ కౌంటింగ్ ఏజెంట్లకు దిశానిర్దేశం చేశారు. బీజేపీ 500 నుంచి 700 ఓట్ల ఆధిక్యంలో ఉన్న బూత్‌లలో కచ్చితంగా రీపోలింగ్‌ కోరాలని వారికి సూచించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి