• Home » West Bengal Assembly Elections 2026

West Bengal Assembly Elections 2026

బెంగాల్‌లో ఇక్కడ గెలిచిన పార్టీదే ‘అధికారం’

బెంగాల్‌లో ఇక్కడ గెలిచిన పార్టీదే ‘అధికారం’

దేశంలో నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతానికి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. వీటిలో పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది.

5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. లైవ్ అప్‌డేట్స్..

5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. లైవ్ అప్‌డేట్స్..

ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మరి ఈ రాష్ట్రాల్లో గెలుపెవరిది? ఒటమి ఎవరిది? ఎన్నికల ఫలితాలకు సంబంధించి ప్రతి అప్‌డేట్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.

ఎన్నికలు 2026.. అధికారం పొందాలంటే ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు గెలవాలి..

ఎన్నికలు 2026.. అధికారం పొందాలంటే ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు గెలవాలి..

నాలుగు రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీలకు గత నెలలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.

ఓట్ల లెక్కింపు వేళ.. మురుగు కాలువలో వీవీప్యాట్ స్లిప్పులు.. స్పందించిన ఈసీ

ఓట్ల లెక్కింపు వేళ.. మురుగు కాలువలో వీవీప్యాట్ స్లిప్పులు.. స్పందించిన ఈసీ

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్ల లెక్కింపునకు కొన్ని గంటల ముందు ఉత్తర 24 పరగణాల జిల్లాలోని మురుగు కాలువ వద్ద వీవీప్యాట్ స్లిప్పులు లభ్యమయ్యాయంటూ టీఎంపీ, సీపీఐ(ఎం) ఆరోపించాయి.

సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు

సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బుధవారం సాయంత్రం 6 గంటలకు ముగియనుండటంతో అందరి దృష్టి ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్‌పై పడింది. బెంగాల్‌తో పాటు ఇప్పటికే ముగిసిన తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరి ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలు సాయంత్రం 6.30 గంటలకు వెలువడనున్నాయి.

బెంగాల్‌, అస్సాంలో బీజేపీ ప్రభంజనం

బెంగాల్‌, అస్సాంలో బీజేపీ ప్రభంజనం

పశ్చిమ బెంగాల్‌, అస్సాం రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించే అవకాశాలు అధికంగా ఉన్నాయని టుడేస్‌ చాణక్య సంస్థ అంచనా వేసింది. అలాగే...

200 ప్లస్ సీట్లతో మనమే గెలుస్తాం.. మమతా బెనర్జీ ధీమా

200 ప్లస్ సీట్లతో మనమే గెలుస్తాం.. మమతా బెనర్జీ ధీమా

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఈనెల 4న కౌంటింగ్ జరుగనుండటంతో కౌంటింగ్ ఏజెంట్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారంనాడు ఆమె మాట్లాడారు.

బెంగాల్‌లోని 15 పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్.. ఈసీ సంచలన నిర్ణయం

బెంగాల్‌లోని 15 పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్.. ఈసీ సంచలన నిర్ణయం

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కొన్నిచోట్ల అవకతవకలు జరిగినట్టు వచ్చిన ఫిర్యాదులపై భారత ఎన్నికల సంఘం (ECI) కీలక నిర్ణయం తీసుకుంది. రెండు నియోజకవర్గాల్లోని 15 పోలింగ్ బూత్‌లలో మే 2న రీపోలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది.

 బెంగాల్‌లో కౌంటింగ్‌కు అదనపు పరిశీలకులు.. ఈసీ మరో కీలక నిర్ణయం

బెంగాల్‌లో కౌంటింగ్‌కు అదనపు పరిశీలకులు.. ఈసీ మరో కీలక నిర్ణయం

బెంగాల్‌లో అదనపు కౌంటింగ్ పరిశీలకులు, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించింది. రెగ్యులర్ కౌంటింగ్ అబ్జర్వర్లకు సాయంగా 165 మంది అదనపు కౌంటింగ్ పరిశీలకులు, 77 మంది పోలీసు పరిశీలకులను మోహరిస్తున్నట్టు ఎన్నికల కమిషన్ శనివారంనాడు ప్రకటించింది.

కమర్షియల్‌ గ్యాస్‌ ధర పెంచడం ప్రజలను మోసం చేయడమే: మంత్రి ఉత్తమ్‌

కమర్షియల్‌ గ్యాస్‌ ధర పెంచడం ప్రజలను మోసం చేయడమే: మంత్రి ఉత్తమ్‌

బెంగాల్‌ ఎన్నికలు ముగిసి 24 గంటలు గడవగానే... కేంద్ర ప్రభుత్వం కమర్షియల్‌ గ్యాస్‌ ధర పెంచి ప్రజలను మోసం చేసిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఓ ప్రకటనలో విమర్శించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి