• Home » Weather

Weather

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు..

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు..

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం నెలకొంది. పగలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. రాత్రి సమయంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇక కర్నూల్లో అత్యధిక ఉష్ణో్గ్రత నమోదైంది..

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం.. పగలు ఎండ .. రాత్రి వాన..

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం.. పగలు ఎండ .. రాత్రి వాన..

పగలు ఎండ తీవ్రత, రాత్రి సమయంలో పిడుగులతో అకాల వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లోని వాతావరణ పరిస్థితి ఇది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రానున్న మూడు రోజుల్లో..

రెయిన్ అలర్ట్.. ఆ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..

రెయిన్ అలర్ట్.. ఆ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..

దక్షిణ కోస్తాంధ్ర, పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ మేరకు సోమవారం నుంచి మూడ్రోజులపాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం నెలకొంది. ఏపీలో ఎండలు మండుతుంటే.. తెలంగాణలో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో ఏప్రిల్ నెల ప్రారంభం నుంచే ఎండలు మండుతున్నాయి. గత మూడు రోజులుగా కోస్తా రాయలసీమల్లో..

10 నుంచి వడగాలులు

10 నుంచి వడగాలులు

రాజధాని నగరం చెన్నై సహా రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 10వ తేది నుంచి వడగాలులకు అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది.

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన ఎండలు..

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన ఎండలు..

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఏపీలో ఉష్ణోగ్రతలు పలు చోట్ల 42 డిగ్రీలు దాటేశాయి.

రెయిన్ అలర్ట్.. ఆ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండండి..

రెయిన్ అలర్ట్.. ఆ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండండి..

విజయనగరం, మన్యం, విశాఖ, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ఉరుములు, పిడుగుల సమయంలో బయట తిరగొద్దని హెచ్చరించారు.

అలర్ట్.. మరో మూడు గంటల్లో పిడుగులతో భారీ వర్షాలు..

అలర్ట్.. మరో మూడు గంటల్లో పిడుగులతో భారీ వర్షాలు..

ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో రానున్న మూడు గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రకాశం, మార్కాపురం, నంద్యాల, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం

హైదరాబాద్ నగరంలో వర్షం దంచికొట్టింది. కూకట్‌పల్లి, మియాపూర్, ఫిల్మ్ నగర్ వంటి పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.

రెయిన్ అలర్ట్.. మరో 3 రోజులు భారీ వర్షాలు..!

రెయిన్ అలర్ట్.. మరో 3 రోజులు భారీ వర్షాలు..!

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి