• Home » Visakhapatnam

Visakhapatnam

కృషి, పట్టుదల ఉంటే అన్నీ సాధ్యమే: ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్..

కృషి, పట్టుదల ఉంటే అన్నీ సాధ్యమే: ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్..

కృషి, పట్టుదల ఉంటే ప్రతిదీ సాధ్యమేనని ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అన్నారు. మనసు ఉంటే మార్గం ఉంటుందని.. విజయాల కంటే వైఫల్యాలే ఎక్కువ నేర్పుతాయని అభిప్రాయపడ్డారు.

విద్యార్థులు ఒత్తిడిని జయించాలి: సచిన్ టెండూల్కర్..

విద్యార్థులు ఒత్తిడిని జయించాలి: సచిన్ టెండూల్కర్..

పనిపై దృష్టిపెడితే ఒత్తిడి అధిగమించే అవకాశం ఉంటుందని క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌ టెండూల్కర్ అన్నారు. నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేయడం వల్లే తాను ఒత్తిడిని అధిగమించి క్రికెట్‌లో రాణించగలిగినట్లు చెప్పారు.

గూగుల్ డేటా సెంటర్‌ శంకుస్థాపన దేశ చరిత్రలో కీలక ఘట్టం: ఎమ్మెల్సీ అనురాధ

గూగుల్ డేటా సెంటర్‌ శంకుస్థాపన దేశ చరిత్రలో కీలక ఘట్టం: ఎమ్మెల్సీ అనురాధ

ఉత్తరాంధ్ర అభివృద్ధి, విశాఖ నగర భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ అహర్నిశలు కృషి చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. 2014లోనే విశాఖతో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారని ఎమ్మెల్సీ గుర్తు చేశారు.

విశాఖలో కుప్పకూలిన రైల్వే బ్రిడ్జ్.. ఏడుగురికి తీవ్రగాయాలు..

విశాఖలో కుప్పకూలిన రైల్వే బ్రిడ్జ్.. ఏడుగురికి తీవ్రగాయాలు..

విశాఖపట్నం గాజువాకలో ఘోర ప్రమాదం జరిగింది. తుంగ్లం దగ్గర రైల్వే బ్రిడ్జ్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్రగాయాలు అయ్యాయి.

పరిశ్రమలు వస్తున్నాయ్.. హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు: సీఎం చంద్రబాబు

పరిశ్రమలు వస్తున్నాయ్.. హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు: సీఎం చంద్రబాబు

అనకాపల్లిని మరో రంగారెడ్డి జిల్లా చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. అనకాపల్లి జిల్లాను అదృష్టం వరించిందని.. ఈ జిల్లాకు భారీగా పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. దేశంలోనే అనకాపల్లి నంబర్‌వన్‌ అవుతుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు.

విశాఖపట్నంలో అగ్నిప్రమాదం..

విశాఖపట్నంలో అగ్నిప్రమాదం..

విశాఖపట్నంలోని గాజువాకలో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఎలక్ట్రానిక్ షోరూమ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

అనకాపల్లిలో స్వల్ప భూకంపం

అనకాపల్లిలో స్వల్ప భూకంపం

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి పరిసర ప్రాంతాల్లో స్వల్ప భూకంపం సంభవించింది. అర్ధరాత్రి 12:28 గంటల సమయంలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు.

మహిళా రిజర్వేషన్ బిల్లుకు వైసీపీ సంపూర్ణ మద్దతు:  ఎమ్మెల్సీ వ‌రుదు క‌ళ్యాణి

మహిళా రిజర్వేషన్ బిల్లుకు వైసీపీ సంపూర్ణ మద్దతు: ఎమ్మెల్సీ వ‌రుదు క‌ళ్యాణి

మహిళా రిజర్వేషన్ బిల్లుపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో, వైసీపీ మహిళా విభాగం తమ మద్దతును ప్రకటించింది. విశాఖలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ, ఈ బిల్లుకు వైసీపీ సంపూర్ణ మద్దతు ఇస్తోందని పేర్కొన్నారు.

ఏపీ ఇంటర్ బోర్డు అధికారులకు విద్యార్థి ఫోన్.. ఏం చెప్పాడంటే

ఏపీ ఇంటర్ బోర్డు అధికారులకు విద్యార్థి ఫోన్.. ఏం చెప్పాడంటే

తనను పాస్ చేయాలంటూ ఏపీ ఇంటర్ బోర్డు అధికారులకు ఓ విద్యార్థి ఫోన్ చేశాడు. తాను ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాశానని, ఏమీ చదవకపోవడంతో ప్రశ్నా పత్రాన్నే మూడు సార్లు రాసినట్లు తెలిపాడు.

‘నారీ శక్తి వందన్’ బిల్లు.. ఢిల్లీకి మహిళా మంత్రులు

‘నారీ శక్తి వందన్’ బిల్లు.. ఢిల్లీకి మహిళా మంత్రులు

పార్లమెంట్‌లో మహిళా బిల్లుపై చర్చను వీక్షించేందుకు ఏపీ మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈరోజు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి