Home » Viral Video
నటి ఖుషీ ముఖర్జీ షాపులోని టపాసుల్ని తీసి రోడ్డుపై పడేసింది. అటు వైపు వచ్చిన పోలీసుతో కూడా ఆమె గొడవ పెట్టుకుంది. పోలీసు ఎంత చెప్పినా ఆమె వినలేదు. ఇక, ఖుషీ చర్యలతో షాపు అతడికి విపరీతమైన కోపం వచ్చింది.
జాష్పూర్ జిల్లాకు చెందిన భజరంగ్ రామ్ భగత్కు కొంత పొలం ఉంది. ఉన్న కొద్దిపాటి పొలం చేసుకుంటూ, కూలీ పనులకు వెళుతూ జీవనం సాగిస్తున్నాడు. ఏడు నెలల క్రితం అతడి కూతురు చంపా స్కూటీ కావాలని భజరంగ్ రామ్ను అడిగింది.
ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో విశ్వజీత్ ఓ పిచ్చి పని చేశాడు. రీల్స్ కోసం వీడియో తీయడానికి రైల్వే ట్రాక్ మీదకు వెళ్లాడు. ఆ ట్రాక్పై రైలు వస్తున్నా పక్కకు వెళ్లకుండా సెల్ఫీ వీడియో తీసుకుంటూనే ఉన్నాడు.
కారు రాజ్రూపర్ ఏరియాలోకి రాగానే అదుపు తప్పింది. వేగంగా వెళ్లి డివైడర్ను ఢీకొట్టింది. ఆ వెంటనే మెయిన్ రోడ్డుపైకి దూసుకువచ్చింది. రోడ్డు పక్కన ఉన్న మనుషులు, తోపుడు బళ్లు, వాహనాలను ఢీకొట్టుకుంటూ ముందుకు దూసుకువెళ్లింది.
కిండర్గార్డెన్పై జరిగిన డ్రోన్ దాడికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోలో దాడి తాలూకా భీకర దృశ్యాలు ఉన్నాయి. చిన్నారులు భయంతో వెక్కి వెక్కి ఏడుస్తున్నారు.
ప్రత్యర్థి పెద్ద ఇటుకతో కిందపడ్డ రవీంద్ర తలపై కొట్టాడు. అంతే ఒకే దెబ్బకు రవీంద్ర ప్రాణాలు పోయాయి. అతడు చనిపోగానే ప్రత్యర్థులు అక్కడి నుంచి పారిపోయారు.
పాలక్వా గ్రామంలోకి అక్టోబర్ 20వ తేదీన చిరుత ప్రవేశించింది. పొలాల్లోని పొదల మాటున దాక్కుంది. అటువైపు వచ్చిన కొంతమంది గ్రామస్తులు చిరుత పులి అరుపులు విన్నారు. భయంతో అరుస్తూ గ్రామంలోకి పరుగులు తీసే ప్రయత్నం చేశారు.
ఓ మహిళ కొత్తగా వేసిన కాంక్రీట్ రోడ్డును పాడు చేసి కాంక్రీట్ ఎత్తుకెళ్లిపోయింది. అది కూడా అందరూ చూస్తుండగానే కొంచెం కూడా భయపడకుండా కాంక్రీట్ తీసుకెళ్లిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
పోలీసులు వెంటనే అరుపులు వినపడ్డ వైపు వెళ్లారు. అక్కడ వ్యాన్ల మధ్య దుస్తుల్లో చుట్టి ఉంచిన చిన్నారి కనిపించింది. హుటాహుటిన ఆ చిన్నారిని శతాబ్ధి ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు చిన్నారికి వైద్యం అందించారు.
నిజానికి అధికారులు చేసింది మంచి పనే అయినా.. వాళ్లు కల్తీ స్వీట్లను ప్లాస్టిక్ డబ్బాలతో సహా నదిలో పడేయటం ప్రజలకి నచ్చలేదు. దాని కారణంగా నదిలోని నీరు పాడవుతుందని అంటున్నారు.