Home » Viral Video
మనదేశంలో ఎక్కువ మంది రైలు ప్రయాణాలంటేనే ఇష్టపడతారు. తక్కువ ఛార్జీలతో, సౌకర్యవంతంగా ప్రయాణం చేయాలంటే రైళ్లను ఆశ్రయించాల్సిందే. అయితే రైలులో దొరికే ఆహార పదార్థాలంటే మాత్రం అందరూ భయపడతారు.
ఓ వ్యక్తి 7వ అంతస్తులోని తన ఫ్లాట్ నుంచి వేలాడుతూ .. పక్కింట్లోని దృశ్యాలను వీడియో చిత్రీకరించాడు. ఆ వ్యక్తి ప్రాణాలను రిస్క్ చేసి.. కిటికీని పట్టుకు వేలాడుతూ ఆ వీడియో తీశాడు.
కొలంబియాలో ప్రయాణికులకు చుక్కలు చూపించిన ఓ భయానక విమాన ప్రయాణ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..
ప్రముఖ బాలీవుడ్ నటి షెహనాజ్ ట్రెజరీ భారత్పై సంచలన కామెంట్లు చేశారు. భారత్ శుభ్రత లేని దేశమని అన్నారు. పొరుగు దేశం శ్రీలంకపై ఆమె ప్రశంసల జల్లులు కురిపించారు.
విదేశాల్లో చదువుకోవడానికో, ఉద్యోగానికో వెళ్లిన వారు ఖాళీ సమయంలో రకరకాల పార్ట్టైమ్ పనులు చేయడం మనం చూస్తుంటాం. అయితే లండన్లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన విష్ణు విజయధరన్ అనే యువకుడు మాత్రం కాస్త భిన్నంగా ఆలోచించి ఓ వినూత్న ప్రయోగం చేశాడు.
ఓ వ్యక్తి రైలు పట్టాలపై.. అది కూడా రైలు ముందు తాపీగా నడిచాడు. హారన్ కొడుతున్నా కూడా పక్కకు వెళ్లలేదు. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.
అమెరికా ఆరోగ్య శాఖ మంత్రి రాబర్ట్ ఎఫ్.కెన్నడీ జూనియర్ మరోసారి తన అత్యుత్సాహంతో వార్తల్లో నిలిచారు. పాములను ఒట్టిచేతులతో పట్టుకున్నారు. వాటిని చేతుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా ఒక పాము ఆయన చేతిపై కాటేసింది.
మాల్టాలో మనుషుల్లో మానవత్వం ఇంకా బతికే ఉందని చెప్పే సంఘటన ఒకటి తాజాగా చోటుచేసుకుంది. ఓ వ్యక్తి రోడ్డుపై ఇబ్బందిపడుతున్న వికలాంగుడికి సాయం చేశాడు.
ఓ జంటకు 15 ఏళ్ల వయసులోనే పెళ్లైంది. 22 ఏళ్లు వచ్చే సరికి ఆ జంట ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది. వారిలో నలుగురు అమ్మాయిలు కాగా.. ఓ అబ్బాయి ఉన్నాడు. ఇప్పటికే ఓ కొడుకు ఉండగా.. ఆ జంట మరో మగబిడ్డ కోసం తాపత్రయపడుతోంది.
ఆస్ట్రియాలో ఓ మహిళ పారా గ్లైడింగ్ చేస్తుండగా ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ మినీ విమానం పారాచూట్ కానోపీని ఢీకొట్టింది. దీంతో కానోపీ ధ్వంసం అయింది. మహిళ దగ్గర ఎమర్జెన్సీ పారాచూట్ ఉండటంతో ప్రాణాలతో బయటపడింది.