Home » Viral News
వంట గదిలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా గ్యాస్ స్టవ్, ప్రెషర్ కుక్కర్ వంటివి వినియోగించే సమయంలో నిర్లక్ష్యంగా ప్రవర్తించకూడదు. ఏ మాత్రం తేడా వచ్చిన తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే షాక్తో నివ్వెరపోక తప్పదు.
ఎన్నారైలు భారత్కు తిరిగి రావాలని శ్రీధర్ వెంబు పిలుపునిచ్చారు. మాతృదేశం వారి కోసం ఎదురు చూస్తోందని అన్నారు.
కానీ స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్లోకి రావడం.. అద్భుత ప్రదర్శన చేయడం మాత్రం అభిమానులకు జోష్ తెప్పించింది. కేవలం వన్డేల్లోనే ఆడుతున్న ఈ ఇద్దరి బ్యాటింగ్ను చూసి సిడ్నీ ప్రేక్షకులు కూడా చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. అయితే.. ఇక్కడే అసలు ప్రశ్న మొదలైంది. రో-కో మళ్లీ మైదానంలో కనిపించేది ఎప్పుడు..?
సిడ్నీలో జరిగిన మూడో వన్డేకు ముందు టీమిండియా బౌలర్ హర్షిత్ రాణాపై హెడ్ కోచ్ గంభీర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఒక దశలో సరిగ్గా ఆడకపోతే.. జట్టులో కొనసాగడం కష్టమేనని తేల్చి చెప్పినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని హర్షిత్ రాణా చిన్ననాటి కోచ్ శ్రవణ్ వెల్లడించాడు..
జట్టు అంతా ఓ పక్కన ప్రాక్టీస్ సెషన్లో బిజీగా ఉంటే.. మరోవైపు అనుకోని అతిథి మైదానంలోకి ఎంటర్ అయ్యింది. బంతిని పట్టుకుని గ్రౌండ్ అంతా తిరగడం ప్రారంభించింది. ఈ అతిథిని టీమిండియా స్టార్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ అందరికి పరిచయం చేసింది..
అతిథి దేవోభవ అనే మాటకు నిలువెత్తు నిదర్శనం భారతదేశం అని చెప్పొచ్చు. అయితే ఈ ఘటన గురించి విన్న తర్వాత చాలా బాధగా అనిపించింది. ఇది అత్యంత దారుణమైన ఘటన. దేశంలో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. దోషికి కఠిన శిక్ష పడాల్సిందే.. అని సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించాడు.
పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు చేపట్టిన 3 రోజుల యూఏఈ పర్యటన ముగిసింది. శనివారం ఆయన దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఇక 3 రోజుల పర్యటనలో ప్రముఖ వ్యాపారవేత్తలు, యూఏఈ మంత్రులతో 25 కీలక సమావేశాల్లో చంద్రబాబు బృందం పాల్గొంది.
ఓ వైపు మ్యాచ్ల టెన్షన్ ఉండగా.. మరోవైపు భారత యువ ఆటగాళ్లు షికార్లు చేస్తున్నారు. వాళ్లే స్వయంగా ఉబర్ బుక్ చేసుకుని మరీ వెళ్లారు. ఇంతకీ ఎవరు వెళ్లారు. ఎక్కడికి వెళ్లారంటే...
ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 12 చివరి అంకానికి చేరుకుంది. రెండు నెలల పాటు ఉత్కంఠబరితంగా సాగిన కబడ్డీ.. అసలు సిసలు సమరానికి సిద్దమైంది. హోరాహోరి మ్యాచ్లతో లీగ్ దశ ముగియగా.. ఇవాళ (శనివారం) నుంచి ప్లే ఆఫ్స్ ప్రారంభం కానున్నాయి..
గాయం కారణంగా నితీశ్, అర్ష్దీప్లను పక్కన పెట్టి వీరి స్థానాల్లో కుల్దీప్, ప్రసిద్ధ్ కృష్ణను తీసుకుంది. తాజాగా నితీశ్ గాయంపై బీసీసీఐ స్పందించింది. ‘రెండో వన్డే ఆడుతున్నప్పడు నితీశ్ ఎడమ తొడ కండరాలు పట్టేశాయి. అందుకే మూడో వన్డే సెలక్షన్ కోసం..