Home » Viral News
ముంబై ఎయిర్పోర్టులో పానీపురీ ధర రూ.333గా ఉందని షుగర్ కాస్మెటిక్స్ సంస్థ సీఈఓ నెట్టింట చెప్పుకొచ్చారు. ఈ ధర చూసి జనాలు నోరెళ్లబెడుతున్నారు.
అభం శుభం తెలియని స్వచ్ఛమైన పిల్లలను చూస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది. వారితో ఆడుకుంటే ఎంత పెద్ద సమస్యనైనా మర్చిపోగలుగుతాం. నిరంతరం ఆడుతూ, తుళ్లుతూ గడిపే పిల్లల నవ్వులకు విలువ కట్టలేం. తమ పాఠశాల విద్యార్థుల నవ్వులను క్యాప్చర్ చేసేందుకు ఓ టీచర్ అమోఘమైన ట్రిక్ ఉపయోగించింది.
కుటుంబ సభ్యులందరూ కలిసి సరాదాగా ఏదో రెస్టారెంట్కు వెళ్తారు.. ఒక టేబుల్ దగ్గర కూర్చుని తమకు కావాల్సినవన్నీ తింటారు.. అనంతరం బిల్లు కట్టే సమయంలో చిన్న ట్రిక్ ప్లే చేసి రెస్టారెంట్ నుంచి మెల్లిగా జారుకుంటారు.. ఇలా పలు రెస్టారెంట్లను వీరు మోసం చేశారు..
ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ ఫొటోల్లో కొన్ని మన కళ్లకు పెద్ద పరీక్ష పెడుతుంటాయి. ఇలాంటి పజిళ్లకు సమాధానాలు కనుక్కోవడం కొన్నిసార్లు చాలా కష్టంగా అనిపిస్తుంటుంది. అయితే కాస్త సమయం కేటాయించి, ఇలాంటి పజిళ్లకు సమాధానాలు కనుక్కోవడం వల్ల...
దాదాపు 60 ఏళ్ల తరువాత తన తల్లి పరిపూర్ణంగా తన సెలవు దిన్నాన్ని ఎంజాయ్ చేసిందని ఓ వ్యక్తి చెప్పుకొచ్చాడు. తల్లి ఫొటోను కూడా షేర్ చేశాడు. భారతీయ మహిళలను భార్యలుగా పొందే అర్హత ఇక్కడ వారికి లేదంటూ ట్వీ్ట్ చేశాడు. ఇది వైరల్ అవుతోంది.
తియ్యగా ఉండే రస్క్లను తినేందుకు పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడతారు. టీ, కాఫీలతో పాటు వీటిని తీసుకునేందుకు ఎక్కువ మంది మక్కువ చూపుతారు. అయితే రస్క్లను ఎలా తయారు చేస్తున్నారో మీరెప్పుడైనా చూశారా? రస్క్లను పెద్ద మొత్తంలో తయారు చేస్తున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల ఫీవర్ అలుముకుంది. కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు, దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకవైపు ఎన్నికల సీజన్, మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కావడంతో అంతా సందడి సందడిగా ఉంది. ఈ నేపథ్యంలో ఓ వివాహ ఆహ్వాన పత్రికను వెరైటీగా లోక్సభ ఎన్నికల నేపథ్యంలో డిజైన్ చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. వీళ్లంతా వివిధ మార్గాల్లో ఆయనపై తమకున్న అభిమానాన్ని చాటి చెప్తుంటారు. ఓ వరుడు కూడా మోదీపై అభిమానాన్ని వినూత్నంగా చాటి చెప్పాలని...
రాత్రిళ్లలో పడుకున్నప్పుడు, మరీ ముఖ్యంగా తెల్లవారుజామున గాఢ నిద్రలో ఉన్నప్పుడు వచ్చే కలలు నిజం అవుతుంటాయని చాలామంది నమ్ముతుంటారు. ఇతరుల విషయంలో ఏమో గానీ, యునైటెడ్ కింగ్డమ్కి చెందిన ఓ మహిళకు మాత్రం తనకొచ్చిన కల నిజమైందని..
లండన్కు చెందిన ఓ తాపీ మేస్త్రీకి బంపర్ ఆఫర్ తగిలింది. నెలకు కోటి చొప్పున ముప్పై ఏళ్ల పాటు నిరంతరంగా డబ్బు వచ్చే లాటరీ అతడికి దక్కించుకున్నాడు.