Home » Viral News
ఎండల నుంచి వాహనదారులకు కొంతవరకైనా ఉపశమనం కలిగించేలా విజయవాడ పోలీసులు వినూత్నంగా ఆలోచన చేశారు. ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఆగే వాహనదారులకు ఎండ వేడి నుంచి రక్షణ కల్పించేలా పరదాలను ఏర్పాటు చేస్తున్నారు.
బెంగళూరులోని వ్యాలికవల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కుటుంబం చేసిన విచిత్ర ప్రయత్నం స్థానికులను, పోలీసులను షాక్కు గురి చేసింది. ఒక యువతి తన కుటుంబ సభ్యులతో కలిసి ఓ పెద్ద పార్శిల్ను కొరియర్ సర్వీస్ ఆఫీసుకు తీసుకెళ్లింది.
సాధారణంగా భర్త వేరే మహిళ మోజులో పడి తనను నిర్లక్ష్యం చేస్తే ఏ భార్య అయినా బాధపడుతుంది. గొడవ పెట్టుకుని విడాకుల వరకు వెళ్తుంది. అయితే థాయ్లాండ్కు చెందిన ఓ మహిళ మాత్రం అలా చేయలేదు. భర్త మోసం బయటపడినప్పటికీ బాధలో కూరుకుపోకుండా వింత నిర్ణయం తీసుకుంది.
అమరావతి రాజధాని నిర్మాణంలో మరో కీలక అడుగు పడింది. 53 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 5 ఐకానిక్ హెచ్వోడీ టవర్ల నిర్మాణానికి మంత్రి నారాయణ శ్రీకారం చుట్టారు.
మనదేశంలో ప్రభుత్వ ఉద్యోగులు లేదా సాఫ్ట్వేర్, బ్యాంకింగ్ వంటి రంగాల్లో పని చేస్తున్న వారే భారీగా సంపాదిస్తారని అనుకుంటుంటాం. అయితే రోడ్ల పక్కన ఫుడ్స్టాల్స్ నడిపే వారు, టీ అమ్మేవారు, ఆటో నడుపుకునే వారు కూడా ఈ రోజుల్లో భారీగానే సంపాదిస్తున్నారు.
తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో అందరినీ ఆకట్టుకుంది. ఇద్దరు కుమార్తెలు ఖరీదైన కారును తమ తల్లిదండ్రులకు బహుమతిగా ఇచ్చారు. అయితే వారు ఆ గిఫ్ట్ ఇచ్చిన విధానం అందరిని భావోద్వేగానికి గురి చేసింది.
ఏపీ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (APGENCO) రికార్డ్ స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి సాధించింది. ఈ నెల 11న ఒక్క రోజులో..
ఓ నిరుద్యోగ అభ్యర్థి కోర్టు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోగా.. హాల్ టికెట్లో తన ఫొటో స్థానంలో కుక్క పిక్ రావడం షాక్కు గురయ్యాడు. ఈ విషయంలో సంబంధిత అధికారికి ఫిర్యాదు చేసినా స్పందన లేదని అతడు వాపోయాడు.
సాధారణంగా ఎవరైనా లాటరీ టికెట్ కొనుక్కుంటే తమ నెంబర్కు తగిలిందో లేదో అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే పంజాబ్ రాష్ట్రంలో మాత్రం ఓ విచిత్రమైన ఘటన చోటు చేసుకుటుంది. రూ.30 లక్షల లాటరీ గెలుచుకున్న వ్యక్తి కోసం తిరిగి గాలింపు చేపట్టాల్సిన పరిస్థితి తలెత్తింది.
ఓ వ్యక్తి లిఫ్ట్ నుంచి బయటకు వస్తుండగా.. అకస్మాత్తుగా అది పైకి కదలడంతో తృటిలో ప్రమాదం తప్పింది. సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన ఈ దృశ్యాలు వైరల్ కాగా.. లిఫ్ట్ల భద్రతా ప్రమాణాలపై ఆందోళన వ్యక్తమవుతోంది.