• Home » Vikarabad

Vikarabad

Vikarabad Crime News: కులకచర్లలో దారుణం.. భార్య, కూతురు, వదినను గొంతుకోసి...

Vikarabad Crime News: కులకచర్లలో దారుణం.. భార్య, కూతురు, వదినను గొంతుకోసి...

భార్య అలివేలు, వదిన హనుమమ్మ, కూతురు శ్రావణిలను యాదయ్య కొడవలితో గొంతుకోసి హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు. మరో కూతురు అపర్ణ యాదయ్య నుంచి తప్పించుకున్నట్లు తెలిపారు.

Delta Express: నవంబర్ 4నుంచి మారనున్న డెల్టా ఎక్స్‌ప్రెస్‌ వేళలు

Delta Express: నవంబర్ 4నుంచి మారనున్న డెల్టా ఎక్స్‌ప్రెస్‌ వేళలు

రేపల్లె-వికారాబాద్‌ మార్గంలో నడిచే డెల్టా ఎక్స్‌ప్రెస్‌ (17626) వేళలు నవంబరు 4నుంచి మారనున్నాయి. ప్రస్తుతం రేపల్లె నుంచి ప్రతిరోజూ రాత్రి 10.40గంటలకు బయల్దేరి సికింద్రాబాద్‌కు తర్వాతి రోజు ఉదయం 7.20గంటలకు చేరుకుంటోంది.

Vikarabad: కొడుకులు పట్టించుకోవడంలేదని కలెక్టర్‌ను ఆశ్రయించిన తండ్రి

Vikarabad: కొడుకులు పట్టించుకోవడంలేదని కలెక్టర్‌ను ఆశ్రయించిన తండ్రి

తను రాసిచ్చిన భూమిని అనుభవిస్తున్నారు కానీ, వృద్ధులైన తల్లిదండ్రులను మాత్రం కొడుకులు పట్టించుకోవడం లేదని ఓ వృద్ధ తండ్రి కలెక్టర్‌ను ఆశ్రయించాడు.

Domestic Violence: భార్యను ముక్కలు చేసి మూసీలో పారేశాడు

Domestic Violence: భార్యను ముక్కలు చేసి మూసీలో పారేశాడు

ప్రేమించి, పెద్దలను ఎదిరించి పెళ్లాడిన పక్కింటి కుర్రాడే ఆ యువతి పాలిట కాలయముడయ్యాడు. ఐదు నెలల గర్భిణి అని కూడా చూడకుండా.. కట్టుకున్న భర్తే ఆమెను హతమార్చాడు.

Vikarabad: వికారాబాద్‌ జిల్లాలో భూప్రకంపనలు

Vikarabad: వికారాబాద్‌ జిల్లాలో భూప్రకంపనలు

వికారాబాద్‌ జిల్లా పరిగి, పూడూరు మండలాల్లో గురువారం తెల్లవారుజామున భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. పరిగి మండలం బసిరెడ్డిపల్లి, రంగాపూర్‌, న్యామత్‌నగర్‌, పరిగి, చెన్‌గోముల్‌ తదితర ప్రాంతాల్లో తెల్లవారుజామున 3.56 గంటలకు భూమి స్వల్పంగా కంపించింది.

Earthquake In Vikarabad: వికారాబాద్ జిల్లాలో భూ ప్రకంపనలు.. భయాందోళనలో జనం..

Earthquake In Vikarabad: వికారాబాద్ జిల్లాలో భూ ప్రకంపనలు.. భయాందోళనలో జనం..

Earthquake In Vikarabad: వికారాబాద్‌ జిల్లాలో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. పరిగి పరిసర ప్రాంతాల్లో 3 సెకన్ల పాటు భూమి కంపించింది. రంగాపూర్‌, బసిపల్లి, న్యామత్‌నగర్‌లో భూ ప్రకంపనలు సంభవించాయి.

Electric Shock: విద్యుదాఘాతంతో ఇద్దరు రైతుల మృతి

Electric Shock: విద్యుదాఘాతంతో ఇద్దరు రైతుల మృతి

పంట పొలానికి నీరుపెట్టేందుకు వెళ్లిన ఇద్దరు రైతులు బోరు మోటారు వద్ద వైర్లను సరిచేస్తుండగా విద్యుత్‌ షాక్‌తో మృతి చెందారు.

Special Train: 8 నుంచి సికింద్రాబాద్‌-మైసూర్‌ ప్రత్యేక రైలు.. ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే..

Special Train: 8 నుంచి సికింద్రాబాద్‌-మైసూర్‌ ప్రత్యేక రైలు.. ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే..

ప్రయాణికుల రద్దీని నియంత్రించడానికి సికింద్రాబాదు- మైసూర్‌-సికింద్రాబాద్‌ (వయా గుంతకల్లు) ప్రత్యేక బైవీక్లీ ఎక్స్‌ప్రెస్‏ను నడపనున్నట్లు రైల్వే అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాదు-మైసూర్‌ బైవీక్లీ ప్రత్యేక రైలు (07033) ఈ నెల 8 నుంచి 29 వరకూ సోమ, శుక్రవారాలలో నడపనున్నారు.

Vikarabad: తొమ్మిదేళ్ల్ల బాలికపై యువకుడి అత్యాచారయత్నం

Vikarabad: తొమ్మిదేళ్ల్ల బాలికపై యువకుడి అత్యాచారయత్నం

ఆడుకుంటున్న తొమ్మిదేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటన మంగళవారం వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలం దామగుండం నేవీ రాడార్‌ కేంద్రంలో జరిగింది.

Vikarabad: తాను నీళ్లలోకి దూకి.. ఇద్దరిని చావులోకి నెట్టింది

Vikarabad: తాను నీళ్లలోకి దూకి.. ఇద్దరిని చావులోకి నెట్టింది

ఆత్మహత్య చేసుకునేందుకు బావిలో దూకిన ఆమె ప్రాణాలతో బయటపడింది. ఆమెను రక్షించేందుకు నీళ్లలోకి దూకిన ఆమె భర్త, సోదరి మాత్రం ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన వికారాబాద్‌ జిల్లాలో జరిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి