• Home » Videos

Videos

చిక్కుల్లో టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా

చిక్కుల్లో టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా

ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా చిక్కుల్లో పడ్డాడు. టీ 20 ప్రపంచ కప్ విజయోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను అవమానించాడని ఆరోపిస్తూ ఒక న్యాయవాది పుణే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ప్రభుత్వం నిజాలు దాస్తోంది..

ప్రభుత్వం నిజాలు దాస్తోంది..

మళ్లీ వలస పాలనలోకి వెళ్లామా? ఒక దేశాధినేత హత్యను ఖండించలేని స్థితిలో మన ప్రధాని ఎందుకున్నారు? రష్యా చమురు కొనటానికి మనకు అనుమతి ఇచ్చేందుకు ట్రంప్‌ ఎవరు? ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి డైరెక్టర్‌ కోగంటి భానుప్రకాశ్‌కు..

మౌనంగా బీఆర్ఎస్ మాజీ మంత్రులు..కేసీఆర్ సీరియస్

మౌనంగా బీఆర్ఎస్ మాజీ మంత్రులు..కేసీఆర్ సీరియస్

మాజీ మంత్రులు సైలెంట్ అయ్యారు.. అధికారంలో ఉన్నప్పుడు మోనార్క్‌ల్లా వ్యవహరించిన నేతలు.. గత ఎన్నికల్లో ఓటమి తరువాత పార్టీకి దూరంగా ఉంటున్నారు. పవర్‌లో ఉన్నప్పుడు సొంత జిల్లాల్లో సామంత రాజుల్లా వ్యవహరించిన నేతలు.. ఇప్పుడు పార్టీని..

తెలుగు రాష్ట్రాలకు ఎల్‌నినో ముప్పు..

తెలుగు రాష్ట్రాలకు ఎల్‌నినో ముప్పు..

తెలుగు రాష్ట్రాలకు ఎల్‌నినో ముప్పు పొచ్చి ఉంది. వాతావరణ మార్పుల్లో భాగంగా ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా చూపే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ వర్షపాతం, ఎక్కువ రోజుల పొడి వాతావరణం..

కాకినాడలో పెద్దపులి.. అధికారుల అలర్ట్

కాకినాడలో పెద్దపులి.. అధికారుల అలర్ట్

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం గారపల్లిలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. గిరిజన ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు.

పార్లమెంట్ సమావేశాల ప్రత్యక్ష ప్రసారం

పార్లమెంట్ సమావేశాల ప్రత్యక్ష ప్రసారం

పార్లమెంటు మలివిడత బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు, చర్చలు, దౌత్యపరమై అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. పశ్చిమాసియా ప్రాంతాల్లో నివసిస్తున్న భారతీయుల సంక్షేమం, భద్రతపైనా..

బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్..!

బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్..!

మినిమం బ్యాలెన్స్ పేరుతో ఖాతాదారులను బ్యాంకులు దోచుకుంటున్నాయా? ఏకంగా రూ.19 వేల కోట్లు వసూలు చేయడం ఏంటి? సామాన్యుల నెత్తిన ఇంత భారం ఎందుకు విధిస్తున్నారు? దీనికి రిజర్వ్ బ్యాంక్ శాశ్వత పరిష్కారం చూపిస్తుందా?

తెలుగు వైభవాన్ని చాటేలా అమరావతి..

తెలుగు వైభవాన్ని చాటేలా అమరావతి..

తెలుగు వైభవాన్ని ప్రపంచానికి చాటిచెబుతూ.. భావితరాలకు అందించేలా అమరావతి రాజధానిని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం అధ్యక్షతన 59వ సీఆర్‌డీఏ సమావేశం జరిగింది. రాజధానిలో..

సీఎం సార్.. ప్రాణం పెట్టి పని చేశాం.!

సీఎం సార్.. ప్రాణం పెట్టి పని చేశాం.!

2024, సెప్టెంబర్ 3వ వారంలో ఇక్కడ దాదాపు 16 ఆక్రమణలను తొలగించామని హైడ్రా కమిషనర్ ఎ.వి.రంగనాథ్ వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో తొలి విడతలో 6 చెరువులను అభివృద్ధికి ఎంపిక చేశామని చెప్పారు.

పార్లమెంట్‌లో కేంద్రం కీలక ప్రకటన..

పార్లమెంట్‌లో కేంద్రం కీలక ప్రకటన..

రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం అయ్యాయి. ఏప్రిల్ 2 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానంతో పాటు.. పలు బిల్లులపై చర్చించనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి