Home » Videos
ఈ ఏడాది వార్షిక నేర నివేదికను సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి, రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు విడుదల చేశారు.
డిసెంబర్ 2025 నాటికి తెలంగాణ లో ‘రైతు భరోసా’ పథకానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
సౌండ్లపై రాకెట్లు. ఎడ్ల బండ్లపై రాకెట్లను మోసుకెళ్లిన ఆ రోజులు ఒక చరిత్ర. విక్రమ్ సారా బాయ్, సతీష్ ధావన్, అబ్దుల్ కలాం వంటి మహమహులు వేసిన అడుగులు.. నేడు ఇస్రోను ప్రపంచదేశాల సరసన నిలబెట్టాయి.
రౌడీలను సపోర్ట్ చేసే పార్టీలను గుర్తించాల్సిన అవసరం లేదన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తనకు ఎవరూ శత్రువులు కాదని, విధానాలపై ప్రశ్నించే పార్టీలను వ్యతిరేకించనని పేర్కొన్నారు.
మహాసహస్రావధాని డా. గరికపాటి నరసింహారావు గారు తన ప్రవచనాల్లో హిందూ ధర్మం, పురాణాలు, సాంప్రదాయాల ఆధారంగా స్త్రీ-పురుష స్వభావాలను తరచూ వివరిస్తారు. వారి తాజా ఉదాహరణల్లో ఒకటి.. స్త్రీ కళా స్వరూపిణి, పురుషుడు శాస్త్ర స్వరూపి అనే మాట.
ఈ మధ్య కాలంలో ఇంకా చెప్పాలంటే.. కరోనా తర్వాత బయట ఆహారం తినేందుకు భారీగా ప్రజలు అలవాటుపడ్డారు. ఒక వేళ హోటల్లకు వెళ్లి తినలేక పోయినా.. యాప్స్ ద్వారా ఫుడ్ తెప్పించుకుని తింటున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వల్ల తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతోందని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శించారు. ఈ ప్రభుత్వాల తీరును ప్రజల మధ్య ఎండగడతామని స్పష్టం చేశారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం వైసీపీలో వర్గ విభేదాలు పీక్కు చేరాయి. వేర్వేరుగా వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.
నిన్ను నమ్మిన వారిని మోసం చేస్తే డబ్బు, పేరు, ప్రతిష్ఠ ఏమీ శాశ్వతంగా ఉండవు. మనస్సాక్షి ఎప్పటికీ శాంతిని ఇవ్వదు. గరికపాటి ఉదాహరణలతో ఇలాంటి సూక్తులను వివరిస్తారు.
మాజీ సీఎం కేసీఆర్ ప్రజల వద్దకు రాబోతున్నారా? కాంగ్రెస్ సర్కార్కు ఇచ్చిన సమయం ముగిసిందని కేసీఆర్ భావిస్తున్నారా? నదీ జలాల విషయంలో బీఆర్ఎస్ ప్రజా పోరాటాలకు సిద్ధమవుతుందా? కాంగ్రెస్ ప్రభుత్వమే లక్ష్యంగా బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలోకి వెళ్లనుందా? బీజేపీని కూడా ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని..