Home » Videos
పార్లమెంట్ ముందుకు అమరావతి చట్టబద్ధత బిల్లు రానుంది. కాసేపట్లో కేంద్ర హోంశాఖ ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టనుంది. ఏపీ పునర్విభజన సవరణ చట్టం పేరుతో హోంశాఖ బిల్లును ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లుపై వైసీపీ డబుల్ గేమ్ ఆడుతోంది.
తెలుగుదేశం ఆవిర్భావం తరువాత ఎన్నో వ్యవస్థాపక దినోత్సవాలు నిర్వహించారు. పార్టీ జెండాను ఎగురవేయడం, సమావేశాలు నిర్వహించడం, పార్టీ గత చరిత్రపై ఉపన్యాసాలు ఇవ్వడం అనవాయితీగా మారింది. కానీ ఈ సారి అందుకు భిన్నంగా..
తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం మళ్ళీ మారుతోంది. వాతావరణ శాఖ సూచనల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బీఎడ్ కాలేజ్ గ్రౌండ్ ప్రతి ఉదయం కేరింతలు, చప్పట్లు, నృత్యాలతో కలకలలాడుతుంది. 60 ఏళ్ళు దాటిన వారంతా ఒక చోట చేరి ఉదయాన్నే తమ ఆరోగ్య పరిరక్షణ కోసం వాకింగ్ చేస్తుంటారు.
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఐదో రోజు మంగళవారం కొనసాగుతున్నాయి. మార్చి 16వ తేదీన ఈ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇవి మార్చి 30వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
ప్రపంచ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకుని 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి' డైరెక్టర్ భానుప్రకాశ్ కోగంటి.. లేబర్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మాజీ సభ్యులు బొల్లిముంత సాంబశివరావు, బీహెచ్యూ (పర్యావరణ రసాయన శాస్త్ర విభాగం) హెచ్ఓడీ కృపారామ్లతో ప్రత్యేక ఇంటర్వ్యూ..
ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా అందరిని వేధిస్తున్న అనారోగ్య సమస్య హై బీపీ. దీనిని మందులు లేకుండా నియంత్రించేందుకు ఇవిగో సింపుల్ చిట్కాలు..
పశ్చిమాసియా యుద్ధంతో ఆకలి కేకలు రికార్డు స్థాయికి చేరుతున్నాయని.. ప్రపంచం అత్యంత భయానక స్థితికి చేరుతుందని ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ డబ్ల్యూఎఫ్పి (WFP) హెచ్చరించింది.
దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధిగాంచి ఆసేతు హిమాచలం భద్రాచలం క్షేత్రం గురించి వేనోళ్ల కీర్తించబడుతున్న వేళ.. ఒక వివాదం రాములోరి భక్తులను ఎందుకింత కలవరానికి గురి చేస్తోంది.
శ్రీవాణి ట్రస్ట్ కింద ఆలయాల నిర్మాణాలకు టీటీడీ మంజూరు చేసే నిధుల నిబంధనల్లో మార్పులు చేసింది. గతంలో ఆలయ నిర్మాణాలకు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రూ.10 లక్షల నిధులను మంజూరు చేయగా.. ఇప్పుడు ఆ మొత్తాన్ని..