Home » Videos
అయోధ్య రామమందిరానికి భక్తుల నుంచి అందుతున్న విరాళాల లెక్కింపు ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆలయ విరాళాల (కానుకల) లెక్కింపు బాధ్యతలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పర్యవేక్షించనుంది.
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాలు ఆగస్టు 13వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో కీలక బిల్లలు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రెస్మీట్ నిర్వహించారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేలా చూడాలంటూ విపక్షాలను కోరారు.
కాక్రోచ్ జనతా పార్టీ ‘చలో పార్లమెంట్’ పిలుపు నేపథ్యంలో ఢిల్లీ వ్యాప్తంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చలో పార్లమెంట్ నిరసనకు అనుమతి లేదన్న పోలీసులు..
జనసేన బలోపేతంపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యేక ఫోకస్ పెట్టారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జనసేన చర్చావేదిక అనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
2024వ సంవత్సరంలో చిత్రాలకు సంబంధించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. భారతీయ సినీ రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులు దక్కాయి.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అంటే దమ్మున్న జర్నలిజం .. దమ్ముకు తోడు సరికొత్త హంగులు, ఆధునిక స్టూడియోలు, అప్డేటెడ్ టెక్నాలజీ తో దూసుకొస్తోంది మీ ఏబీఎన్. మరి దమ్మున్న ఏబీఎన్ ఛానెల్ లో న్యూస్ ప్రజెంటర్లుగా పనిచేస్తారా? సీనియర్లకు, ఫ్రెషర్స్ కు అవకాశం కల్పిస్తోంది మీ ఏబీఎన్..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హరియాణాలోని జింద్ రైల్వే స్టేషన్లో భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును జెండా ఊపి ప్రారంభించారు.
తన పార్టీలో తన జెండా కింద.. తన అజెండా అమలు చేసేలా జగన్ 2.O అనే యాప్ని తీర్చిదిద్దారు పులివెందుల ఎమ్మెల్యే. పార్టీగా బలపడదాం.. కానీ, నేను మీతో కలవను. సోషల్ మీడియాలో ప్రత్యర్థులను చీల్చి చెండాడుదాం.. కానీ..
బైక్పై ఒకరిద్దరు కాదు.. ఏకంగా ఏడుగురు ఎక్కారు. ఆ వీడియో వైరల్ అవుతుంది.