Home » Videos
తమిళనాడు రాజకీయాల్లో ఏం జరుగుతోంది. టీవీకే, బీజేపీ ఒక్కటవనున్నాయా? ఈ రెండు పార్టీల పొత్తు వ్యవహారంలో నటి త్రిష కీలక పాత్ర పోషిస్తోందా..? అమిత్ షాతో త్రిష ఎందుకు భేటీ అయ్యింది..?
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం నాడు ప్రారంభమయ్యాయి. రాజ్యసభలో పదవీకాలం ముగిసిన సభ్యులకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగించారు.
ఆపరేషన్ కగార్ చివరి దశకు చేరుకుంది. కేంద్రం విధించిన డెడ్ లైన్కు మరో రెండు వారాల సమయం మాత్రమే ఉంది.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభ్యులు చర్చిస్తున్నారు.
అత్తరు సువాసనలు వెదజల్లుతోంది. ఈద్ సమీపించడంతో అత్తరు విక్రయాలు భారీగా పెరిగాయి. దేశవ్యాప్తంగా వందల కోట్ల రూపాయల అత్తరు వ్యాపారం జరుగుతుంది.
ఇరాన్, అమెరికా పరస్పర దాడులతో హోర్ముజ్ జలసంధి అగ్ని గుండంగా మారింది. ఈ హర్మూజ్ జలసంధి మూతపడితే.. ఆహార ధరలు, జీవన వ్యయాలు పెరుగుతాయా?
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని హనుమాన్ నగర్ లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. వానరం జాతి వైరాన్ని మరిచి కుక్క పిల్లలను అక్కున చేర్చుకుంది.
ఫార్ములా ఈ రేసు కేసు క్లైమాక్స్కి చేరింది. మాజీ మంత్రి కేటీఆర్, ఐఏఎస్ అరవింద్ కుమార్ పై విచారణకు లైన్ క్లియర్ కావడంతో ఏసీబీ అధికారులు ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతున్నారు.
దేశంలో గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి. వంట గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలు ఉరుకు పరుగులు పెడుతున్నారు. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో గ్యాస్ ఏజెన్సీల వద్ద సిలిండర్లతో బారులు తీరుతున్నారు.
ఇరాన్, అమెరికా - ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కొరతతో భారతదేశం అల్లాడుతోందని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ప్రస్తుత పరిస్థితికి మోదీ ప్రభుత్వమే కారణమని ఆయన విమర్శించారు.