Home » Vangalapudi Anitha
సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు ఇష్టం వచ్చిన రీతిలో పేట్రేగిపోతున్నారు. వాళ్లకు ఇష్టం లేని వాళ్లను బండబూతులు తిడుతూ కట్టుకథలు సృష్టిస్తూ అవే నిజాలని ప్రజలను నమ్మించాలని తెగ ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు జర్నలిస్టు సజ్జనరావు కుటుంబంపై టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత దౌర్జన్యం చేశారని.. అనిత నోరు అదుపులో పెట్టుకోవాలన్న రీతిలో చంద్రబాబు వార్నింగ్ ఇచ్చినట్లు ఆంధ్రజ్యోతి కథనం రాసినట్లు వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది.
అమరావతి: తెలుగు మహిళా అధ్యక్షురాలు, వంగలపూడి అనిత ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. శుక్రవారం నిర్వహించిన ఆత్మగౌరవ నిరసన దీక్ష కార్యక్రమంలో మాట్లాడుతూ గత ఎన్నికల్లో జగన్ బుగ్గలు నిమిరి..
అమరావతి: తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ మంత్రి వంగలపూడి అనితపై సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు పెడుతున్నారంటూ తెలుగు మహిళలు నిరసనకు దిగారు. మహిళల్ని కాపాడాలంటూ ఇంద్రకీలాద్రి వద్ద విజయవాడ కనకదుర్గమ్మకు కొబ్బరికాయలు కొట్టారు.
సొంత బాబాయికి లేని పోని సంబంధాలు అంటగట్టారు.. సొంత చెల్లికే దిక్కు లేదు..మేము ఎంత?. హోం మంత్రి ఇంట్లోనే ఉండి పోతున్నారు. మహిళ సమస్యలను పట్టించుకోవడం లేదు. కొంతమంది వాలంటీర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు.
టీడీపీ కేంద్ర కార్యాలయంలో మహాశక్తి చైతన్య రథయాత్ర కార్యక్రమాన్ని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రారంభించారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై (AP CM Jaganmohan Reddy) టీడీపీ నాయకురాలు (TDP leader), తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత (Vangalapudi Anitha) విమర్శలు గుప్పించారు.
టీడీపీ(TDP) చేస్తున్న విమర్మలకు సమాధానం చెప్పలేకే వైసీపీ పేటీఎం బ్యాచ్ సోషల్ మీడియా(YCP Paytm Batch Social Media)లో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని టీడీపీ మహిళ నేత వంగలపూడి అనిత(Vangalapudi Anitha ) విమర్శించారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై (JAGAN) తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత (Vangalapudi Anitha) విమర్శలు గుపించారు. వర్ర రవీంద్రరెడ్డి (Ravindra Reddy) జగన్ రెడ్డి, భారతి కన్నుసన్నల్లో పని చేస్తున్నాడని, అతనిపై చర్యలు తీసుకునేందుకు మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వెనుకాడుతోందా? అని ఆమె ప్రశ్నించారు.
ప్రజలు జగన్కు ఓటు వేస్తే నేరాల నుంచి.. శిక్షల నుంచి తప్పించుకోడానికి అవకాశం ఇచ్చినట్లే. జగన్ ఒక సెంటు స్థలం ఇచ్చారు. ఒక సెంటు స్థలంలో ఇల్లు ఎలా కట్టుకుంటారు?. ప్రజల నుంచి దోచుకున్న ఆదాయం జగన్ ఇంటికి.. జగన్ చేసిన అప్పులు మన ఇంటికి. ఈ దుర్మార్గపు పాలన పోవాలంటే
జిల్లాలోని టంగుటూరు మండలం రావివారిపాలెంలో అంగన్ వాడీ కార్యకర్త హనుమాయమ్మది ముమ్మాటికీ రాజకీయ హత్యే అని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు.